Andhra Pradesh
-
Nara Lokesh: మీరు పోలీసులా.. వైసీపీకి అనుచరులా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు.
Date : 08-03-2022 - 11:47 IST -
YS Jagan : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభమయిన సంగతి తెలిసిందే. అయితే సభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున రచ్చ చేసి, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో స
Date : 08-03-2022 - 11:36 IST -
AP Politics: బ్రదర్ అనిల్ మీటింగ్ లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. కొత్త రాజకీయాలకు తెర తీయడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు, షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ ఈ విషయంలో కీరోల్ పోషిస్తున్నారు.
Date : 08-03-2022 - 9:30 IST -
AP Movie Theatres: సినిమా వివాదానికి జగన్ తెర
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Date : 07-03-2022 - 9:15 IST -
Brother Anil: జగన్ కు ‘కొత్త పార్టీ’జలక్
ఏపీలో కొత్త పార్టీ పెట్టడానికి బ్రదర్ అనిల్ సిద్దం అవుతున్నాడు. అందుకోసం వివిధ సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించాడు. ఆ విషయం ఒక్కసారిగా వెలుగు చూసింది.
Date : 07-03-2022 - 9:12 IST -
Pawan Kalyan: రాజధాని నిర్మాణం కోసం రైతులు చేస్తున్న పోరాటంపై ‘పవన్ కళ్యాణ్’.. !
సుమారు 35 వేల ఎకరాలను భూములను రాజధాని నిర్మాణం కోసం అందించిన రైతులు 811 రోజులుగా చేస్తున్న పోరాటం వజ్ర సంకల్పంతో కూడుకున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Date : 07-03-2022 - 8:30 IST -
Botsa Satyanarayana: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే.. బొత్స కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న రగడ పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్ప
Date : 07-03-2022 - 3:39 IST -
TDP vs YSRCP: అచ్చెన్న పై జగన్ సీరియస్.. అసలు కారణం అదేనా..?
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎంప జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే, టీడీపీ నేతలు గో.. బ్యాక్ గవర్నర్ అంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్ర
Date : 07-03-2022 - 2:54 IST -
AP Governor Speech : ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది – గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 07-03-2022 - 2:09 IST -
Amaravati Capital : అమరావతిపై ‘గవర్నర్’ ఆట
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరాలు జరుపుకుంటోన్న అమరావతి రైతులకు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం చేదును మిగిలించింది.
Date : 07-03-2022 - 2:07 IST -
AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపధ్యంలో, గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు బహిష్కరించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా, టీడీపీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్, గో.. బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చే
Date : 07-03-2022 - 11:57 IST -
AP Budget 2022: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పక్కా ప్లాన్తో వస్తున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఏపీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విశ్వభూషణ్ హరిచందన్ నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శ
Date : 07-03-2022 - 11:27 IST -
Andhra Pradesh: ఉక్రెయిన్లోని మైకోలైవ్ వద్ద చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు.. తమను తరలించాలంటూ వేడుకోలు
యుక్రెయిన్లోని మైకోలైవ్ నౌకాశ్రయంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు మర్చంట్ నేవీ డెక్ క్యాడెట్లు తమను ఉక్రెయిన్ నుండి తరలించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాతపట్నం మండలం తీమర గ్రామానికి చెందిన వీరంశెట్టి రమణమూర్తి, గార మండలం కళింగపట్నంకు చెందిన ఉప్పాడ యేసు ఏడు నెలల క్రితం టర్కీకి చెందిన మర్చంట్ నేవీ షిప్లో డెక్ క్యాడెట్లుగా చేరారు. ఫిబ
Date : 07-03-2022 - 9:14 IST -
Nadella: ఇసుక దోపిడిలో ‘జగన్’ ది ప్రీపెయిడ్ విధానం – ‘నాదెండ్ల’..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
Date : 07-03-2022 - 9:00 IST -
Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయండి .. గవర్నర్ కు నారా లోకేష్ లేఖ
ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు.
Date : 07-03-2022 - 8:50 IST -
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘిచడంపై నివేదికను కోరిన గ్రీన్ ట్రిబ్యునల్
పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారంటూ వచ్చిన పిటిషన్ పై ఎన్జీటీ నివేదికను కోరింది.
Date : 07-03-2022 - 8:40 IST -
Amaravati Issue: అమరావతిపై జగన్ సర్కార్ ఆప్షన్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ సర్కార్ ఇప్పుడు డైలమాలో పడింది. భూములను సి.ఆర్.డి.ఏ చట్ట ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలనీ, భూములు ఇచ్చిన రైతులకు మూడునెలలలోగా స్థలాలు కేటాయించాలని
Date : 07-03-2022 - 8:30 IST -
AP Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం క్షేత్రస్థాయి పోరాటంతోపాటు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తోంది.
Date : 07-03-2022 - 8:20 IST -
Polavaram: ‘పోలవరం’ ఇంకెంత దూరం? నిధులు, డిజైన్ల ఖరారులో ఆలస్యం వెనుక మతలబేంటి?
పోలవరం. ఇది ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రాజెక్ట్ అంతా అయిపోయినట్టే ఉంటుంది. కానీ అవ్వదు. కాకపోతే ఓ పది రోజుల్లో దీనిపై పెద్ద మీటింగ్ ఉంది.
Date : 06-03-2022 - 6:53 IST -
AP Assembly: హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. అధికారాలపై శాసనసభ చర్చించబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారాల విభజన సిద్ధాంతం పై చర్చించాలని వైసీపీ భావిస్తోందా? మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
Date : 06-03-2022 - 1:09 IST