Andhra Pradesh
-
BJP: బీజేపీ తర్వాత టార్గెట్.. రెండు తెలుగు రాష్ట్రాలేనా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు అంచనా వేయడమే కాదు , ప్రచారంలో భాగంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తే.. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాదిన
Date : 11-03-2022 - 11:41 IST -
AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. నవరత్నాలకే లక్ష కోట్లా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఈరోజు సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సభలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్ఏనారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లోక సంక్షేమానికే జగన్ ప్ర
Date : 11-03-2022 - 10:52 IST -
Yeluri Sambasiva Rao: హ్యట్రిక్ కొట్టేందకు ఉవ్విళ్లూరుతున్న టీడీపీ యువ ఎమ్మెల్యే
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ తన సత్తా చాటింది. నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. ఆ తరువాత అధికార పార్టీలోకి జిల్లా నుంచి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మాత్రమే వెళ్లారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీ బాలవీరాంజనే
Date : 11-03-2022 - 9:14 IST -
AP Tenant Farmers: ఏపీలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కౌలు రైతులు – రైతుస్వరాజ్య నివేదికలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతులు ఏ విధంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వెలుగులోకి వచ్చింది. రైతు స్వరాజ్య వేదిక (ఆర్ఎస్వి) నిర్వహించిన అధ్యయనంలో కేవలం 9.6% కౌలు రైతులు మాత్రమే పంట సాగుదారుల హక్కుల కార్డులు (సిసిఆర్సి) పొందారని వెల్లడైంది.
Date : 11-03-2022 - 9:00 IST -
KCR vs Jagan: జగన్కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం 80 వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి, నిరుద్యోగులకు భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాలను ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ నియామకాల విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారించాలంటూ దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరస
Date : 10-03-2022 - 3:28 IST -
Vangaveeti: ‘గుడివాడ పాలిటిక్స్’ లో రాధా ఎంట్రీ ఖాయమా?
వచ్చే ఎన్నికలు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు కనిపించబోతున్నాయా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే అనిపించకమానదు.
Date : 10-03-2022 - 11:37 IST -
AP Govt: ఉద్యోగాల భర్తీలో ‘ఏపీ సర్కార్’ రూటేంటి?
80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
Date : 10-03-2022 - 9:36 IST -
Paritala Family: ధర్మవరం మాదేనంటున్న పరిటాల కుటుంబం..అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది..?
అనంతపురం జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించగా.. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దివంగత నేత పరిటాల రవీంద్ర కుటుంబం ఇక్కడ రాజకీయంగా బలంగా ఉంది. జిల్లాలో పరిటాల కుటుంబానికి జనంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పరిటాల రవి మరణానంతరం ఆయన సతీమణి పరిటాల
Date : 10-03-2022 - 5:29 IST -
Ponzi Scam: పోంజీ స్కామ్లో ఆంధ్రా కంపెనీ.. రూ.268 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ
పోంజీ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థతో ముడిపడి ఉన్న రూ.268 కోట్లకు పైగా విలువైన చర, 376 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
Date : 09-03-2022 - 11:16 IST -
Brother Anil Kumar : అల్లుడా మజాకా!
క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు బ్రదర్ అనిల్ వెంట ఉన్నారా? 2019 ఎన్నికల్లో అతను చెబితేనే జగన్ కు ఓటు వేశారా?
Date : 09-03-2022 - 4:06 IST -
Skoch Group Governance Report Card: జగన్ నెంబర్-1 సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2021వ సంవత్సరానికి జగన్ సర్కార్ ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా స్కాచ్ బెస్ట్ పెర్ఫామెన్స్ రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింద
Date : 09-03-2022 - 2:45 IST -
Ex CM Rosiah : మాజీ సీఎం రోశయ్యపై ద్వేషం..!
మాజీ సీఎం రోశయ్య అంటే ఏపీ సీఎం జగన్ కు ద్వేషం? అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదు?
Date : 09-03-2022 - 2:44 IST -
Pawan Kalyan : రాజకీయ రామయ్యలు పార్టీల కృష్ణయ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.
Date : 09-03-2022 - 2:12 IST -
MLA Roja: అదే జరిగితే నగరిలో పోటీ చేయను.. రోజా సంచలన ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత అచ్చెన్నాడుకు మధ్య టగ్ ఆఫ్ వార్ ఓ రేంజ్లో కొనసాగుతతోంది. ఈ నేపధ్యంలో రోజా అండ్ అచ్చెన్నలు పరస్పరం రాజీనామా సవాళ్ళు చేసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కృష్
Date : 09-03-2022 - 11:56 IST -
AP Debt: అమ్మో! ఏపీ ఇక అప్పాంధ్రప్రదేశేనా! బహిరంగ రుణ పరిమితినీ దాటేసిందిగా!
ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరుకు రూ.లక్షల కోట్లు అప్పులు చేసింది. కానీ ఎంత అప్పు చేసినా ఏటా జీఎస్డీపీలో నాలుగు శాతానికి అది మించరాదు.
Date : 09-03-2022 - 9:38 IST -
TDP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించండి.. డీజీపీకి లేఖ రాసిన టీడీపీ నేత వర్ల
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించాలంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా సర్వే నంబర్లలో 392/1, 3, 4, 8, 9 & 10 లలో ఉంది. ఈ కార్యాలయానికి మాజీ సి.ఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా
Date : 09-03-2022 - 9:34 IST -
Chandrababu: గవర్నర్ని అవమానించడం వెనుక ఉన్న.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని, అందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, ముందుగానే సిద్ధంగా ఉండాలని చంద్రబ
Date : 08-03-2022 - 3:14 IST -
Brother Anil Kumar New Party : దేవుడున్నాడు బామ్మర్థి
బావ, బామ్మర్దుల మధ్య బెడిసింది. రాజకీయంగా ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
Date : 08-03-2022 - 1:58 IST -
Botsa Satyanarayana: చంద్రబాబు సొంత లాభం కోసమే అమరావతి..!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇ
Date : 08-03-2022 - 1:27 IST -
Capital Amaravati : అమరావతిపై జగనన్న మాస్టర్ ప్లాన్
అమరావతి రైతులకు హైకోర్టు తీర్పు సానుకూలమా? ప్రతికూలమా? అనేది ఒక మాత్రన అర్థం కావడంలేదు.
Date : 08-03-2022 - 12:33 IST