Andhra Pradesh
-
Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!
కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి పొట్టకూటి కోసం మేడారంలో కోవా బన్ విక్రయిస్తుండగా, కొందరు యూట్యూబర్లు అతడిపై అకారణంగా దాడికి దిగారు. 'ఫుడ్ జిహాద్' చేస్తున్నావంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు
Date : 15-02-2026 - 5:43 IST -
Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్
జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు
Date : 15-02-2026 - 12:59 IST -
Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
Date : 14-02-2026 - 9:14 IST -
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం
AP Liquor Scam ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా కేసు నమోదయింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు. రవాణా టెండర్
Date : 14-02-2026 - 12:34 IST -
AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!
ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, 'స్వర్ణాంధ్ర విజన్-2047' కి బలమైన పునాది వేసేలా రూపొందించబడింది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయింపులు జరిగాయి
Date : 14-02-2026 - 12:22 IST -
AP Assembly Budget : రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!
పయ్యావుల కేశవ్ సుమారు రూ.3.32 లక్షల కోట్ల భారీ అంచనాతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు గణనీయంగా పెరగడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది
Date : 14-02-2026 - 10:30 IST -
నేడు ఏపీ బడ్జెట్..
Budget 2026 – 27 నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ఉదయం 11.15 నిమిషాలకు ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ దాదాపు రూ.3.46 లక్షల కోట్లతో ఉండొచ్చంటున్నారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీాగా కేటాయింపులు ఉంటాయంటున్నారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవస
Date : 14-02-2026 - 9:33 IST -
వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్ కు సంబంధించి మరో వీడియో వైరల్
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె గట్టి ఆశలు పెట్టుకున్నారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్న చిత్తశుద్ధి తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నానని వాణి తెలిపారు
Date : 13-02-2026 - 3:54 IST -
మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో భక్తుల సౌకర్యార్థం రూ. 10 కోట్లతో నిర్మించిన 22 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సిమెంట్ రోడ్డును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ మార్గాన్ని కేవలం రోడ్డుకే పరిమితం చేయకుండా,
Date : 13-02-2026 - 3:42 IST -
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశం
Chandrababu Naidu కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చ
Date : 13-02-2026 - 8:10 IST -
పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ భేటీ ! ఏంమాట్లాడి ఉంటారో అనే చర్చ !!
సాధారణంగా అసెంబ్లీ లాబీల్లో లేదా సభా ప్రాంగణంలో నేతలు పలకరించుకోవడం సహజం. కానీ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది
Date : 12-02-2026 - 6:22 IST -
విచారణకు రావాలని కాకాణికి నోటీసులు
కాకాణికి నోటీసుల జారీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారని, బాధితులకు న్యాయం చేయాలని కోరినందుకు నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని పార్టీ ఆరోపించింది
Date : 12-02-2026 - 5:30 IST -
బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్
Acham Naidu Vs Botsa Satyanarayana వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా
Date : 12-02-2026 - 3:33 IST -
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చల
Date : 12-02-2026 - 2:35 IST -
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ
AP Assembly ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత న
Date : 12-02-2026 - 2:28 IST -
జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం
Jaahnavi Kandula అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు. 2023 జనవరి 23న సియాటెల్లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్
Date : 12-02-2026 - 11:04 IST -
AP Assembly Sessions : నేటి అసెంబ్లీ షెడ్యూల్
సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) కొనసాగుతుంది. ఈసారి సమావేశాల నిర్వహణలో స్పీకర్ కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు
Date : 12-02-2026 - 10:22 IST -
చింతకాయల విజయ్కు కీలక పదవి దక్కబోతుందా ?
సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా, సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పడ్డ కష్టానికి తగిన గుర్తింపుగా ఈ ఎంపీ సీటును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 11-02-2026 - 3:47 IST -
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు
Date : 11-02-2026 - 3:45 IST -
రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..
Food Safety Officers Inspection గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రోజున పది బృందాలుగా ఏర్పడి గుంటూరులోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చేస్తున్న నిర్వాకాలు బయటపడ్డాయి. ఓ రెస్టారెంట్లో చికెన్, మటన్ను వారం రోజులుుగా ఫ్రిజ్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి
Date : 11-02-2026 - 3:42 IST