Andhra Pradesh
-
Kodali Nani : చంద్రబాబుపై కొడాలి ఫైర్.. అక్కడ గెలవనోళ్లు.. గుడివాడలో గెలుస్తారా..?
స్వర్గీయ నందమూరి తారకరామారావు టీడీపీ సొత్తు కాదని మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి అని కొడాలి నాని ప్రశ్నించారు. ఆనాడు ఎన్టీఆర్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని.. ఆ లెటర్ కూడా తన దగ్గర ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమని టీడీప
Date : 28-06-2022 - 12:49 IST -
YS Jagan : పారిశ్రామికవేత్తలకు జగన్ సర్కార్ బంపరాఫర్
పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. పాత బకాయిలతో పాటు వడ్డీ, ఆస్తి పన్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వడానికి సిద్ధం అయింది.
Date : 28-06-2022 - 11:14 IST -
Manchu Mohan Babu : నేడు తిరుపతి కోర్టులో హాజరుకానున్న సినీనటుడు మోహన్బాబు
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ కుమార్, శ్రీవ
Date : 28-06-2022 - 9:33 IST -
Weather Update : ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు..!
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవక
Date : 28-06-2022 - 8:55 IST -
Andhra Pradesh : ఏపీలో శ్రీలంక తరహా సంక్షోభంపై ఆర్బీఐ రిపోర్ట్
ఏపీతో సహా 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. రాబోవు రోజుల్లో మరింత ఆర్థిక కష్టాలు ఉంటాయని అంచనా వేసింది. శ్రీలంకలో వినాశకరమైన ఆర్థిక పరిణామాలకు దగ్గరగా ఆ రాష్ట్రాల ఉన్నాయని సంకేతం ఇచ్చింది.
Date : 27-06-2022 - 6:00 IST -
Killi Kruparani : వైసీపీకి కిళ్లి కృపారాణి గుడ్ బై?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆ జిల్లాలోని వైసీపీ అంతర్గత విభేదాలను బయటపెట్టింది.
Date : 27-06-2022 - 4:30 IST -
AP Politics : ఆంధ్రప్రదేశ్ లో మాజీ డిప్యూటీ సీఎంకు రాజుల సవాల్.. కులదేవతపై ప్రమాణం చేస్తేనే క్లీన్ చిట్!
ఏపీలో శత్రుచర్ల కుటుంబంలో రాజకీయ విభేదాలు పెరిగాయి.
Date : 27-06-2022 - 3:00 IST -
Nara Lokesh : హైదరాబాద్ ఆస్తుల కోసం ఏపీపై జగన్ కుట్ర: లోకేష్
ఏపీ రాష్ట్రాన్ని ఉద్దేశ పూర్వకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు.
Date : 27-06-2022 - 2:28 IST -
Amaravati : అమరావతిపై `మోసం` గురూ!
`అదో కమ్మరావతి..చంద్రబాబు మనుషుల ఇన్ సైడర్ ట్రేడింగ్..రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు..భ్రమరావతి గ్రాఫిక్స్ ...అదో ఎడారి, స్మశానం..` ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు సీఎం జగన్, వైసీపీ కీలక మంత్రులు..` ఇప్పుడు అక్కడి నిర్మాణాలను లీజుకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధం అయింది.
Date : 27-06-2022 - 1:54 IST -
Ammavadi : వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్రమే..?
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ రోజు (సోమవారం) శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ బటన్ నోక్కి జమ చేయనున్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమకానున్నాయి. పిల్లలను బడికి ప
Date : 27-06-2022 - 11:34 IST -
Schools : ఏపీలో జులై 5 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు… వారానికి ఒక రోజు…?
ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై… తదుపరి సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మార్చారు. జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి
Date : 27-06-2022 - 11:21 IST -
Amaravati Land Sale: రూ.2500 కోట్ల కోసం అమరావతిలో భూముల అమ్మకానికి సీఆర్డీఏకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అప్పో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లుగా అప్పుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు
Date : 26-06-2022 - 7:45 IST -
AP Govt Pay Scale: గ్రామ సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్ వర్తింపజేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం .. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 26-06-2022 - 6:08 IST -
వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతుల కోసం,మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
Date : 26-06-2022 - 4:00 IST -
CM Jagan : ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్… ప్రభుత్వం చేసిన మంచి పనులే ..!
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘనవిజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీనిచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు
Date : 26-06-2022 - 3:46 IST -
YCP Wins Atmakur : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం.. 82 వేల ఓట్ల మెజార్టీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో ఆయనకు 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ 19300 ఓట్లకు పైగా సాధించారు. విక్రమ్రెడ్డి తొలి రౌండ్ నుంచి ఇరవై రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించాడు. మరణించిన శాసనసభ్యుని కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆ సంప్రదాయాన్న
Date : 26-06-2022 - 2:48 IST -
Bypoll Counting : నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. భారీ బందోబస్తు ఏర్పాటు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్లు లెక్కింపు ప్రక్రియ కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టడం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగి
Date : 26-06-2022 - 7:31 IST -
Nara Lokesh: లోకేష్ `షాడో టీమ్స్` పక్కా స్కెచ్!
`రోడ్ మీకు వస్తా, ఎవర్నీ వదలను..` అంటూ లోకేష్ చేసిన హెచ్చరిక టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తోంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లు, ప్రసంగం నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఆయన మీద జగన్ సర్కార్ ఎక్కువగా ఫోకస్ చేయడంతో అమాంతం లోకేష్ క్రేజ్ పెరుగుతోంది.
Date : 26-06-2022 - 7:30 IST -
Vizag : విశాఖలో ఆ రెండు ఆస్పత్రులు డేంజర్
ఒకప్పుడు విశాఖపట్నం కింగ్ జార్జి, విక్టోరియా జనరల్ ఆస్పత్రులు ప్రసవాలకు సురక్షితం. రోగులకు స్వర్గధామంగా ఉండేవి.
Date : 25-06-2022 - 6:00 IST -
Modi Effect On YSRCP : మోడీ అలా చేస్తే వైసీపీకి ఎఫెక్టే!
ప్రాంతీయ పార్టీల హవా జాతీయ స్థాయిలో క్రమంగా తగ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బకు జాతీయ పార్టీ హోదాను కమ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
Date : 25-06-2022 - 4:00 IST