India
-
Ajit Doval : ట్రంప్ టారిఫ్ లొల్లి.. భారత్-రష్యా మధ్య నేడు కీలక భేటీ..
Ajit Doval : భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ బుధవారం మాస్కోలో రష్యా ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
Published Date - 12:58 PM, Wed - 6 August 25 -
Kailash pilgrims : భారీ వరదలు.. కైలాస్యాత్ర మార్గంలో చిక్కుకున్న 413 మంది యాత్రికులు
గ్రామంలో ఇళ్లూ, రహదారులూ, వనరులూ అన్నీ కొట్టుకుపోయాయి. మిగిలింది కేవలం భయంకరమైన స్మృతులే. వానపాట తక్కువగానే నమోదైంది కానీ వరద మాత్రం అనూహ్యంగా భారీగా వచ్చింది. ఈ పరిస్థితి అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అలాంటి వరదలు రావాలంటే భారీ వర్షపాతం అవసరం.
Published Date - 12:41 PM, Wed - 6 August 25 -
Mohali : మొహాలీలోని ఆక్సిజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
పేలుడు శబ్దం చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లాంట్లోని సిలిండర్లలో ఒక్కసారిగా సంభవించిన ఈ బ్లాస్ట్ కారణంగా పరిసర ప్రాంతాల్లోని భవనాలు దద్దరిల్లాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది కూలీలు అక్కడికక్కడే నేలకూలినట్లు తెలుస్తోంది.
Published Date - 12:15 PM, Wed - 6 August 25 -
Uttarakhand Floods: అధికారులు హై అలర్ట్.. ఉత్తరాఖండ్కు పొంచి ఉన్న మరో ముప్పు
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామం మంగళవారం మధ్యాహ్నం ఘోర విపత్తుకు గురైంది.
Published Date - 11:54 AM, Wed - 6 August 25 -
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Published Date - 10:45 AM, Wed - 6 August 25 -
Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
వీరితో పాటు వారు వినియోగిస్తున్న రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రామేశ్వరం, పాంబన్ ప్రాంతాలకు చెందిన ఈ జాలర్లు లాంఛనంగా చేపల వేటలో పాల్గొంటుండగా శ్రీలంక నేవీ వారిని అరెస్ట్ చేసింది. అనంతరం మన్నార్లోని ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు.
Published Date - 10:31 AM, Wed - 6 August 25 -
High Alert : దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులకు ఉగ్ర ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రన్వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఎయివియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్లు వంటి ప్రాంతాల్లోనూ అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Published Date - 10:22 AM, Wed - 6 August 25 -
Renu Desai : స్టుపిడ్ పొలిటీషియన్స్..రేణు దేశాయ్ సంచలన ట్వీట్
Renu Desai : "ఈ రాజకీయ నాయకులు నిజంగా స్టూపిడ్స్ అనిపిస్తుంది. చివరి వన్య మృగాన్ని చంపే వరకు వీరు ఆగరు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోరు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:08 AM, Wed - 6 August 25 -
Indian Army: భారత్- పాక్ మధ్య భీకర కాల్పులు.. అసలు నిజమిదే!
ఈ విషయంలో భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరగలేదని ధృవీకరించింది. కాబట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పవచ్చు.
Published Date - 10:30 PM, Tue - 5 August 25 -
Supplementary Result: సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
10వ తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 23.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు.
Published Date - 06:40 PM, Tue - 5 August 25 -
Indian Army : అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఆర్మీ కీలక పోస్ట్..
భారత సైన్యం పరోక్షంగా అమెరికా ద్వంద్వ ధోరణిపై ప్రశ్నలు పెడుతూ 1971లోని ఒక పాత వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఓ పాత పత్రిక క్లిప్పింగ్ను షేర్ చేస్తూ “ఆ రోజు... ఈ రోజు - 1971 ఆగస్టు 5” అనే శీర్షిక జతచేశారు.
Published Date - 03:50 PM, Tue - 5 August 25 -
Cloud Burst : ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు
Cloud Burst : ఈ పెను విపత్తులో 60 మందికిపైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో, ఖీర్బద్ మరియు థరాలి గ్రామాలు మునిగిపోయాయి
Published Date - 03:35 PM, Tue - 5 August 25 -
Satyapal Malik : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు, విశేషంగా స్పందిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 1960వ దశకంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాలిక్, అప్పటినుంచి సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించారు.
Published Date - 02:16 PM, Tue - 5 August 25 -
Parliament : కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదు.. జయాబచ్చన్ కు రేఖా గుప్తా కౌంటర్
Parliament : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Published Date - 01:46 PM, Tue - 5 August 25 -
Dharmasthala : ధర్మస్థల కేసులో కీలక మలుపు.. సిట్ తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరం!
Dharmasthala : ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం చేపట్టిన తాజా తవ్వకాల్లో మానవ అస్థిపంజరం అవశేషాలు మరియు ఒక చీర బయటపడటం కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
Published Date - 01:24 PM, Tue - 5 August 25 -
NDA Meet : ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదు: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మాటల్లోనే, విపక్షాల గొంతులు గట్టిగా వినిపించినా, వాస్తవాలను ఎదుర్కొనే నైతిక బలవంతం వారి వద్ద లేదన్నారు. చర్చల సమయంలో విపక్ష నేతల్లో కూడా ఒక్కరితో ఒకరు ఏకాభిప్రాయానికి రాలేకపోయిన దృష్టాంతాలు స్పష్టంగా కనిపించాయన్నారు. “ఇటువంటి ప్రతిపక్ష నాయకత్వాన్ని దేశం ఎన్నడూ చూడలేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:00 PM, Tue - 5 August 25 -
Bigg Boss Scam: ‘బిగ్బాస్’లో అవకాశం ఇస్తానని 10 లక్షలు మోసం
Bigg Boss Scam: భారతీయ టెలివిజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్బాస్’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని మోసం చేశాడు.
Published Date - 11:11 AM, Tue - 5 August 25 -
NDA : ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం.. ప్రధానికి సన్మానం, ఎంపీలకు సూచనలు
పార్లమెంటులో విపక్షాల ధ్వనితో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రతిష్టంభన మధ్యలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, శాసనసభలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై ఎలా స్పందించాలో ఎన్డీఏ ఎంపీలకు సూచనలు చేశారు.
Published Date - 10:41 AM, Tue - 5 August 25 -
Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి
Nimisha Priya: యెమెన్లో మరణశిక్ష విధింపునకు గురవుతున్న కేరళ నర్సు నిమిష ప్రియ భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారుతోంది.
Published Date - 07:59 PM, Mon - 4 August 25 -
Modi-Amit Shah : రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు.. జమ్ము కశ్మీర్పై కీలక సంకేతాలా?
ఈ సమావేశాలు జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను దృష్టిలో ఉంచుకుని జరిగే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం అనంతరం జమ్ము కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(జమ్ము కశ్మీర్ మరియు లడఖ్) విభజించారు.
Published Date - 06:07 PM, Mon - 4 August 25