Andhra Pradesh
-
TTD Decisions: బ్రహ్మోత్సవాల రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ముంగిట టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 28-07-2022 - 9:00 IST -
Minister Appalaraju Controversy: అప్పలరాజు.. వాట్ ఈజ్ దిస్!
ఏపీ మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 150 మంది అనుచరులతో కలిసి గురువారం తిరుమలను సందర్శించారు.
Date : 28-07-2022 - 4:43 IST -
Vizag Married Woman: ‘మిస్సింగ్ కేసు’లో మరో ట్విస్ట్.. సాయిప్రియ ఆడియో వైరల్!
తన భర్తతో కలిసి కనిపించకుండా పోయిన వివాహిత విశాఖపట్నం కేసు కొత్త మలుపు తిరిగింది.
Date : 28-07-2022 - 1:38 IST -
YCP Vs BJP: కేంద్రంపై జగన్ ‘పరోక్ష’ యుద్ధం!
భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్కు పెద్ద వరదలు తెచ్చిపెట్టాయి.
Date : 28-07-2022 - 1:16 IST -
Mudragada Padmanabham : టీడీపీలోకి ముద్రగడ?
సీనియర్ పొలిటిషియన్ ముద్రగడ పద్మనాభం టీడీపీ వైపు చూస్తున్నారా? ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవితవ్యం కోసం అడుగులు పడుతున్నాయా? ఇటీవల ఆయన మౌనం వెనుక రాజకీయ చతురత ఉందా?
Date : 27-07-2022 - 6:00 IST -
Ram Mohan Naidu : ఎంపీ వద్దు, ఎమ్మెల్యే ముద్దు!
రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేష్ పక్కా స్కెచ్ వేస్తున్నారు.
Date : 27-07-2022 - 5:00 IST -
AP and TS: అసెంబ్లీ స్థానాల పెంపుపై ‘కేంద్రం’ రియాక్షన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు.
Date : 27-07-2022 - 4:03 IST -
AP Floods : వరద ప్రాంతాల్లో `పబ్లిసిటీ స్టంట్` హీట్
వరద ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు పబ్లిసిటీ స్టంట్లు, షో బిజినెస్ లు వద్దని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబు అండ్ టీమ్ కు హితవు పలికారు. వారం క్రితం వరద ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ లీడర్లు పడవ నుంచి గోదావరిలో పడిన విషయాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించారు.
Date : 27-07-2022 - 2:26 IST -
Vizag Missing Case : ఆర్కే బీచ్ లో వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. నెల్లూరులో తేలిన యువతి. ఏం జరిగిందో తెలుసా..
విశాఖపట్నం ఆర్కే బీచ్లో తప్పి పోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి.
Date : 27-07-2022 - 12:50 IST -
Chandrababu : చంద్రబాబు ఇంటికి పారిశ్రామిక, సెలబ్రిటీల క్యూ
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని విశ్వసించే పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థిత్వాలను ఆశిస్తూ ప్రతిరోజూ ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును కలుసుకుంటున్నారు.
Date : 27-07-2022 - 10:50 IST -
Organic Malls in AP: సర్కారు వారి ఆర్గానిక్ మాల్స్
ఏపీ ప్రభుత్వం ఆర్గానిక్ మాల్స్ కు శ్రీకారం చుట్టింది. రైతులను సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు పండించే దిశగా ఆలోచింప చేయడానికి ఈ మాల్స్ ను పరిచయం చేస్తోంది
Date : 26-07-2022 - 6:30 IST -
CM Jagan Flood Tour: అప్పుడు వచ్చుంటే అధికారులు నా చుట్టూ తిరిగే వాళ్లు: సీఎం జగన్
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం వై యస్ జగన్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వరద ప్రాంతాల్లో ఆయన ఇవాళ పర్యటించారు.
Date : 26-07-2022 - 5:26 IST -
Andhra Pradesh CM: `డిస్కమ్` కు జగన్ సర్కార్ బకాయి రూ. 5 వేలా 146 కోట్లు
విద్యుత్ ను సరఫరా చేస్తోన్న డిస్కమ్ లకు బకాయిలను చెల్లించలేక జగన్ సర్కార్ చేతులెత్తేసింది. సర్ చార్జి లేకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు.
Date : 26-07-2022 - 3:30 IST -
Police Over Action : సీఐ ఓవర్ యాక్షన్తో విద్యార్థి ఆత్యహత్యాయత్నం.. సూసైడ్ నోట్లో..?
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సీఐ సతీస్ ఓవర్ యాక్షన్ తో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు
Date : 26-07-2022 - 3:16 IST -
AP Ration Issue : రేషన్ పరేషాన్ వద్దు..ఇక అందరికీ బియ్యం!
రేషన్ పరేషాన్ కు ఏపీ ప్రభుత్వం తెరదించింది. ఇప్పటి వరకు రేషన్ డీలర్ షాపుల రద్దు, కార్డుల తొలగింపు ఉంటుందని సర్వత్రా ఆందోళన ఉండేది.
Date : 26-07-2022 - 3:00 IST -
Women Drivers In APSRTC : త్వరలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు మహిళా డ్రైవర్లు…?
ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా మహిళలను నియమించనుంది.
Date : 26-07-2022 - 3:00 IST -
Polavaram Issue : జగన్ ఎత్తుకు చంద్రబాబు పైఎత్తు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేస్తోన్న ప్లాన్ కు `టిట్ ఫర్ టాట్`లాగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాన్ని మార్చారు.
Date : 26-07-2022 - 2:00 IST -
AP Revenue : ఏపీ `రెవెన్యూ`కు జగన్ బూస్టప్
రాబడి పెరిగేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా రెవెన్యూను పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
Date : 26-07-2022 - 12:53 IST -
YS Jagan : వచ్చే ఎన్నికలకు జగన్ సరికొత్త స్లోగన్
వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త అస్త్రాన్ని సీఎం జగన్ సిద్ధం చేశారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తారని జగన్ స్లోగన్ అందుకున్నారు.
Date : 26-07-2022 - 6:00 IST -
Konaseema Tour: రేపు లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
కోనసీమను కుదిపేసిన గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. దాదాపు 100కు పైగా గ్రామాలు గోదావరి ముంపు బారిన పడ్డాయి.
Date : 25-07-2022 - 8:29 IST