-
Posani : పోసానిపై కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు
ఆయన్ని విచారించేందుకు ఆయా స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పోసానిపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హై
-
TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తు
-
NTR Trust Bhavan : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు భువనేశ్వరి శంకుస్థాపన..
ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. హైదరాబాద్ మెమోరియల్ ట్రస్ట్లో పనిచేస్తున్న కొంతమంది ఇక్కడికి బదిలీ కానున్నారు. అవసరాన్ని బట్టి స్
-
-
-
London Tour : మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అలజడి..!
ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ ప
-
PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు
మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్ను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ
-
LG : స్మార్ట్ టివిల కోసం 100కి పైగా ఛానల్స్ ను తీసుకువచ్చిన LG ఛానల్స్
LG ఛానల్స్ తో, సెట్-టాప్ బాక్స్ లు, సబ్ స్క్రిప్షన్స్ లేదా చెల్లింపులు లేకుండా LG స్మార్ట్ టివి యూజర్లు వీక్షణ అనుభవం ఆనందించవచ్చు. యూజర్లు కోసం విస్తృతమైన కంటెంట్ రకం పొ
-
Garnier : ఎంఎస్ ధోని, సాక్షి సింగ్ ధోనిలతో జతకట్టిన గార్నియర్ బ్లాక్ నేచురల్స్
గార్నియర్, అనేక సంవత్సరాలుగా హెయిర్ కలర్ కు విశ్వసనీయ బ్రాండ్ గా ఉంది. సాక్షి మరియు నేను గార్నియర్ బ్లాక్ నేచురల్స్ లో కనిపించడానికి ఉత్సాహంగా ఉన్నాము మరియు సహజంగా కన
-
-
MNM : ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం : కమల్ హాసన్
దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా
-
Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత నెలలో మూడు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జ
-
AESL : ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం అత్యుత్తమ JEE ప్రిపరేషన్ ప్రోగ్రామ్
ఒకే వేదికపై భారతదేశంలోని ఉత్తమ JEE అధ్యాపకులు 25 నగరాలలో 500కి పైగా అధ్యాపకులు, వీరిలో చాలా మంది లక్షకు పైగా విద్యార్థులకు IITలో ప్రవేశించడానికి సహాయపడ్డారు.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma