Andhra Pradesh
-
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో కోట్లలో మోసం..చిక్కుల్లో విడదల రజని
Vidadala Rajani: పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విడదల రజనీ పీఏలు, అనుచరులు భారీ ఉద్యోగాల మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కలకలం రేగింది.
Date : 04-11-2025 - 10:00 IST -
Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!
Accidents : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున రెండు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో
Date : 04-11-2025 - 8:05 IST -
Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!
ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.
Date : 03-11-2025 - 9:40 IST -
20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్
20 Lakh Jobs : రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమేనని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
Date : 03-11-2025 - 9:24 IST -
AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్
AP Employees: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు
Date : 03-11-2025 - 7:00 IST -
Brookfield Corporation : కర్నూల్ లో మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్
Brookfield Corporation : ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి రంగానికి మరొక పెద్ద బూస్ట్ లభించింది. కర్నూలు జిల్లాలో బ్రుక్ఫీల్డ్ సంస్థ చేపడుతున్న 1,040 మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కు రూ.7,500 కోట్ల నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ఆమోదించింది
Date : 03-11-2025 - 12:31 IST -
Jogi Ramesh Arrest : జోగి రమేష్ అరెస్ట్
Jogi Ramesh Arrest : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు పెద్ద సంచలనంగా మారింది.
Date : 02-11-2025 - 9:05 IST -
Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ
Date : 01-11-2025 - 4:07 IST -
CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 01-11-2025 - 3:34 IST -
kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోట
Date : 01-11-2025 - 2:27 IST -
Lady Don Aruna : నెల్లూరు లేడీ డాన్ కు రిమాండ్.!
లేడీ డాన్గా పేరు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబరు 14 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, 2021లో రమేశ్ బాబు అనే వ్యక్తి తన బంధువులకు ఉద్యోగాలు
Date : 01-11-2025 - 1:34 IST -
Housing Corporation : ఏపీలో ఇల్లు కట్టకుంటే డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే..ఎందుకంటే !!
Housing Corporation : ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది
Date : 01-11-2025 - 1:00 IST -
Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
Srikakulam Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రాంతమంతా షాక్కు గురైంది
Date : 01-11-2025 - 12:55 IST -
Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
శ్రీకాకుళంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊ
Date : 01-11-2025 - 12:46 IST -
AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు
AP Govt Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు, షాపులకు, ఖాళీ స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టిన స్వామిత్వ కార్యక్రమం (Svamitva Scheme) వేగంగా ముందుకు సాగుతోంది
Date : 01-11-2025 - 12:30 IST -
Swarnandhra Centers : మరో మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు
Swarnandhra Centers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది
Date : 01-11-2025 - 11:30 IST -
Kurnool Bus Accident : వైసీపీ నేత శ్యామల పై కేసు నమోదు
Kurnool Bus Accident : కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం చుట్టూ రాజకీయ రగడ తీవ్ర రూపం దాల్చింది. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో అక్టోబర్ 24న జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే
Date : 01-11-2025 - 11:00 IST -
Vizag : మహిళా లెక్చరర్ వేధింపులు తాళలేక స్టూడెంట్ ఆత్మహత్య
Vizag : నగరంలోని సమతా కాలేజీలో చదువుతున్న సాయితేజ్ (21) అనే డిగ్రీ విద్యార్థి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Date : 01-11-2025 - 10:17 IST -
Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు
Chandrababu London Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సతీమణి భువనేశ్వరితో కలిసి రేపు (శనివారం) రాత్రి లండన్కి బయలుదేరనున్నారు
Date : 31-10-2025 - 8:39 IST -
Heavy Rains : ఏపీకి బిగ్ షాక్ ..నవంబర్ లో మరో మూడు తుఫాన్లు..!!
Heavy Rains : ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావంతో నవంబర్ నెలలో మరో రెండు లేదా మూడు తుఫానులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు
Date : 31-10-2025 - 2:01 IST