-
Maruti Suzuki Swift: స్విఫ్ట్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయనున్న సుజుకీ.. కారణమిదే?
సమేరియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేషియం, స్కాండియం, యిట్రియం వంటి ఏడు అరుదైన భూమి మూలకాల (REEs) ఎగుమతిపై చైనా నిషేధం విధించింది.
-
Piyush Chawla: క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్!
పీయూష్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మార్చి 9న మొహాలీలో ఇంగ్లాండ్పై తన మొదటి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో T20లో అరంగేట్రం చేశాడు.
-
Ballistic Missiles: 40 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేసిన రష్యా!
రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఉక్రెయిన్కు చాలా మంది సహాయం అందించారు. ఈ సమయంలో అమెరికా నుండి నిరంతరం భద్రతా సహాయ ప్యాకేజీలు అందించబడ్డాయి.
-
-
-
Etela Rajendar: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ.. ఈటెల రాజేందర్తో పీసీ ఘోష్ కమిషన్ ప్రమాణం!
లోన్స్ రీ-పేమెంట్ కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదని ఈటెల తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్న
-
Telangana Cabinet: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!
కేబినెట్ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కూడా చర్చించింది.
-
Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!
ఆర్సీబీ విజయ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక చర్య తీసుకున్నారు.
-
Jasprit Bumrah: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్.. బుమ్రాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమిండియా!
ఇంగ్లండ్ పర్యటనలో మహమ్మద్ షమీ లేనందున బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల బుమ్రా ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది.
-
-
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
-
Kia Plant: కియా ప్లాంట్ నుంచి 1,008 ఇంజన్లు చోరీ.. వీటి విలువ ఎంతో తెలుసా?
ఈ సంవత్సరం మార్చిలో కియా ఇండియా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసింది. ఇంటర్నల్ రికార్డుల సమీక్షలో కారు కంపెనీ హ్యుందాయ్ నుంచి సేకరించిన ఇంజన్లు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త.. ఆ గడవు పెంపు!
ELI పథకం కింద అర్హత కలిగిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించనున్నారు. కానీ దీనికి UAN యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా ఉండాలి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand