Andhra Pradesh
-
Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండా
Published Date - 10:55 AM, Wed - 29 December 21 -
Bezawada Politics : దేవినేని Vs వంగవీటి.. మళ్లీ తెరపైకి పాతకక్షలు.. ?
బెజవాడ రాజకీయాల్లో టీడీపీ యువనేత వంగవీటి రాధా కామెంట్స్ ఇప్పుడు వేడిపుట్టిస్తున్నాయి. ఆయన తండ్రి దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా సంచనల కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి కొడాలిని నాని సాక్షిగా కామెంట్స్ చేశారు
Published Date - 10:29 AM, Wed - 29 December 21 -
AP Jails:ఏపీలో పెరిగిన జైలు మరణాలు.. !
ఏపీలో జైలు మరణాలు 84 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) నివేదిక ప్రకారం 2020లో ఇలాంటి సంఘటనలు 46 నమోదయ్యాయి. 2019లో 25 జరిగాయి.
Published Date - 10:01 AM, Wed - 29 December 21 -
AP BJP: ఓటు కు లిక్కర్..
ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు చేసిన ప్రకటన విదాస్పదంగా ఉంది. అధికారంలోకి బీజేపీ వస్తే చిప్ లిక్కర్ కేవలం 75 రూపాయలకు ఇస్తామని హామీ ఇచ్చాడు.
Published Date - 10:59 PM, Tue - 28 December 21 -
Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
Published Date - 05:34 PM, Tue - 28 December 21 -
Vangaveeti Radha : రెక్కీ’ రాధా మరో కోణం.!
స్వర్గీయ వంగవీటి రంగా చరిష్మా విజయవాడ మీద ప్రత్యేక మార్క్ ను వేసింది. ఆ మార్క్ రంగా హత్య తరువాత కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. కాలక్రమంలో కాపు సామాజికవర్గానికి రోల్ మోడల్ గా వంగవీటి ఫ్యామిలీ నిలిచింది. బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఉన్నప్పటికీ సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం రంగా వారసుడు రాధా తడబడుతున్నాడు
Published Date - 04:55 PM, Tue - 28 December 21 -
బాబు, జగన్ కౌగిలిలో ‘ప్రజాగ్రహసభ’
ఏపీ బీజేపీ విజయవాడ కేంద్రంగా ప్రజాగ్రహసభను పెట్టింది. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన సభకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ తో సహా ఏపీ బీజేపీ సీనియర్లు హాజరయ్యారు. ఆ సభకు ఒక రోజు ముందు నుంచే బీజేపీపైన టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దాడికి దిగడం గమనార్హం.
Published Date - 03:30 PM, Tue - 28 December 21 -
Liquor Caught : పాల వ్యానులో 10వేల మద్యం సీసాలు
ఏపీలో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు అవుతున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు.అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా మాత్రం నియంత్రణ జరగడం లేదు.
Published Date - 02:26 PM, Tue - 28 December 21 -
Delhi Confidential : జగన్ కు ‘సాయి’ పోటు!?
ఒక ఫోటో వంద ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటారు ఛాయచిత్రకారులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన ఫోటో జగన్ సర్కార్ మనుగడపై అనుమానాలకు కలిగిస్తోంది. ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ఉన్న ఫోటోలను ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం బయలుదేరింది.
Published Date - 02:02 PM, Tue - 28 December 21 -
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇళ్లు ముట్టడి
హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమీ లేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.
Published Date - 01:57 PM, Tue - 28 December 21 -
Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు. కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిన
Published Date - 12:51 PM, Tue - 28 December 21 -
APSRTC ఆర్టీసీ సంక్రాంతి బాదుడు..
సంక్రాంతి పండగను ఏపీఎస్ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. పట్టణాల నుంచి సొంతూళ్లకు చాలామంది వెళ్తుడంటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Published Date - 10:57 AM, Tue - 28 December 21 -
ఏపీలో పథకాలు అందని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు.. !
ఏపీలో పథకాలు అందని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నగదును పంపిణీ చేయనున్నారు. వివిధ కారణాల చేత ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికి లబ్ధిపొందని వారికి రీ వెరిఫికేషన్ చేసి ఏటా జూన్, డిసెంబర్లో సంక్షేమ పథకాలు అందజేస్తామన్న హామీ మేరకు డబ్బులు జమచేస్తున్నామని వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు.
Published Date - 10:56 AM, Tue - 28 December 21 -
CJI: ‘అబ్బాయ్ రమణ’ అనే పలకరింపు పులకరింపజేసింది!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన తన సొంత ఊరి పర్యటన విజయవంతంగా ముగిసింది.
Published Date - 10:25 AM, Tue - 28 December 21 -
Gannavaram: గన్నవరం పై లగడపాటి గురి?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే ఇప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అభ్యర్థులను ఖరారు చేస్తుంది.
Published Date - 09:16 PM, Mon - 27 December 21 -
Theatres Issue:రేపు ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్న సినీ పెద్దలు.. !
ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.
Published Date - 07:39 PM, Mon - 27 December 21 -
Vangaveeti Brothers : అన్మదమ్ముల ‘రెక్కీ’ అనుబంధం
వంగవీటి రంగా హత్యతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎలాంటి సంబంధంలేదు. ఆ విషయాన్ని సాక్షాత్తు రంగా కుమారుడు రాధా స్పష్టం చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ విషయాన్ని రెండేళ్ల క్రితం తేల్చేశాడు
Published Date - 03:40 PM, Mon - 27 December 21 -
పొలిటికల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ రహస్యం!!
వంగవీటి రాధాపై రెక్కీ ఎవరు నిర్వహించారు? టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, రాధ రెక్కీకి సంబంధం ఉందా? రంగా వర్థంతి రోజు వరకు రెక్కీ విషయాన్ని రహస్యంగా రాధా ఎందుకు ఉంచాడు? ఏపీ రాజకీయాలను `రెక్కీ` మలుపు తిప్పబోతుందా? అనే ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Published Date - 02:31 PM, Mon - 27 December 21 -
TTD Record : ఆన్ లైన్ సర్వదర్శనం టికెట్స్..15 నిమిషాల్లోనే అన్నీ ఖాళీ!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి.
Published Date - 12:10 PM, Mon - 27 December 21 -
Andhra Pradesh:మంత్రి కొడాలి నాని సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. ?
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా, జిల్లాపరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.
Published Date - 07:05 PM, Sun - 26 December 21