Andhra Pradesh
-
ఇంటర్ విద్యార్థులకు రూపాయికే ఆన్లైన్లో పోటీ పరీక్ష
Andhra Pradesh ఇంటర్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఓ అధ్యాపకుడు అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఆన్లైన్లో తమ ప్రతిభను పరీక్షించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలానికి చెందిన లెక్చరర్ రెళ్లా రెడ్డప్ప ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన mpcexams.com పేరుతో ప్రత్యేకంగా
Date : 18-03-2026 - 10:17 IST -
Jobs : జూన్ లో ఏపీలో గ్రూప్స్ నోటిఫికేషన్?
సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్-1 మరియు గ్రూప్-2 నోటిఫికేషన్లు ఒకేసారి వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది
Date : 18-03-2026 - 10:01 IST -
Polavaram : నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు
పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను మరియు సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా నేడు పరిహారం అందించనుంది.
Date : 18-03-2026 - 9:45 IST -
Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!
రాష్ట్రంలో వంటగ్యాస్ (LPG) సరఫరాపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ముగింపు పలికారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Date : 17-03-2026 - 10:15 IST -
విద్యాశాఖ సూపర్.. లోకేష్పై కేంద్ర బృందం ప్రశంసలు
AP Education Minister Nara Lokesh ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ – SSA బృందం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెక్నాలజీ సాయంతో అందిస్తున్న బోధనా పద్ధతులు దేశా
Date : 17-03-2026 - 2:49 IST -
ఆక్సిజన్ సిలిండర్తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్తో పరీక్ష రాసిన విద్యార్థి ప్రక
Date : 17-03-2026 - 2:42 IST -
Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!
ఉచిత ప్రయాణాన్ని పొందేందుకు దివ్యాంగులు పాటించాల్సిన నిబంధనలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ఎక్కే సమయంలో అభ్యర్థులు తమ వద్ద ఉన్న పిహెచ్సి (PHC) పాస్ లేదా ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల గుర్తింపు కార్డును కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది
Date : 17-03-2026 - 12:30 IST -
AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ
ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో, గడువు ముగిసిన తర్వాత మళ్లీ పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Date : 17-03-2026 - 11:45 IST -
ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి
Date : 17-03-2026 - 11:29 IST -
YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, గతంలో పార్టీని వీడిన సీనియర్ నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
Date : 16-03-2026 - 6:00 IST -
Naa Anveshana Anvesh : మంత్రి లోకేష్కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్
ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థ మరియు అక్షరాస్యతపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
Date : 16-03-2026 - 3:45 IST -
అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!
58 Feet Bronze Potti Sriramulu Statue తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శా
Date : 16-03-2026 - 2:28 IST -
రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy farming రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసి రైతుగా మారిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్ర
Date : 16-03-2026 - 12:51 IST -
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య
Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అజ్ఞాతాన్ని వీడి, ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమ
Date : 16-03-2026 - 12:24 IST -
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్
TDP MP Putta Mahesh మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయిన
Date : 16-03-2026 - 9:58 IST -
AP Electricity : ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
సాధారణంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యుత్ డిమాండ్, ఈ ఏడాది మార్చి నెలలోనే రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం
Date : 16-03-2026 - 8:33 IST -
డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర జరుగుతుందా?!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.
Date : 15-03-2026 - 2:04 IST -
Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు
తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతాయుతమైన నాయకత్వం ఎదుగుతోందని, అందుకు లోకేశ్ ప్రవర్తనే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.
Date : 15-03-2026 - 11:00 IST -
Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..
విజయవాడలోని ఎంజీ రోడ్డులో సంస్థ తన మొట్టమొదటి టెక్-ఎనేబుల్డ్ PW విద్యాపీఠ్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు.
Date : 15-03-2026 - 10:00 IST -
ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
Andhra Pradesh CM Chandrababu Naidu ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్
Date : 14-03-2026 - 10:28 IST