-
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
-
Kia Plant: కియా ప్లాంట్ నుంచి 1,008 ఇంజన్లు చోరీ.. వీటి విలువ ఎంతో తెలుసా?
ఈ సంవత్సరం మార్చిలో కియా ఇండియా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసింది. ఇంటర్నల్ రికార్డుల సమీక్షలో కారు కంపెనీ హ్యుందాయ్ నుంచి సేకరించిన ఇంజన్లు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త.. ఆ గడవు పెంపు!
ELI పథకం కింద అర్హత కలిగిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించనున్నారు. కానీ దీనికి UAN యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా ఉండాలి.
-
-
-
IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు మరో బలం!
ఎడ్రియన్ లే రాక్స్ ఇటీవల ఐపీఎల్ 2025లో రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుతో తన ఆరు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేశారు.
-
FIR Against RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. కేసు నమోదు!
పోలీసులు ఆర్సీబీ ఈ కార్యక్రమాన్ని ఆదివారం (జూన్ 8, 2025) నిర్వహించాలని కోరారు. కానీ ఆర్సీబీ తమ విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతారని వాదించి, జూన్ 4నే కార్యక్రమ
-
IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్.. కోల్కతా నుంచి అహ్మదాబాద్కు మార్చటానికి కారణమిదే!
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. మ్యాచ్ను కోల్కతా నుండి అహ్మదాబాద్కు మార్చడం పూర్తిగా వా
-
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్
-
-
RCB Official Statement: తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆర్సీబీ!
బెంగళూరులో బుధవారం ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ ఫ్రాంచైజీ నుండి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో అందరి భద్రత జట్టుకు అత్యంత ము
-
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్
-
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand