Andhra Pradesh
-
అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్..మరో కేసులో బెయిల్
ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబు, ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై వరుస కేసులు పెడుతున్నారని అంబటి వర్గం ఆరోపిస్తుండగా
Date : 11-02-2026 - 3:15 IST -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన
Date : 11-02-2026 - 2:49 IST -
దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గతంలో విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు కనిపిస్తోంది
Date : 11-02-2026 - 2:15 IST -
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?
మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, మరియు కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడుతూ లేఖలు అందాయి. సాధారణంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ సెంటర్లలో ఇలాంటివి సహజం
Date : 11-02-2026 - 1:45 IST -
అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి
Andhra Pradesh Assembly ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మరోవైపు, అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇ
Date : 11-02-2026 - 12:22 IST -
జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపు లేఖ రావడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది
Date : 11-02-2026 - 11:45 IST -
పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
"డిప్యూటీ సీఎం" అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం సృష్టించుకున్నదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోటోలను ప్రజాధనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం సుప్రీంకోర్టు
Date : 11-02-2026 - 11:35 IST -
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనా ?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కార్చిచ్చు రగిల్చింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది
Date : 10-02-2026 - 3:30 IST -
జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానాలు వెళ్లినప్పటికీ, వైసీపీ హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు మంత్రి సంధ్యారాణి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చాటిచెప్పడానికి జగన్
Date : 10-02-2026 - 2:35 IST -
Hijras : హిజ్రాలు ఇలాంటి పనులు కూడా చేస్తారా..?
కేవలం అన్నదానానికే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాల కోసం విద్యారంగంలోనూ వీరు ముందడుగు వేశారు. సుమారు 40 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని డిగ్రీ వరకు చదివించడం, అనాథ యువతులకు పెళ్లిళ్లు చేయడం వంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు
Date : 10-02-2026 - 1:15 IST -
సచిన్ ను కలవడం సంతోషంగా ఉంది – సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా కలిశారు
Date : 10-02-2026 - 9:09 IST -
మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే, వారి బాధ్యతలను గుర్తు చేస్తూ 'క్లాస్' తీసుకున్నారు. మంత్రులంటే కేవలం విధానపరమైన నిర్ణయాలు (Policies) తీసుకునే వారు మాత్రమే కాదని, ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని స్పష్టం చేశారు.
Date : 09-02-2026 - 6:08 IST -
అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!
తాజాగా మెడికల్ కాలేజీల పీపీపీ (PPP) విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం అంబటిని మరో చిక్కులో పడేసింది. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో స్పెషల్ జుడీషియల్ కోర్టు
Date : 09-02-2026 - 5:01 IST -
ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 'స్త్రీ నిధి' (Stree Nidhi) పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది
Date : 09-02-2026 - 9:15 IST -
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడటం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది
Date : 09-02-2026 - 8:06 IST -
జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు
Date : 08-02-2026 - 8:15 IST -
క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?
క్వాంటం వ్యాలీ రాకతో అమరావతి భవిష్యత్తులో గ్లోబల్ టెక్ హబ్గా మారే అవకాశం ఉంది. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు లేదా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా,
Date : 08-02-2026 - 11:30 IST -
ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు
AP SSC Exams ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ ప
Date : 07-02-2026 - 4:37 IST -
తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య
AP News చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల
Date : 07-02-2026 - 3:31 IST