-
Terrorists : పాకిస్థాన్లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్టు..ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం
ఏప్రిల్ 8న జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) సమావేశంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎత్తిపోతల పనులు నిలిపేశామని చెప్పినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలోనే డెడ్ స్ట
-
Marriott International : ప్రపంచవ్యాప్తంగా తన లాడ్జింగ్ ఆఫర్లను విస్తరిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్
మారియట్ బోన్వాయ్ పోర్ట్ఫోలియోలోకి సుస్థిర నాణ్యత, సేవలను అందించే బాగా స్థిరపడిన, ప్రాంతీయంగా సృష్టించబడిన బ్రాండ్లు, హోటళ్లను తీసుకు రావడం ద్వారా మారియట్ ప్రపంచ
-
-
-
Juno Joule Green Energy : సెలెక్ట్ ఎనర్జీ GmbHతో జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం
పెట్టుబడి, ఉద్యోగ సృష్టి మరియు ప్రపంచ హైడ్రోజన్ మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను శక్తివంతం చేయడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడనుంది.
-
KLEF : వినూత్న బయోసెన్సర్లను పరిశోధించిన కెఎల్ఈఎఫ్ ఫ్యాకల్టీ, జర్మన్ శాస్త్రవేత్తలు
కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. అనూష , జర్మనీలోని టియు బెర్గాకడెమీ ఫ్రీబర్గ్కు చెందిన డాక్టర్ పర్వానేహ్ రహీ
-
Bomb Threat : విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు..అధికారుల విస్తృత తనిఖీలు
వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్)ని రప్పించి స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్ఫార్మ్లు, ప్రయాణికుల విశ్రాంతి గద
-
DGCA : వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
రక్షణశాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానాల్లోని కిటికీల షేడ్స్ (Window Shades)ను పూర్తిగా మూసివేయాలని డీజీసీఏ ఆదేశించింది.
-
-
Film Chamber : జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు: ఫిల్మ్ ఛాంబర్
శనివారం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాతో మాట్ల
-
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని
-
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma