Andhra Pradesh
-
CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
సంపదను సృష్టించి, దానిని సమర్థంగా వినియోగిస్తాం. ఆ ఆదాయాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వెచ్చిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే 'తల్లికి వందనం' పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.
Date : 12-06-2025 - 1:36 IST -
CM Chandrababu : అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 12-06-2025 - 1:13 IST -
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణానికి ఏడాది.. జనసేన ఆసక్తికరమైన వీడియో
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలను హైలైట్ చేశారు. అందులో ప్రతి ఇంటికీ తాగునీరు చేరాలన్న సంకల్పంతో చేపట్టిన చర్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 39 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, అడవుల్లో పని చేసే కుంకీ ఏనుగులను తిరిగి ప్రవేశపెట్టడం వంటి విభిన్న చర్యలు ప్రస్తావించారు.
Date : 12-06-2025 - 12:59 IST -
AP News : ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!
AP News : ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
Date : 12-06-2025 - 12:20 IST -
AP News : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి.. ‘పేదల సేవలో’ నుంచి ‘తల్లికి వందనం’ వరకు..!
AP News : రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 12-06-2025 - 11:36 IST -
CM Chandrababu : ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు నూతన దిశ: ఏపీ సీఎం చంద్రబాబు
ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Date : 12-06-2025 - 11:32 IST -
Kutami Govt : కూటమి సర్కార్ కు ఏడాది..ప్లస్ లు, మైనస్ లు ఇవే…!!
Kutami Govt : మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బుధవారం ఈ సంకీర్ణ పాలనకు ఏడాది పూర్తి కాగా, గురువారం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది
Date : 12-06-2025 - 10:58 IST -
Krishnam Raju Arrest : ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కృష్ణరాజు
Krishnam Raju Arrest : కృష్ణరాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాక్షి మీడియా కార్యాలయాల వద్ద నిరసనలు, ముట్టడులు నిర్వహించారు
Date : 12-06-2025 - 9:14 IST -
CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధి, అంతర్జాతీయ కనెక్టివిటీ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 11-06-2025 - 9:14 IST -
Nara Lokesh : ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Nara Lokesh : విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా రాష్ట్ర విద్యార్థులకు శుభాకాంక్షలు, తల్లులకు అభినందనలు తెలుపుతూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.
Date : 11-06-2025 - 8:50 IST -
Railway Project: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ భారతీయ రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
Date : 11-06-2025 - 6:10 IST -
AP News : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు..
AP News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన 10 వేల భూ పట్టాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది.
Date : 11-06-2025 - 6:09 IST -
Thalliki Vandanam : “తల్లికి వందనం” పథకంలో అమల్లో లోకేష్ కీ రోల్
Thalliki Vandanam : ఈ పథకం రూపకల్పనలో నారా లోకేశ్ పాత్ర కీలకంగా ఉన్నట్లు సమాచారం. డేటా ఆధారిత పాలనకు లోకేశ్ ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. హౌస్ హోల్డ్ డేటా, NPCI లింకింగ్ వంటి ఆధునిక మెకానిజాలతో పథకాన్ని అమలు చేయడం ద్వారా
Date : 11-06-2025 - 5:27 IST -
Thalliki Vandanam : ఈ మూడు పనులు చేస్తేనే రూ.15వేలు..లేదంటే అంతే సంగతి !!
Thalliki Vandanam : విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడే ఉండాలి
Date : 11-06-2025 - 5:05 IST -
Super Six promises : తల్లికి వందనం నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఈ పథకం ద్వారా 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. ఈ "తల్లికి వందనం" పథకం ప్రధానంగా విద్యార్థుల తల్లులకే , తల్లితనానికి గౌరవంగా, వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రయత్నాన్ని ప్రోత్సహించేందుకే తీసుకొచ్చారు.
Date : 11-06-2025 - 5:03 IST -
APPSC : షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
దీనిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ రెండు వర్గాలను విభజించి, ఈ కొత్త వర్గీకరణ ఏప్రిల్ 19, 2025 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ (జెనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) స్పష్టం చేసింది.
Date : 11-06-2025 - 4:13 IST -
Heavy rains : ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. APSDMA విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Date : 11-06-2025 - 4:03 IST -
Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు
ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.
Date : 11-06-2025 - 2:35 IST -
Kakani Govardhan Reddy : వైసీపీ నాయకుల అక్రమ దందా.. బయటపడుతున్న కాకాణి బాగోతం
Kakani Govardhan Reddy : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారాలపై ఒక్కొటీగా అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.
Date : 11-06-2025 - 1:30 IST -
Sakshi Office : ఏలూరు సాక్షి ఆఫీస్ లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు – డీఎస్పీ క్లారిటీ
Sakshi Office : ఇది ఒక ఫర్నిచర్ గోదాం వద్ద మరమ్మత్తుల నిమిత్తం నిలిపిన ఫర్నిచర్కు సంబదించించేదే తప్ప సాక్షి ఆఫీస్ కు ఎలాంటి సంబధం లేదన్నారు.
Date : 10-06-2025 - 11:13 IST