Andhra Pradesh
-
Jagan Review Meeting : జగన్ సమీక్షకు మంత్రి బొత్సా డుమ్మా
విద్యాశాఖ తొలి సమీక్షా సమావేశానికి ఆ శాఖ తాజా మంత్రి బొత్స సత్యనారాయణ డుమ్మా కొట్టారు.
Date : 14-04-2022 - 5:38 IST -
Chandrababu Sketch : ఒకే వేదికపై జనసేనాని, జూనియర్ ? బాబు స్కెచ్..!
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు డూ ఆర్ డై ఇష్యూగా కనిపిస్తున్నాయి. అందుకే, చంద్రబాబు సర్వశక్తులను కూడదీసుకుంటున్నారు. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఎన్నికల యుద్ధం చేయాలని భావిస్తున్నారట.
Date : 14-04-2022 - 3:15 IST -
Politics On Ambedkar : అంబేద్కర్ విగ్రహాల పబ్లిసిటీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేనివిధంగా ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తానని 2016లో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Date : 14-04-2022 - 1:05 IST -
CM Jagan: జగన్.. ఒత్తిళ్లకు లొంగుతున్నారా?
కాలం దేనినైనా మారుస్తుంది అంటారు. జగమొండిని అనిపించుకున్న ఏపీ సీఎం జగన్ ను కూడా అలాగే కాలం మార్చిందా?
Date : 14-04-2022 - 11:05 IST -
AP Major Fire: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. రియాక్టర్ పేలడంతో ఐదుగురు సజీవదహనం
ఏలూరు జిల్లాలో పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మసునూరు మండలంలోని అక్కిరెడ్డి గూడెంలో ఉన్న ఈ పరిశ్రమలో జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Date : 14-04-2022 - 9:32 IST -
YS Jagan : ఒక జగన్ రెండు అధిష్టానాలు!
రాజకీయ పార్టీలకు అధిష్టానం ఒకటే ఉంటుంది. కానీ, ఏపీలోని వైసీపీకి మాత్రం రెండు అధిష్టానాలు ఉన్నట్టు ప్రత్యర్థులు చెప్పుకుంటారు.
Date : 13-04-2022 - 5:51 IST -
Tirumala: వెంకన్న భక్తులకు ‘కొండంత’ కష్టాలు!
ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గోవింద అంటూ శ్రీవారి దర్శనం కాగానే.. భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు.
Date : 13-04-2022 - 11:25 IST -
Vidadala Rajani ఏపీ కేబినెట్ లో ‘తెలంగాణ ఆడపడుచు’
సాధించగలను అన్న నమ్మకమే మనిషికి కొండంత బలాన్ని ఇస్తుంది.
Date : 13-04-2022 - 11:12 IST -
Jagan 2.0 New Cabinet : నిమ్నవర్గ కుబేరులకే జగన్ పట్టం
అద్భుతమైన సామాజిక న్యాయం చేశారని జగన్ క్యాబినెట్ ను చూసిన వాళ్లు విశ్లేషణలను ఇస్తున్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి క్యాబినెట్ కూర్పు ఎప్పుడూ లేదని వైసీపీ చెబుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చామని ఆ పార్టీ నేతలు ఊదరకొడుతున్నారు.
Date : 12-04-2022 - 5:28 IST -
YS Sharmila Party : షర్మిల పార్టీ కోసం నిరీక్షణ
ఏపీ మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితకు సీఎం జగన్ అపాయిట్మెంట్ ఇవ్వలేదు.
Date : 12-04-2022 - 5:08 IST -
Minister Roja : ఐరెన్ లెగ్ కాదు..గోల్డెన్ లేడీ
మంత్రి రోజాకు ఒకప్పుడు ఐరెన్ లెగ్ గా టీడీపీ ముద్ర వేసింది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదని రోజాపై సెంటిమెంట్ ను పులిమారు. అంతేకాదు, రాజశేఖర్రెడ్డి మరణించినప్పుడు ఆమె లెగ్ మహిమ అంటూ టీడీపీలోని కొందరు మాట్లాడిన సందర్భం లేకపోలేదు.
Date : 12-04-2022 - 2:25 IST -
Pawan Kalyan : కౌలు రైతుల ఆశాకిరణం పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ తో ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ హైలెట్ కావడం సహజం.
Date : 12-04-2022 - 2:06 IST -
Tirumala Stampede : తిరుమల తొక్కిసలాటపై చంద్రబాబు ట్వీట్
తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాటపై చంద్రబాబు స్పందించారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరుగా చూస్తోన్న టీటీడీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నిర్లక్ష్యం కారణంగా తోపులాట జరిగిందని ఆయన నిర్ధారించారు.ట్విట్టర్ వేదికగా భక్తులకు కలిగిన అసౌర్యంపై నాయుడు స్పందించారు. ‘తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు తీవ్ర ఆవేదన కలిగించా
Date : 12-04-2022 - 1:55 IST -
YS Jagan & Chandrababu : చంద్రబాబు లోపాలపై జగన్ స్వారీ
సామాజికంగా బీసీ, ఎస్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బలంగా ఉండేది. ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా టీడీపీతో ఉండేదని ఆ పార్టీ లెక్క
Date : 12-04-2022 - 1:11 IST -
Tirumala: తిరుమలలో తొక్కిసలాట.. భక్తులకు గాయాలు, ఉద్రిక్తత
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Date : 12-04-2022 - 11:49 IST -
Srikakulam Accident : శ్రీకాకుళం మృతుల కుటుంబీలకు 2లక్షల పరిహారం
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. రైలు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మృతులు ఇద్దరు అసోం రాష్ట
Date : 12-04-2022 - 11:49 IST -
Lemon Prices: ఏలూరు మార్కెట్ దయతలిస్తేనే.. దేశంలో నిమ్మకాయల ధర తగ్గుద్దా? అప్పటివరకు ఒక్కో కాయ రేటు రూ.20 పైనే!
తాగకుండానే నిమ్మకాయ పులుపు ఒళ్లు ఝల్లు మనేలా చేస్తోంది. సి విటమిన్ ఉంటుంది కదా అని ఓ గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగుదామనుకుంటే..
Date : 12-04-2022 - 9:30 IST -
Train Accident:శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ దుర్వార్తతోనే తెల్లవారింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Date : 12-04-2022 - 1:10 IST -
Supreme Court:ఏపీ విభజన చట్టం పిటిషన్ పై సుప్రీంలో విచారణకు ఓకే..
2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదస్పద తీరును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు.
Date : 12-04-2022 - 12:05 IST -
Balineni: జగన్ బుజ్జగింపుతో ‘బాలినేని’ కూల్
వైసీపీలో నెలకొన్న అలజడి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా ముగిసింది.
Date : 11-04-2022 - 10:11 IST