Andhra Pradesh
-
Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవ
Date : 07-05-2026 - 12:31 IST -
Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ఐకానిక్ మోటార్సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన నూతన తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుంది. 1901లో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడు వెలుపల ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నా
Date : 07-05-2026 - 12:21 IST -
AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..
ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద వివాహాల కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్
Date : 07-05-2026 - 9:31 IST -
Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత
తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన ‘పాపికొండల విహారయాత్ర’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుండటంతో, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాత
Date : 06-05-2026 - 3:00 IST -
Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం’ నినా
Date : 06-05-2026 - 11:27 IST -
చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ ఒక లేఖ రాశారు. తిరుపతిలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా భారీ ఎత్తున జరిగే జంతు బలులను నిరోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గంగమ్మ ఆలయం వద్ద జాతర పేరుతో పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇవ్వనున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ హింసను ఆపాలని ఆమె కోరారు. దేశంలో అనేక రాష్ట్రాలు […]
Date : 06-05-2026 - 9:25 IST -
Featherlight : విజయవాడలో ‘ఫెదర్లైట్’ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం
రాజధాని ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, వాస్తుశిల్పులు (Architects) మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఫెదర్లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం తెలిపారు
Date : 05-05-2026 - 9:49 IST -
Pawan Kalyan: నాదెండ్ల మనోహర్ను పరామర్శించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాక తొలిసారిగా మంగళవారం బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన నివాళులర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్, భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గత నెల 22న నాదెండ్ల భాస్కరరావు కన్నుమూసిన సంగత
Date : 05-05-2026 - 4:11 IST -
Ambati Rambabu: చంద్రబాబు,పవన్ పై అంబటి సెటైర్లు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అ
Date : 05-05-2026 - 10:52 IST -
Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎక
Date : 05-05-2026 - 10:23 IST -
DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !
AMCA అనేది భారత వైమానిక దళం (IAF) కోసం రూపొందిస్తున్న అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. ఇవి శత్రువుల రాడార్లకు చిక్కని 'స్టెల్త్' (Stealth) టెక్నాలజీతో
Date : 03-05-2026 - 2:03 IST -
Vidudala Rajini : కూటమి పాలనపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు
రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలకు అద్దాలు బిగించడం వంటి పనుల కోసం ప్రభుత్వం రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని విడదల రజిని తప్పుబట్టారు
Date : 02-05-2026 - 7:00 IST -
Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం, ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దని
Date : 02-05-2026 - 6:37 IST -
Amaravati : అమరావతి రైతులకు గొప్ప శుభవార్త..
రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అక్కడ మళ్లీ నూతనోత్సాహాన్ని నింపాయి. భూసమీకరణలో పాల్గొన్న రైతుల కోర్కెల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
Date : 02-05-2026 - 6:30 IST -
10th Result : ఒక్క మార్కుతో ఫెయిల్.. ఏపీలో 10 తరగతి విద్యార్థిని సూసైడ్
ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యా మనే కారణంతో ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం (D) నిట్టూరుకు చెందిన విద్యార్థిని పరీక్షల్లో 410 మార్కులు సాధించింది. అయితే సైన్స్ సబ్జెక్టులో ఒక్క మార్కు తగ్గడంతో
Date : 02-05-2026 - 5:30 IST -
Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ పై ఐటీ శాఖ ఫోకస్
ఈ కుంభకోణంలో దాదాపు రూ. 2 వేల కోట్ల మేర భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ (IT), దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, సరఫరాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే
Date : 02-05-2026 - 4:15 IST -
Pawan : హీరో నానికి..ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్
పారిశుద్ధ్య అవగాహన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా, ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. హీరో నాని వంటి ప్రభావితం చేయగల వ్యక్తులు మద్దతు తెలపడం వల్ల సామాన్యుల్లో మార్పు వేగంగా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 02-05-2026 - 3:18 IST -
DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్డీవో ఎయిర్క్రాఫ్ట్ల తయారీ భారీ ప్రాజెక్ట్
ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస
Date : 02-05-2026 - 2:17 IST -
Rashmi Gautam: వైసీపీ లీడర్పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.
యాంకర్, జంతు ప్రేమికురాలు రష్మీ గౌతమ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించడాన్ని ఆమె జంతు హింసగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన వైసీపీ శ్రేణులు ఆమెను సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తూ, ఆమె పాత సినిమాలను టార్గెట్ చేశాయి. అయితే, రష్మీ ఎంతో ధైర్యంగా ఆ ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చా
Date : 02-05-2026 - 12:41 IST -
పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి సీఎం వెళ్తారని సమాచారం. గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస
Date : 02-05-2026 - 10:44 IST