-
BJP : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
రెండు ఓట్ల తేడాతో బబ్లా విజయాన్ని నమోదు చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లోని అసెంబ్లీ హాల్లో ఈరోజు ఉదయం 11.20 గంటలకు మొదలైన మేయర్ ఎన్నిక 12.19 గంటలకు ముగిసింది.
-
Elon Musk : నోబెల్ శాంతి పురస్కారానికి ఎలాన్ మస్క్ నామినేట్..!
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్ను సమర్పించినట్లు వెల్లడించారు.
-
Whatsapp Governance : వాట్సప్ సేవలను ప్రారంభించిన మంత్రి లోకేశ్..నెంబర్ ఇదే..
తొలి విడతగా 161సేవలను అందించనున్నారు. పౌరులకు అవసరమైన అన్ని సేవలను వాట్సప్ ద్వారా సేవలను పొందవచ్చు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన
-
-
-
All Party Meeting : బడ్జెట్ వేళ.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాల
-
Meat Shops : రేపు మాంసం దుకాణాలు బంద్.. ఎందుకో తెలుసా?
గాంధీ అహింసా మార్గాన్ని అందరూ పాటించాలని కోరారు. హింసాత్మక చర్యలు చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని అనుసరించమని సందేశా
-
Peddireddy : భూ ఆక్రమణలపై స్పందించిన పెద్దిరెడ్డి
గతంలో పలుమార్లు ఈ భూములపై విచారణ జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విచారణ కూడా చేశారని కానీ ఎలాంటి అవకతవకలు గుర్తించలేదన్నారు. ఈ భూములు అటవీ భూముల
-
Congress guarantees : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..
దీంతో అయిన రేవంత్ సర్కార్ కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు, ఆ పార్టీ శ్రేణులు వ
-
-
WhatsApp Governance : ఏపీలో రేపటి నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..
దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి ప
-
AAP : అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు..!
కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజల
-
Cabinet Decisions : నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్రం ఆమోద ముద్ర..
సీ కేటగిరీ హెవీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.