HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • AP Education Minister Nara Lokesh

    Nara Lokesh: లోకేష్ శభాష్… జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ ఫిదా.. ప్రశంసల వర్షం….!!

    Rajdeep Sardesai రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం చాలా అరుదు. నారా లోకేష్ సరిగ్గా ఈ పని చేసి చూపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబానికి ఏడాది క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చి, వారి సొంతింటి కలను నిజం చేశారు. దేశంలో మతపరమైన విభజన పెరుగుతున్న తరుణంలో, ఓ నాయకుడు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్ప పని చేయడంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర

    Date : 25-03-2026 - 11:59 IST
  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

    2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ విభజన జరిగితే, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా

    Date : 25-03-2026 - 11:50 IST
  • simhachalam chandanotsavam 2026

    Simhachalam Chandanotsavam: సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

    Simhachalam Appana Temple  సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. టికెట్ల జారీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్

    Date : 25-03-2026 - 11:20 IST
  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

    ముఖ్యంగా ఐటీ, విద్య, మరియు ఇతర సేవా రంగాలలో ఉపాధి పొందుతున్న మహిళలు పట్టణాల్లో సురక్షితమైన, తక్కువ ధరతో కూడిన వసతి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 30 హాస్టళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి హాస్టల్‌లో సుమారు 30 మంది మహిళలకు వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు

    Date : 25-03-2026 - 10:30 IST
  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

    అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం మరియు ఉపాధి రంగాల్లో అపారమైన సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) కింద కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల గత కొంతకాలంగా ఈ సంస్థకు నిధులు నిలిచిపోయి

    Date : 25-03-2026 - 8:47 IST
  • Ycp Mp 11

    YCP : పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ నేతలకు అదే నెంబర్ !!

    ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ, ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. పార్లమెంట్‌లో తమకు కేటాయించిన రూమ్ నంబర్ కూడా అదే కావడం, అది ప్రత్యర్థులకు హేళన చేయడానికి మరో అస్త్రంగా మారుతుందనే భయం

    Date : 24-03-2026 - 6:00 IST
  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

    పార్టీలో దశాబ్దాల కాలంగా విధేయుడిగా ఉన్న ఆయన, ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి గంటల తరబడి బుజ్జగించినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదు

    Date : 24-03-2026 - 12:30 IST
  • Central Government Resolve RDT Foreign Funding Issue

    Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

    FCRA License  కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో మళ్లీ పునరుద్ధరించ

    Date : 24-03-2026 - 11:45 IST
  • Tamoto Price

    Tomato Price : టమాటా రైతుల కన్నీరు.. కిలో టమాటా రూపాయి !!

    ఒక రైతు తన శ్రమనంతటినీ ధారబోసి పండించిన 105 బాక్సుల (సుమారు 2,625 కిలోలు) పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే, అన్ని కమీషన్లు పోను కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే చేతికి రావడం

    Date : 24-03-2026 - 11:25 IST
  • Arcelor Mittal Steel Plant Foundation

    CM Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్: సీఎం చంద్రబాబు నాయుడు

    Andhra Pradesh CM Chandrababu Naidu  అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దదని వెల్లడించారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయ

    Date : 24-03-2026 - 10:43 IST
  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

    రాయపూడిలోని నూతన హెచ్‌ఓడీ (HOD) టవర్ల సమీపంలో మెగా సంస్థకు చెందిన పైపుల యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కోట్లాది రూపాయల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి

    Date : 24-03-2026 - 7:10 IST
  • Amns Nakkapalli Plant Ap

    AMNS Plant : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పట్ల అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించింది

    Date : 23-03-2026 - 7:14 IST
  • Putta Sudhakar Yadav

    Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

    Putta Mahesh Kumar  తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయిన మెయినాబాద్ డ్రగ్స్ కేసు ఎపిసోడ్‌పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మహేష్‌కు హార్ట్ సర్జరీ చేశారని.. అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100 శాతం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. కేసు విచారణ తర్వాత పూర్తి ఆధారాలతో మీడియా ముం

    Date : 23-03-2026 - 2:40 IST
  • Vijayawada Krishna Palace Bridge Demolition

    130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.

    Vijayawada Krishna Palace Bridge Demolition  కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో అధికారులు లిమిటెడ్ బ్లాస్టి

    Date : 23-03-2026 - 2:01 IST
  • Man Case Against Mutton Seller

    Tadipatri: మటన్ సరిగా ఉడకలేదని పోలీస్ స్టేషన్‌లో వింత ఫిర్యాదు.

    Sodala Haji  నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింత ‘కేసు’ వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొను

    Date : 23-03-2026 - 12:26 IST
  • Kodali Nani

    Kodali Nani: 2029లో మళ్లీ ఆయనే సీఎం.. కూటమికి కొడాలి నాని మాస్ వార్నింగ్

    Kodali Nani  కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలుస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నా

    Date : 23-03-2026 - 12:16 IST
  • Kerosene

    Kerosene : ఏపీలో రేపటి నుంచి కిరోసిన్ పంపిణి

    లబ్ధిదారులు తమ రేషన్ కార్డును తీసుకువెళ్లి కేటాయించిన కోటా ప్రకారం కిరోసిన్‌ను పొందవచ్చు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట మొబైల్ వాహనాల ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది

    Date : 22-03-2026 - 10:00 IST
  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    CM Chandrababu: అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం – చంద్రబాబు

    హైటెక్ సిటీ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఎస్‌బీ (ISB) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మరియు జినోమ్ వ్యాలీ వంటి ఫార్మా హబ్‌ల ఏర్పాటుతో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టారు

    Date : 22-03-2026 - 4:46 IST
  • Mittal Plant Foundation Sto

    Mittal Plant : రేపే మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన..65 వేలమందికి ఉపాధి

    ఈ మెగా ప్లాంట్ పనులను 2033 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం మరియు సదరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా

    Date : 22-03-2026 - 10:42 IST
  • Vijayasai Reddy Organic Farming

    Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి

    Vijayasai Reddy  వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువు అయిన ‘జీవామృతం’ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్

    Date : 21-03-2026 - 2:31 IST
← 1 … 4 5 6 7 8 … 649 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd