Andhra Pradesh
-
Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. మరో హామీ అమలు!
ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ లక్ష్యం, వైద్య ఖర్చుల వల్ల ఏ ఒక్క కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూడటమే. ఈ కొత్త విధానం పాత ఆరోగ్య పథకాలలో ఉన్న లోపాలను సరిచేస్తుంది.
Published Date - 07:14 PM, Thu - 4 September 25 -
AP Cabinet : యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం..ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య సేవలు
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించే దిశగా ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఈ కొత్త ఆరోగ్య విధానాన్ని ఆయుష్మాన్ భారత్–ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఆధారంగా రూపొందించారు. తాజా నిర్ణయం ప్రకారం, ప్రతి కుటుంబానికి ఏడాదికి ₹25 లక్షల వరకు ఉచిత వైద్యచికిత్సలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
Published Date - 02:40 PM, Thu - 4 September 25 -
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Published Date - 01:53 PM, Thu - 4 September 25 -
CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!
ఈ రోజు కేబినెట్లో మొత్తం రూ.53,922 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 83,437 మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Published Date - 11:35 AM, Thu - 4 September 25 -
Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
Published Date - 10:31 AM, Thu - 4 September 25 -
AP : ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు..సన్నాహకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం!
చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఐదేళ్ల పదవీకాలం ముగిసే ముందు మూడునెలలకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు పంపారు.
Published Date - 10:16 AM, Thu - 4 September 25 -
Hema Malini: బాలీవుడ్ నటి గ్యారేజీలో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
ఎంజి సంస్థ ఈ కారుకు ప్రత్యేక వారంటీని అందిస్తోంది. మొదటి యజమానికి హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్టైమ్ వారంటీ లభిస్తుంది. అలాగే మొత్తం కారుపై 3 సంవత్సరాలు/అపరిమిత కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది.
Published Date - 06:39 PM, Wed - 3 September 25 -
AP : మద్యం కేసు..వైసీపీ నేతల ఇళ్లలో సిట్ సోదాలు ముమ్మరం
చిత్తూరు జిల్లాలోని బీవీరెడ్డి కాలనీ మరియు నలందా నగర్ ప్రాంతంలో ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్లో అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఇదే అపార్ట్మెంట్లో విజయానందరెడ్డి నివాసముండటంతో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
Published Date - 03:10 PM, Wed - 3 September 25 -
Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్మోడల్!
కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లోనూ కుప్పం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బెంగళూరు, చెన్నై లాంటి రాజధానులకు సమీపంలో ఉండడం కుప్పంకు కలిసివచ్చే అంశం.
Published Date - 02:35 PM, Wed - 3 September 25 -
Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!
దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన, ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకుంది.
Published Date - 01:29 PM, Wed - 3 September 25 -
Ganesh Shobhayatra : గణేశ్ శోభాయాత్రలో విషాదాలు.. ఏకంగా 6 మంది మృతి
Ganesh Shobhayatra : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో కూడా గణేశ్ శోభాయాత్రలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో భక్తులపైకి దూసుకెళ్లింది.
Published Date - 11:37 AM, Wed - 3 September 25 -
Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్ గేర్లో వెనక్కి వెళ్లిన ఎక్స్ప్రెస్ రైలు
Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.
Published Date - 11:34 AM, Wed - 3 September 25 -
Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
Sugali Preethi Case : సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం కావాలని కోరడంతో, కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరిగి సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది
Published Date - 09:00 PM, Tue - 2 September 25 -
Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు
Technology Hub : లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకొస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ పాలసీ పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు, లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందని ఆయన
Published Date - 08:30 PM, Tue - 2 September 25 -
AP: ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం : సీఎం చంద్రబాబు
"స్వర్ణాంధ్ర 2047" దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగనుంది. రోడ్లు, రైలు, సముద్ర మార్గాలు, ఎయిర్ లింకులు వంటి అన్ని మాధ్యమాల్లో లాజిస్టిక్స్ విస్తరణకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశాం అని తెలిపారు.
Published Date - 05:29 PM, Tue - 2 September 25 -
CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 05:00 PM, Tue - 2 September 25 -
Nara Lokesh: కడపలో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన నారా లోకేశ్
Nara Lokesh: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దేశంలోనే తొలిసారిగా పూర్తి సౌరశక్తి ఆధారిత సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
Published Date - 04:07 PM, Tue - 2 September 25 -
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.
Published Date - 02:21 PM, Tue - 2 September 25 -
AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ
ఇప్పటి వరకూ రాష్ట్రంలోని బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే పని చేస్తున్నాయి. అయితే తాజా పాలసీ ప్రకారం, ఈ సమయాన్ని రోజుకు రెండు గంటల వరకు పొడిగించారు. ఇకపై బార్లు ఉదయం 10 గంటల నుంచే తెరుచుకుని, అర్ధరాత్రి 12 గంటల వరకూ పనిచేయనున్నాయి.
Published Date - 12:35 PM, Tue - 2 September 25 -
YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!
YS Jagan : పులివెందులలో జరిగిన తాజా సందర్భం వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి లోనుచేసింది. వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిసే అవకాశం సాధారణ పద్ధతులు కంటే భిన్నంగా, ఇప్పుడు పూర్తిగా వీఐపీ పాస్ ఆధారంగా నియంత్రించబడినట్లు తెలుస్తోంది.
Published Date - 11:32 AM, Tue - 2 September 25