-
APSRTC : ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం..
ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.21.11 కోట్లు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
-
Karnataka : లోయలో పడిన ట్రక్కు.. 10 మంది రైతులు మృతి
సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య
-
UNICEF : తిరుపతిలో ‘ఆరోగ్య యోగ యాత్ర’ జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన ఫాగ్సి
యునిసెఫ్ సహకారంతో భారతదేశంలోని తల్లులు మరియు శిశువుల సమగ్ర సంక్షేమంపై ఒక సంచలనాత్మక కార్యక్రమం అయిన ‘ఆరోగ్య యోగ యాత్ర’ను ప్రారంభించింది.
-
-
-
Scoot : సరికొత్త డైరెక్ట్ విమానాలను ప్రారంభించి స్కూట్
ఇలోయిలో సిటీకి విమానాలు 14 ఏప్రిల్ 2025న ప్రారంభమవుతాయి మరియు ఎంబ్రేయర్ E190-E2 విమానంలో నడపబడతాయి
-
Almond : ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు..
కొన్ని బాదం గింజలు, కడుపు నిండిన అనుభూతిని కలిగించటంలో సహాయపడతాయి. బరువు నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి వాటిని ఒక స్మార్ట్ ఎంపికగా చేస్తాయి.
-
Davos : సీఐఐ కేంద్రం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు.
-
Nara Lokesh : లోకేశ్కు డిప్యూటీ సీఎం..జనసేన కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జనసేన నేతలు సైతం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నారు.
-
-
Delhi Assembly Election : బీజేపీ మరో మ్యానిఫెస్టో విడుదల
బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,000 అంద
-
Republic Day Celebrations : గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్
ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఈ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చీఫ్ గెస్టుగా వస్తున్నారు.
-
Maha Kumbh Mela : మహా కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.