Andhra Pradesh
-
Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రప
Date : 15-11-2025 - 11:15 IST -
Vizag : వైజాగ్కు కొత్త పేరు పెట్టిన సీఎం చంద్రబాబు
Vizag : సాగర తీర నగరం విశాఖపట్నం మరోసారి పెట్టుబడుల కేంద్రంగా మారింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా దేశ–విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార దిగ్గజాలు భారీగా హాజరయ్యాయి.
Date : 15-11-2025 - 8:30 IST -
Forest Lands : పెదిరెడ్డి భూములపై పవన్ నిఘా
Forest Lands : అటవీ భూములను ఆక్రమించిన వారందరి పేర్లను అటవీశాఖ అధికారిక వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రతి వ్యక్తి ఎంత ఎకరాలు ఆక్రమించాడో
Date : 13-11-2025 - 12:50 IST -
CII India : ఇండో – యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో చంద్రబాబు స్పీచ్ హైలైట్స్
CII India : ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరిస్తూ ప్రసంగించారు
Date : 13-11-2025 - 11:51 IST -
Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు నమోదు
Ambati Rambabu: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపైనా కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం
Date : 13-11-2025 - 11:45 IST -
CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం నవంబర్ 14 ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో ప
Date : 13-11-2025 - 11:41 IST -
Amaravati: అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకోబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కొత్త ఊపు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో, అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం మొత్తం
Date : 13-11-2025 - 11:04 IST -
11th Indian Horticultural Congress 2025 : జాతీయ స్థాయిలో ఘనత సాధించిన రాజమండ్రి వాసి గురజాల సర్వేశ్వరరావు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నివాసి గురజాల సర్వేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించారు. వ్యవసాయరంగంలో ముఖ్యంగా తోటల సాగులో వినూత్న పద్ధతులు, సాంకేతికతలను అవలంబించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు “LARS Farmer Award – 2025” పురస్కారం లభించింది. భారతీయ తోటల పరిశోధనా సంస్థ (ICAR-IIHR) ఆధ్వర్యంలో, బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం (UAS) లో నవంబర్ 6 నుండి 9 వరకు జరిగిన 11
Date : 13-11-2025 - 10:49 IST -
Renew Power : ఏపీలో రెన్యూ పవర్ రూ.82వేల కోట్ల పెట్టుబడి
Renew Power : ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అనేక పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ పెట్టుబడులను ప్రకటించగా ..తాజాగా మరో భారీ సంస్థ వేలకోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా మంత్రి లోకేష్ తెలిపారు
Date : 13-11-2025 - 10:23 IST -
Google Data Center : వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి కారణం అదే !!
Google Data Center : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్, విశాఖలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ను ఏర్పాటు చేయడానికి
Date : 12-11-2025 - 9:19 IST -
AP Govt : గ్రామ పంచాయతీలకు ఏపీ సర్కార్ భారీ నిధులు
AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు పట్టణాభివృద్ధి సంస్థల (యూడీఏ) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు (ఈడీసీ) మొత్తం యూడీఏ ఖాతాల్లోకి
Date : 12-11-2025 - 4:10 IST -
Sarpamitra : సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్న ఏపీ సర్కార్
Sarpamitra : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు వల్ల జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో “సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
Date : 12-11-2025 - 4:01 IST -
CII Summit Vizag : సీఐఐ సమ్మిట్తో ఏపీకి కొత్త దశ
CII Summit Vizag : గురువారం ఉదయం నుంచే సమ్మిట్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్’, ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ వంటి సెషన్లలో సీఎం పాల్గొననున్నారు.
Date : 12-11-2025 - 2:32 IST -
Vizag : విశాఖలో మరో ఐటీ క్యాంపస్
Vizag : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో అత్యాధునిక క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ (Quarkx Technosoft Limited) సంస్థ ఐటీ
Date : 12-11-2025 - 12:45 IST -
Investment In AP: వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు- సీఎం చంద్రబాబు
Investment In AP: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తిరిగి మళ్లీ బాటలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు
Date : 11-11-2025 - 4:00 IST -
CII Summit : CII సదస్సుకు ముస్తాబవుతున్న విశాఖ – లోకేశ్
CII Summit : ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంతర్జాతీయ గుర్తింపు పొందే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న CII (Confederation of Indian Industry) సదస్సు కోసం నగరం ముస్తాబవుతోంది
Date : 11-11-2025 - 12:50 IST -
Fire Accident: తప్పిన మరో బస్సు ప్రమాదం.. 29 మంది ప్రయాణికులు సురక్షితం!
ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
Date : 11-11-2025 - 8:06 IST -
Alcohol : ఏపీలో రోడ్డుపై ఫ్రీ గా మద్యం..మందుబాబులు ఆగుతారా..!!
Alcohol : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తమిళనాడుకు మద్యం తరలిస్తున్న దొంగలపై బైరెడ్డిపల్లి పోలీస్ కానిస్టేబుల్ కుమార్ ఉత్కంఠభరితంగా
Date : 10-11-2025 - 2:11 IST -
Driving License : డ్రైవింగ్ లైసెన్సుల జారీ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Driving License : ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. లైసెన్సు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించి, ప్రజలకు సులభతరం
Date : 10-11-2025 - 2:02 IST -
AP Cabinet : కాబినెట్ సమావేశంలో చర్చించే అంశాలేవీ..!!
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది
Date : 10-11-2025 - 11:38 IST