Andhra Pradesh
-
Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..
Andhra Paper Mill Lokout తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యూనిట్లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే
Date : 02-05-2026 - 10:24 IST -
Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరదించారు. ఎన్నికల వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. పమిడిముక్కల వేదికగా జరిగిన
Date : 01-05-2026 - 4:30 IST -
Anchor Rashmi: వైసీపీ నేతకు రష్మీ వార్నింగ్..!!
ఏపీలో ఇంధన కొరతపై నిరసన తెలుపుతూ వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు జంతు హింస వివాదానికి దారితీసింది. రాజకీయ నిరసనల కోసం మూగజీవాలను హింసించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ యాంకర్ రష్మి కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం వివరాల్లోకి వెళితే… తిరుపతిలో పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ ఒక ఆటోను ఎడ్లబండిపై ఎక్కించ
Date : 01-05-2026 - 1:01 IST -
Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
Date : 01-05-2026 - 12:46 IST -
ఏపీకి మరో భారీ పరిశ్రమ
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి
Date : 01-05-2026 - 10:21 IST -
LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !
ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాడిగడపలో ప్రధాన కేంద్రం ఉండగా, ఇప్పుడు గుడ్లవల్లేరులో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కౌతవరంలో నిర్మించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు
Date : 30-04-2026 - 5:52 IST -
Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?
గతేడాది రాయలసీమలోని కడపలో మహానాడు విజయవంతం కావడంతో, ఈసారి నెల్లూరులో నిర్వహిస్తే దక్షిణ కోస్తాలో పార్టీకి మరింత ఊపు వస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, సిక్కోలులో మహానాడు నిర్వహిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర నేతలు ఈ మార్పుపై
Date : 30-04-2026 - 5:27 IST -
AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది; ఉత్తీర్ణత శాతం సుమారు 4.11 శాతం పెరగడం విశేషం. విద్యాశాఖ పటిష్టమైన చర్యలు, విద్యార్థుల కష్టం వెరసి ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు
Date : 30-04-2026 - 12:00 IST -
TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN
తెలుగుదేశం పార్టీ బలం దాని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "టీడీపీ కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవ్వరికీ భయపడడు, ఎక్కడా తలవంచడు" అంటూ కార్యకర్తల ధైర్యాన్ని కొనియాడారు. పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసిందని
Date : 29-04-2026 - 4:01 IST -
Jagan : పోలీసుల అదుపులో జగన్ మాజీ CPRO శ్రీహరి
ఈ అరెస్టుపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పులేదని అధికార పక్షం వాదిస్తుంటే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తోంది
Date : 29-04-2026 - 3:45 IST -
Gudivada : టికెట్ తీసుకోకుండా రైలు పైకెక్కిన ప్రయాణికుడు
రైలు పైభాగానికి ఎక్కడం అనేది రైల్వే చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. విద్యుత్ లైన్ల వల్ల ప్రాణాపాయం ఉండటంతో పాటు, ఇది రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు (RPF), అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కేసు నమోదు
Date : 29-04-2026 - 2:09 IST -
TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు
తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో, యువ నాయకత్వానికి పట్టం కడుతూ నారా లోకేశ్ జాతీయ వర్కింగ్
Date : 29-04-2026 - 2:01 IST -
నారా లోకేష్కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల స్వీకారం!
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్బ్యూరో సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Date : 29-04-2026 - 11:35 IST -
Drink & Driving : డ్రింక్ & డ్రైవింగ్ ప్రమాదాలను అరికట్టేందుకు రాజమండ్రిలో డియాజియో ఇండియా వినూత్న కార్యక్రమం!
డియాజియో ఇండియా, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు భారత్కేర్స్ భాగస్వామ్యంతో రాజమండ్రి ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) వద్ద 'డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్'ను ప్రారంభించింది
Date : 28-04-2026 - 6:32 IST -
Forever New : వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
ఇందులో భాగంగా 'అల్లూర్ లాయల్టీ ప్రోగ్రామ్' ద్వారా సభ్యులకు ప్రత్యేక రివార్డులు, కొత్త కలెక్షన్లను ముందుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే, 'హోమ్ షాపింగ్' సేవ ద్వారా కస్టమర్లు వర్చువల్గా స్టైల్ కన్సల్టెంట్ను సంప్రదించి
Date : 28-04-2026 - 6:00 IST -
Vizag : విశాఖలో AI విప్లవం – రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడితో గ్లోబల్ టెక్ హబ్గా ఏపీ
హైదరాబాద్లో ఐటీ విప్లవానికి నాంది పలికిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్ క్యాపిటల్గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్
Date : 28-04-2026 - 2:17 IST -
Free Petrol : తిరుపతిలో ఫ్రీగా పెట్రోల్.. క్యూ కడుతున్న వాహనదారులు
గతంలోనూ తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన క్రైసిస్ దృష్ట్యా సామాన్యుల కష్టాలను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు
Date : 27-04-2026 - 3:15 IST -
Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను భారీగా విస్తరించనున్నారు. రాయలసీమలోని పునరుత్పాదక ఇంధన వనరులను సెంట్రల్ నెట్వర్క్కు అనుసంధానించి, సుమారు 17 సబ్ స్టేషన్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు
Date : 27-04-2026 - 9:45 IST -
Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్
గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్ల జనం అసహనానికి గురవుతున్నారు. అయితే, చమురు సంస్థలు మరియు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రాష్ట్రాల్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని
Date : 27-04-2026 - 8:17 IST -
YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు వారాల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు
Date : 26-04-2026 - 7:35 IST