-
పదేపదే ఆవలింతలు రావడం ఏ తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం?
నిద్రలేమి, అధిక పని లేదా అలసట కారణంగా వచ్చే ఆవలింతలు ప్రతిసారీ తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కానవసరం లేదు. కానీ ఆవలింతలు పదేపదే, కారణం లేకుండా, నిరంతరం వస్తుంటే, ద
-
ఈవీ పాలసీ 2026.. కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొంటున్నారా?
ఈసారి పాలసీలో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు కూడా ఊరట కల్పించారు. వీటిపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 50% వరకు రాయితీ లభిస్తుంది.
-
అమర్నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
రిజిస్ట్రేషన్ సమయంలో మీ దగ్గర ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ (గుర్తింపు కార్డు), పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అధికారిక డాక్టర్ సంతకం చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి.
-
-
-
ఐపీఎల్ 2026.. విరాట్ కోహ్లీకి గాయం?
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేయగలిగింది.
-
పాకిస్థాన్ హ్యాండ్లర్లే నోయిడా హింసను ప్రేరేపించారా?
కొత్త వయస్సు కలిగిన యువకులు అకస్మాత్తుగా కార్మికుల గుంపులోకి వచ్చి వాహనాలను తగులబెట్టడం ప్రారంభించారని వర్గాలు చెబుతున్నాయి.
-
శాంతి చర్చలు విఫలం.. కారణం నెతన్యాహు ఫోన్ కాల్?!
ఈ దౌత్యపరమైన వైఫల్యం అమెరికా, దాని మిత్రదేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను బట్టబయలు చేసింది.
-
హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ!
వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 20 పరుగులు చేయగానే కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కె.ఎల్. రాహుల్, శిఖర్ ధావన్లను వెనక్కి నెట్టాడు.
-
-
వాంఖడే స్టేడియంలో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ!
ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. ఐపీఎల్లో వాంఖడే స్టేడియంలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు.
-
అందమైన మహిళ కావాలని అడిగిన ఉగాండా సైన్యాధిపతి!
ముహూజీ కైనరుగాబా కేవలం సాధారణ సైనిక అధికారి మాత్రమే కాదు. ఆయన ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు.
-
బంగ్లాదేశ్లో కలకలం.. నెల రోజుల్లోనే 100 మందికి పైగా పిల్లల మృతి, కారణం ఇదే!
పరిస్థితి తీవ్రతను గమనించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలతో కలిసి ఏప్రిల్ 5న భారీ స్థాయిలో 'ఎమర్జెన్సీ ఖస్రా-రుబెల్లా టీకా' కార్యక్రమాన్ని ప్రారంభి
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi