YS Jagan : పారిశ్రామికవేత్తలకు జగన్ సర్కార్ బంపరాఫర్
పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. పాత బకాయిలతో పాటు వడ్డీ, ఆస్తి పన్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వడానికి సిద్ధం అయింది.
- By CS Rao Published Date - 11:14 AM, Tue - 28 June 22
పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. పాత బకాయిలతో పాటు వడ్డీ, ఆస్తి పన్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వడానికి సిద్ధం అయింది. జూలై 31వ తేదీ లోగా చెల్లించిన వాళ్లకు ఈ ఆఫర్ వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఏపీఐఐసీ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. ఇలాంటి సరికొత్త స్కీమ్ పై విపక్షాలు విమర్శలు మొదలు పెట్టారు. ఆదాయ వనరులను పెంచుకునేందుకే ఈ ఆఫర్ను ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపణలకు దిగారు.
Related News
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.