Andhra Pradesh
-
అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఇది మరో బలమైన అడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
Date : 26-12-2025 - 6:00 IST -
డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు !
Ap Deputy cm pawan kalyan serious on bhimavaram dsp : భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్య అవినీతికి పాల్పడుతున్నారని.. జూద శిబిరాలకు సహకరిస్తున్నారని అక్టోబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా డీఎస్పీకి మద్దతు తెలపడంతో కూటమి
Date : 25-12-2025 - 4:14 IST -
దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు
వాజ్పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు.
Date : 25-12-2025 - 3:38 IST -
బీఎల్వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్వో, సూపర్వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్వోలకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బీఎల్వోలకు
Date : 25-12-2025 - 12:34 IST -
అమరావతిలో అటల్ జయంతి వేడుకలు..14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
దేశవ్యాప్తంగా అభిమానులు, నాయకులు అటల్ జీని స్మరించుకునే ఈ రోజున అమరావతిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Date : 25-12-2025 - 12:07 IST -
ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు..ఏపీ గవర్నమెంట్ నిర్ణయం!
Free Home Delivery : ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు ‘డోర్ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తోంది. ఇంటి వద్దకే కొరియర్లు, పార్సిల్లు అందించే ఈ సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల లోపు 50 కిలోల వరకు ఉచిత డెలివరీతో పాటు, 24-48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా సేవలందిస్తున్నారు. ఏపీఎస్ఆర్ట
Date : 25-12-2025 - 10:49 IST -
టీడీపీ లో ఒకేసారి 1,050 మందికి పదవులు
TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9 మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్
Date : 25-12-2025 - 10:45 IST -
ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై కొత్త పాలసీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Minister Kandula Durgesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై త్వరలోనే కొత్త విధానం తీసుకువస్తామని ప్రకటించారు. సినిమా బడ్జెట్ ప్రకారం ప్రస్తుతం టికెట్ రేట్లు పెంచుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్.. ఇక మీదట అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా సినిమా టికెట్ రేట్లు పె
Date : 24-12-2025 - 5:38 IST -
డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా సాధారణ మహిళ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్
వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ను కలిసి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ గ్రామానికి రావాలని కోరారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ఆ సామాన్య వృద్ధురాలికి ఇచ్చిన మాటను గుర్తుంచుకుని
Date : 24-12-2025 - 12:50 IST -
ఫిట్నెస్ ఫీజుల పెంపునకు బ్రేక్ చెపుతూ లారీ ఓనర్లకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం
రవాణా లారీలకు ఫిట్నెస్ ఫీజుల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్తో 15 ఏళ్లు దాటిన లారీలకు రూ.36 వేల వరకు భారం పడుతోంది
Date : 24-12-2025 - 12:20 IST -
అస్వస్థతకు గురైన వైస్ జగన్, నేటి పులివెందుల పర్యటన రద్దు
మాజీ సీఎం, తమ పార్టీ అధినేత YS జగన్ అస్వస్థతకు గురైనట్లు వైసీపీ ట్వీట్ చేసింది. 'జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవాళి కార్యక్రమాలను రద్దు
Date : 24-12-2025 - 11:53 IST -
ఒరిజినల్ పాస్పోర్టు, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉంటే.. ఎన్నారైలకు సులభంగా శ్రీవారి దర్శనం!
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎన్నారై భక్తులు తిర
Date : 24-12-2025 - 11:06 IST -
ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్.. సంక్రాంతికి గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు!
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది
Date : 24-12-2025 - 10:56 IST -
జనవరి 1 నుండి ఏపీ రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి
జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ
Date : 24-12-2025 - 7:56 IST -
ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!
ఒకవేళ సర్వేలో ఒక కుటుంబం అనర్హులుగా తేలితే, 2026-27 విద్యా సంవత్సరం నుండి వారు 'తల్లికి వందనం' వంటి ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉండి రూ. 45,000 పొందుతున్న తల్లి, అనర్హురాలిగా తేలితే ఆ మొత్తం ఆగిపోతుంది.
Date : 23-12-2025 - 8:49 IST -
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ నిర్మాణాలకు తక్కువ ధరకే సిమెంట్
ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ 10 శాతం తగ్గడంతో సిమెంట్ బస్తాపై రూ.19 నుంచి రూ.21 వరకు ఆదా కానుంది. ఏపీ నిర్మాణ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయి. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రవాణా ఖర్చుల వల్ల స్వల్పంగా ధర పెరుగుతుంది. ప్రభుత్వ అవసరాలకు ప్రత్యేక రంగు సంచుల్లో సిమెంట్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీలో సిమెంటు ధరలు సవరిస్తూ ఉత్తర్వులు ఏ
Date : 23-12-2025 - 10:29 IST -
టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు కుమారుడు,కుమార్తె అరెస్ట్!
DK adikesavulu naidu : టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ అరెస్టు అయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ కేసులో నకిలీ స్టాంపులతో ఆస్తి రాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటి పోలీసు అధికారి మోహన్ కూడా అరెస్టు కావడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డీ
Date : 23-12-2025 - 9:33 IST -
ఏపీ క్యాబినెట్ భేటీ 29 కి వాయిదా
ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు
Date : 23-12-2025 - 9:30 IST -
‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. 26న ఏపీలో గ్రామ సభలు
ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా VB-G RAM G చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న అన్ని పంచాయతీల్లో
Date : 23-12-2025 - 8:45 IST -
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు
Date : 23-12-2025 - 7:20 IST