Andhra Pradesh
-
Andhra’s Operation Ganga: ఉక్రెయిన్లో ఏపీ ఆపరేషన్ ‘గంగా’
ఉక్రెయిన్ పొరుగుదేశాలకు ఏపీ ప్రతినిధుల బృందం చేరుకుంది. పౌరుల తరలింపు పక్రియ వేగవంతం చేస్తోంది.
Date : 05-03-2022 - 10:23 IST -
Jana Sena Day: అమరావతి వేదికగా ‘జనసేన ఆవిర్భావ దినోత్సవం’..!
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Date : 05-03-2022 - 8:44 IST -
Capital Amaravathi : ‘అమరావతి’ రాజధాని ఎండమావే.!
మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉంది. అమరావతి ఏకైక రాజధాని ఏపీకి ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ క్యాబినెట్లోని సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికార వికేంద్రకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని చెబుతున్నాడు.
Date : 05-03-2022 - 5:15 IST -
Polavaram : పొలిటికల్ `ఛాలెంజ్` ప్రాజెక్టు.!
కేంద్ర మంత్రి షకావత్ పోలవరంను సందర్శించి వెళ్లిన తరువాత టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రగడ ప్రారంభం అయింది.
Date : 05-03-2022 - 4:41 IST -
Viveka murder Case: వివేకా హత్య కుట్రలో.. సీఎం జగన్ “హస్తం” ఉందా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ నేత యనమనల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ లేపుతుంది. వివేకా కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ రోజుకో ట్విస్టు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా
Date : 05-03-2022 - 4:15 IST -
Election Results : రాజకీయ సునామీ ఆ రోజే.!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సునామీ ముంచుకొస్తోంది. ఈనెల 10వ తేదీ ఆ సునామీకి ముహూర్తం. ఆ రోజున `పాంచ్` పటాక పేలనుంది.
Date : 05-03-2022 - 2:17 IST -
Andhra Pradesh: శ్రీలక్ష్మి పిటిషన్ పై.. వ్యంగంగా స్పందించిన హైకోర్టు
అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.వి. సోమయాజులు తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం రాజకీయవర్గాల్లో హాట్ ట
Date : 05-03-2022 - 12:41 IST -
Three capitals of Andhra Pradesh: హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు..?
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో, సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, హోంమంద్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిటీ తాము వికేంద్రీకరణకు కట్
Date : 05-03-2022 - 11:14 IST -
Andhra Pradesh: టీటీడీలో కొత్త గాలి.. పర్యావరణానికి అనుకూలం, ఇంధనంలో పొదుపు మార్గం
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణానికి అనుకూలమైన గాలి వీచేలా ఏర్పాట్లు చేయబోతోంది. దీనికోసం పాత ఫ్యాన్లను తీసేసి.. కొత్త బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చబోతోంది. గెస్ట్ హౌస్ లు, ఆఫీసులలోనూ కొత్త ఫ్యాన్లను అమర్చుతారు. ఇవి మెరుగ్గా పనిచేయడంతోపాటు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని టీటీడీ చెబుతోంది. టీటీడీ చెబుతున్న బీఎల్డీసీ
Date : 05-03-2022 - 9:54 IST -
KA Paul : జనసేనానికి ‘ప్రజాశాంతిపార్టీ’ బంపరాఫర్
ఏపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని టీడీపీ భావిస్తోంది. ఆ కోణం నుంచి మిగిలిన విపక్షాలను కూడా సిద్ధం చేస్తోంది.
Date : 04-03-2022 - 4:09 IST -
Polavaram Project: ఆంధ్ర జీవనాడి.. పోలవరం పురోగతి భేష్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు పేట-1 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర షె
Date : 04-03-2022 - 3:20 IST -
AP And TS: గెలిస్తే అమరావతి, ఓడితే హైదరాబాద్.!
విభజిత ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాన పార్టీల చీఫ్ లు సవతి ప్రేమను కనబరుస్తున్నారు
Date : 04-03-2022 - 2:12 IST -
AP Special Status : ‘మూడు’తో ముంచుడే.!
ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం గెలుపు ఓటములను నిర్ణయిస్తోంది. ఆ అంశం మిగిలిన వాటిని కాదని ఓటర్లపై బాగా ప్రభావం చూపుతుంది.
Date : 04-03-2022 - 1:02 IST -
Andhra Pradesh Capital: త్వరలోనే మూడు రాజధానుల బిల్లు.. మంత్రి బొత్స సంచలనం..!
అమరావతి రాజధాని విషయంలో తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు పై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట
Date : 04-03-2022 - 11:16 IST -
TDP Polit Bureau : అసెంబ్లీ’ శాశ్వత బహిష్కరణ ?
`మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా..` అంటూ గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చంద్రబాబు బయటకు వెళ్లాడు.
Date : 03-03-2022 - 5:24 IST -
YS Viveka Case : వివేక హత్యలో జగమంత కుటుంబం?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ ఛాలెంజ్ గా తీసుకుంది. లాజికల్ కంక్లూషన్ కు వచ్చేసింది.
Date : 03-03-2022 - 3:52 IST -
Amaravathi : అమరావతికి హైకోర్టు బాసట
అమరావతి రాజధాని విషయంలో శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సున్నితమైన సంఘర్షణ కొనసాగుతోంది.
Date : 03-03-2022 - 1:31 IST -
Nandamuri Family : ‘నందమూరి’పై ‘మహా’ఎత్తుగడ
నందమూరి ఫ్యామిలీని ఒక వేదికపైకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాస్టర్ స్కెచ్ వేస్తున్నాడు.
Date : 03-03-2022 - 1:06 IST -
Election Strategy : టీడీపీ `ముందస్తు` ప్రిపరేషన్
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి సీఎం జగన్ ఎలక్షన్లకు వెళ్తారా?
Date : 03-03-2022 - 11:33 IST -
PK Tweet : పవన్ ‘యుద్ధం ట్వీట్ ‘ప్రకంపన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయని అంటుంటారు. అలాంటిది ఆయన నుంచి కానీ, ఆయన పేరు మీద కానీ ఏది వచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.
Date : 02-03-2022 - 9:29 IST