-
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
కడప జిల్లాకు “వైఎస్సార్ కడప జిల్లా” అనే పేరు 2009లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కట్టుబాటుగా మారింది. ఆయన సేవలను స్మరించుకోవడంలో భాగంగా ఈ న
-
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ
నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రభుత్వ భూములపై ఆక్రమణకు యత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అధికారులు ఆధారాలు సేకరించగా, వాటి ఆధారంగా న్యాయ ప్రక్రియ ప్రారంభమ
-
Pawan Kalyan : వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
. చెన్నైలో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇలాంటి దేశంలో తరచూ ఎన్ని
-
-
-
Visakhapatnam : ఇంస్టాగ్రామ్లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?
పద్మకు ఇంస్టాగ్రామ్లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీ
-
PM Modi : లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ ప్లాంట్లో అత్యాధునిక 9000 హెచ్పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్లు తయారవుతాయి. ఇవి భారత రైల్వేలో సరకుల రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే అవకాశముంది. ‘‘ఇది రైల్వే రం
-
Covid cases : దేశంలో వెయ్యికి చేరిన కొవిడ్ కేసులు
ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్
-
TDP Mahanadu : మహానాడుకు రమ్మంటూ ఎన్టీఆర్ పిలుపు.. ఎఐ టెక్నాలజీతో ప్రత్యేక వీడియో
ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతక
-
-
BJP leader : మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు..!
విడియోల ద్వారా బయటపడిన అమరీ కిషోర్ ప్రవర్తన పార్టీ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ శిష్టాచార కమిటీ ఈ వ్
-
Corona cases : ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్.. !
మే 25న సడెన్గా ఆ అడ్వైజరీని ఉపసంహరించడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. "మహానాడు కోసమే కోవిడ్ అడ్వైజరీని రద్దు చే
-
Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్
పోలీసులు వారి వద్ద నుంచి పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, ఫామ్హౌస్లో జరుగుతున్న పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఏ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma