India
-
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Published Date - 10:46 AM, Fri - 1 August 25 -
August 1st : ఈ నెలలో మారిన రూల్స్..కొత్త వచ్చిన వచ్చిన రూల్స్ ఇవే ..!!!
August 1st : ముఖ్యంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 33.50 తగ్గించాయి. ఇది వాణిజ్య వినియోగదారులకు కొంత ఊరట కలిగించనుంది
Published Date - 10:19 AM, Fri - 1 August 25 -
Gas Cylinder Price : గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు..భారీగా తగ్గిన గ్యాస్ ధర
Gas Cylinder Price : గత 8 సంవత్సరాల్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను ఏడు సార్లు తగ్గించాయి. మార్చిలో ధర ఒక్కసారి పెరిగినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
Published Date - 07:04 AM, Fri - 1 August 25 -
ED searches : అండమాన్ నికోబార్ దీవుల్లో ఈడీ సోదాలు
జూలై 31న, ఈడీ అధికారులు అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్తో పాటు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ దాడులు జరిగాయి. సోదాల సందర్భంగా బ్యాంక్ రికార్డులు, లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంక్ రుణాల మంజూరులో చోటుచేసుకున్న గణనీయమైన అక్రమాలపై ఆధారాల
Published Date - 06:40 PM, Thu - 31 July 25 -
Air India: ఢిల్లీ-లండన్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ నిలిపివేత
"జూలై 31న ఢిల్లీ నుండి లండన్కు వెళ్లాల్సిన AI2017 విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన కాక్పిట్ సిబ్బంది టేకాఫ్ను నిలిపివేశారు.
Published Date - 05:47 PM, Thu - 31 July 25 -
Malegaon Bomb Blast Case Verdict : ఆ ఆరుగురిని చంపింది ఎవరు? – అసదుద్దీన్
Malegaon Bomb Blast Case Verdict : "ఇంతకీ ఆ ఆరుగుర్ని ఎవరు చంపారు?" అంటూ ఆయన చేసిన ప్రశ్నాస్త్రం కేసులోని లోపాలను, న్యాయం జరగలేదన్న భావనను ప్రతిబింబిస్తుంది
Published Date - 04:26 PM, Thu - 31 July 25 -
Malegaon blast case : మాలేగావ్ పేలుడు కేసు.. నిందితులు ఏడుగురూ నిర్దోషులే
కేసులో ఉన్న ఆధారాలు నిందితులపై అభియోగాలు రుజువు చేయడానికి సరిపోవని తేలింది. ఉగ్రవాదానికి మతం ఉండదు. ఏ మతమూ హింసను ప్రోత్సహించదు. ఊహాగానాలు, నైతిక ఊహలతో ఎవరినీ శిక్షించలేం. ఈ కేసులో బలమైన ఆధారాలు లేవు. కేవలం ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ ఆధారంగానే తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Published Date - 12:26 PM, Thu - 31 July 25 -
PM Modi : 127 ఏండ్ల తర్వాత భారత్కు బుద్ధుని అవశేషాలు
ఈ చారిత్రక సంఘటన మన దేశ సాంస్కృతిక పరంపరకు, ఆధ్యాత్మిక తేజానికి గర్వకారణం అని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. గౌతమ బుద్ధుడి అవశేషాలు మన దేశంతో ఆయనకున్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఆయన బోధనలు ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Thu - 31 July 25 -
India-US Trade Deal: భారత్పై ట్రంప్ 25 శాతం టారిఫ్.. ప్రధాన కారణాలివే!
ట్రంప్ ప్రధాని మోదీని తన మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. తన విజ్ఞప్తి మేరకు భారత్ పాకిస్తాన్తో 'యుద్ధాన్ని' ముగించిందని, అది చాలా గొప్ప విషయం అని పునరుద్ఘాటించారు.
Published Date - 07:26 PM, Wed - 30 July 25 -
Trump Tariffs India : ట్రంప్ అన్నంత పని చేసాడుగా..ఇండియాపై టారిఫ్ల మోత
Trump Tariffs India : భారత్ మిత్రదేశం అయినప్పటికీ అక్కడ సుంకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. దీంతో అమెరికా నుంచి భారత్కు వస్తువుల ఎగుమతులు తగ్గిపోయాయని చెప్పారు
Published Date - 07:08 PM, Wed - 30 July 25 -
Internal Security System: దేశ రాజధాని అంతర్గత భద్రతా వ్యవస్థ బలోపేతం దిశగా చర్యలు!
ఫింగర్ ప్రింట్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కె9 స్క్వాడ్ (డాగ్ స్క్వాడ్), ఫోరెన్సిక్ యూనిట్లకు సంబంధించి ఆధునిక సాంకేతికత, ప్రత్యేక నైపుణ్యం ఆధారంగా శాంతి, భద్రత మరియు చట్ట నిర్వహణను బలోపేతం చేస్తాయని తెలిపారు.
Published Date - 07:07 PM, Wed - 30 July 25 -
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Published Date - 02:50 PM, Wed - 30 July 25 -
Al Qaeda : బెంగళూరులో అల్ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్మైన్డ్ అరెస్ట్
ఇదొక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నవారిని గుర్తించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్లో షామా కీలకంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆమె కర్ణాటక ప్రాంతంలో ఉగ్ర ముఠాలకు సమాచార మద్దతు, మానవ వనరుల మద్దతు, ఆర్థిక సహాయం వంటి పలు కార్యకలాపాలు నిర్వహించినట్లు విచారణలో తెలిసింది.
Published Date - 02:34 PM, Wed - 30 July 25 -
Jammu and Kashmir : మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Published Date - 10:28 AM, Wed - 30 July 25 -
One Country..One Election : ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ఈరోజు JPC మీటింగ్
One Country..One Election : ' ఈ జమిలి ఎన్నికలపై JPC కమిటీ సమావేశాలు ఇంకా కొన్ని వారాలు కొనసాగనున్నాయి. తర్వాత రాజకీయ పార్టీల నేతలతో, ఎన్నికల కమిషన్ అధికారులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం
Published Date - 07:45 AM, Wed - 30 July 25 -
Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
Parliament Monsoon Session : విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు
Published Date - 08:03 PM, Tue - 29 July 25 -
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
Operation Sindoor : రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు
Published Date - 03:55 PM, Tue - 29 July 25 -
Lok Sabha : లోక్ సభ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి
Lok Sabha : లోక్సభ చురుకైన విధంగా పనిచేయడం, వ్యవహార నిర్వహణ శైలిలో మార్పు రావడం, సభను ప్రజలకు సానుకూలంగా చాటే ప్రయత్నంగా పరిగణించవచ్చు
Published Date - 03:25 PM, Tue - 29 July 25 -
Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్ప మనసు..22 మంది చిన్నారులను దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేత
ఇటీవల సరిహద్దు గ్రామాల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పూంఛ్ చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి ఆవేదనకు లోనైన రాహుల్, వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.
Published Date - 02:23 PM, Tue - 29 July 25 -
Tragedy : యూపీలో భర్తపై భార్య దారుణం.. భర్త సజీవదహనం
Tragedy : ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహ బంధం లోపలే మోసం, ప్రతీకారం, దారుణ హత్యకు దారి తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
Published Date - 02:19 PM, Tue - 29 July 25