India
-
Rahul Gandhi : ‘ఓటు చోరీ’ అంటూ రాహుల్ మరో వీడియో
Rahul Gandhi : ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనే సందేశాన్ని ఆయన బలంగా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు
Published Date - 11:03 AM, Fri - 8 August 25 -
ED Recovered Money : ఈడీ దర్యాప్తులో రూ. 23 వేల కోట్లు స్వాధీనం..సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వెల్లడి
ఇది మనీలాండరింగ్ కేసులపై ఈడీ చేపట్టిన దర్యాప్తు సీరియస్గా కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలు భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) అంశంలో జరిగిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గతంలో బీపీఎస్ఎల్ ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 03:32 PM, Thu - 7 August 25 -
Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యం.. అమెరికా టారిఫ్ పెంపుపై ఖర్గే తీవ్ర విమర్శలు
Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్పై దిగుమతులపై టారిఫ్లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
Published Date - 03:21 PM, Thu - 7 August 25 -
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ తప్పి లోయలో పడిపోయింది.
Published Date - 02:56 PM, Thu - 7 August 25 -
Uttarakhand Floods : ఉత్తరకాశిలో వర్ష విలయం.. 50 మందికి పైగా కనిపించకుండా
Uttarakhand Floods : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర్కాశి జిల్లా ధారాళి ప్రాంతాన్ని మేఘవర్షం ఉలిక్కిపడేలా చేసింది. ఆగస్టు 5న హర్సిల్ సమీపంలోని ధారాళిలో జరిగిన భారీ మేఘవర్షంతో భూచాలనలు, వరదలు సంభవించాయి.
Published Date - 02:24 PM, Thu - 7 August 25 -
Prajwal Revanna : మాజీ ప్రధాని మనవడి తలరాతను మార్చేసిన చీర..!
Prajwal Revanna : ఈ కేసులో ప్రజ్వల్ సులభంగా దొరికిపోవడానికి కారణం, అత్యాచారం జరిగిన రోజు పనిమనిషి ధరించిన చీర
Published Date - 02:09 PM, Thu - 7 August 25 -
India Mauritius : మారిషస్కు భారత్ బహుమతిగా విద్యుత్ బస్సులు.. రెండు దేశాల మధ్య మైత్రీకు కొత్త ఊపు
India Mauritius : భారత ప్రభుత్వం తరఫున మారిషస్కు పంపిన తొలి దశలోని 10 విద్యుత్ బస్సులను (ఈ-బస్సులు) మారిషస్ ప్రధానమంత్రి నవిన్చంద్ర రామ్గూలంకు భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ అధికారికంగా హస్తాంతరం చేశారు.
Published Date - 01:40 PM, Thu - 7 August 25 -
Justice Yashwant : జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం..!
జస్టిస్ వర్మ నివాసంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా, భారీగా కాలిన మరియు సగం కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. పైగా ఈ నోట్ల కట్టలు న్యాయమూర్తి నివాసంలో స్టోర్ రూమ్లో ఉన్నాయన్న విషయం మరింత దుమారం రేపింది.
Published Date - 11:55 AM, Thu - 7 August 25 -
Shashi Tharoor: అమెరికా అధిక సుంకాల నిర్ణయం భారత్ కి దెబ్బ
Shashi Tharoor: వాషింగ్టన్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఆర్థిక ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.
Published Date - 11:47 AM, Thu - 7 August 25 -
Anand Mahindra : ట్రంప్ సుంకాలు ..భారత్కు సంక్షోభమా? అవకాశమా? ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
ఈ ఆర్థిక చర్యపై భారత్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా తన స్పందనలో ఇది భారత్కు అర్థశాస్త్ర పరంగా పెద్ద పరీక్ష. కానీ ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా తెస్తుంది.
Published Date - 11:25 AM, Thu - 7 August 25 -
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సెప్టెంబర్ 9న పోలింగ్
నామపత్రాలు దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ధారించింది. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్దీప్ ధన్ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:07 AM, Thu - 7 August 25 -
Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్ల పై స్పందించిన ప్రధాని మోడీ
రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
Published Date - 10:57 AM, Thu - 7 August 25 -
Indian Railways: ఇండియన్ రైల్వేస్కు భారీ లాభాలు తెచ్చిపెట్టే ట్రైన్ ఏదో తెలుసా..?
Indian Railways: బెంగుళూరు-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 22692). ఈ రైలు ప్రతి సంవత్సరం రూ.176.06 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది
Published Date - 06:00 AM, Thu - 7 August 25 -
PM Modi Visit China: చైనాకు వెళ్తున్న ప్రధాని మోదీ.. కారణమిదే?
SCO సమ్మేళనంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ జపాన్ను సందర్శిస్తారు. ఆగస్టు 30న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో వార్షిక శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Published Date - 08:42 PM, Wed - 6 August 25 -
Supreme Court : సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ, పలు రాష్ట్రాల్లో కూడా పథకాలకు సీఎంల పేర్లు ఉంటాయి. పథకాల ప్రచారంలో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫొటోలు వాడడం కూడా సహజం. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అనుమతి తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది అని పేర్కొంది.
Published Date - 04:26 PM, Wed - 6 August 25 -
RBI Governor : అమెరికా సుంకాలు పెంచినా.. భారతకు టెన్షన్ లేదు
RBI Governor : అమెరికా టారిఫ్ పెంపు భారత్ ఆర్థికవ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
Published Date - 02:29 PM, Wed - 6 August 25 -
PM Modi : దేశాభివృద్ధికి మరో అడుగు..ఢిల్లీలో ‘కర్తవ్య భవన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజధానిలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది.
Published Date - 02:14 PM, Wed - 6 August 25 -
Indian Railways: అతి త్వరలో ట్రాక్పైకి హైడ్రోజన్ రైలు
Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఉపయోగంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (DEMU) హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ మొదలైంది
Published Date - 01:52 PM, Wed - 6 August 25 -
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఈ కేసు నేపథ్యం 2018లో చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభకు వెళ్లి రాహుల్ గాంధీ ప్రసంగించిన సమయంలోకి వెళుతుంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన పరువుకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 01:30 PM, Wed - 6 August 25 -
Rahul Gandhi : భారత్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై విచారణ జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇలా భారత్ను లక్ష్యంగా చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. మోడీ ఎందుకు స్పందించడం లేదు? ఆయన చేతులు కట్టేసారా? అని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో పోస్టు చేశారు.
Published Date - 01:16 PM, Wed - 6 August 25