Andhra Pradesh
-
AP Govt: ఏపీలో ఆ రూ. 48 వేల కోట్లు ఏమయ్యాయి..?
రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు.. ఏకంగా రూ.48 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ డబ్బుకు లెక్క చెప్పడం లేదు.
Published Date - 12:20 PM, Sat - 26 March 22 -
Visakha Corporation: పన్నులు చెల్లించకపోతే సంక్షేమపథం కట్
ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్నుల విధానం అక్కడ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బూచి చూపుతూ చెత్త, మరుగుదొడ్లు, ఆస్థి మూలాధారిత తదితర పన్నులను జగన్ సర్కార్ పెంచుతోంది.
Published Date - 11:56 AM, Sat - 26 March 22 -
Visakha Railway Zone: ఏపీకి గుడ్న్యూస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా విశాక రైల్యే జోన్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలో కొత్త జోన్ ఏర్పాటు డీపీఆర్ పై వచ్చిన సూచనల పరిశీలనకు సీన
Published Date - 10:57 AM, Sat - 26 March 22 -
TDP: టీడీపీ 40 వసంతాల వేడుకలు… వాడవాడలా ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ వాడవాడల్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా తయారు చేసిన నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ కేంద
Published Date - 09:50 AM, Sat - 26 March 22 -
Polavaram: పోలవరంపై కాంగ్రెస్ కిరికిరి
ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజక్టును జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు.
Published Date - 08:13 PM, Fri - 25 March 22 -
Kodali Nani: ‘లోకేశ్’ కు ‘కొడాలి నాని’ సవాల్… దమ్ముంటే నాపై పోటీచేసి గెలువు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాలు బాగుండాలని, అసమానతలకు తావులేకుండా పాలన సాగాలనే సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విశ్వసించారని కొడాలి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.
Published Date - 08:04 PM, Fri - 25 March 22 -
Janasena: మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే ‘జనసేన’ లక్ష్యం!
మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Published Date - 05:45 PM, Fri - 25 March 22 -
TDP MLAs Fight: పది మందైనా పైచేయే..!
ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేయడం చాలా సందర్భాల్లో చూశాం. గతంలో స్వర్గీయ వైఎస్ సీఎం గా ఉన్నప్పుడుగానీ, కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్య లు సీఎంలు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండేది.
Published Date - 04:04 PM, Fri - 25 March 22 -
Amaravati: అమరావతిపై ఎన్నికల చదరంగం
అమరావతి చుట్టూ భవిష్యత్ రాజకీయాన్ని పార్టీలు అల్లేస్తున్నాయి. ఏ పార్టీకి తోచిన విధంగా ఆ పార్టీ అమరాతిపై చదరంగాన్ని ఆడుతున్నాయి. రాజధానిగా అమరావతిని ఎజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళదామని చంద్రబాబు సవాల్ విసిరాడు.
Published Date - 02:49 PM, Fri - 25 March 22 -
Lokesh Movie tweets: లోకేష్ కు సినిమా కష్టాలు.!
త్రిబుల్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉందని ఇచ్చిన రివ్యూలను చూసి భావోద్వేగాలకు గురయ్యానని, కుటుంబ సమేతంగా సినిమా చూడాలని ఉందని ట్వీట్ చేశాడు.
Published Date - 01:43 PM, Fri - 25 March 22 -
Pegasus Software: రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేయవచ్చా?
ఏపీలో అసెంబ్లీలో పెగాసస్ మంటలు రాజుకున్నాయి. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలతో వివాదం నడుస్తోంది.
Published Date - 08:47 AM, Fri - 25 March 22 -
Green Field Highway: విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే..
జాతీయ రహదారి లేకపోవడంతో అనంతపురం జిల్లావాసులు విజయవాడకు చేరాలంటే దాదాపు 550 కి.మీ, 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది.
Published Date - 05:43 PM, Thu - 24 March 22 -
YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంప
Published Date - 04:07 PM, Thu - 24 March 22 -
AP Legislative Council: ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు..!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు జంగారెడ్డిగూడెం మృతులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు సస్పెండ్ చేశారు. నేటి శాసన మండలి కాగానే జగంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ మరోసారి టీడీపీ సభ్యులు ప్లకార్డులతో వెల్లో నిలుచుని నినాదాలతో సభను అడ్డుకున్నారు. అం
Published Date - 03:30 PM, Thu - 24 March 22 -
AP Assembly: అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానులు
ఏపీ అసెంబ్లీ, హైకోర్టు మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరలేచింది. రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ చర్చించింది.
Published Date - 03:02 PM, Thu - 24 March 22 -
TDP Road Map: టీడీపీ దిశగా `ఆన్ రోడ్` మ్యాప్
జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులపై ఏపీ రాజకీయం ముడిపడి ఉంది. కర్నూలులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో జనసేనకు ఆ పార్టీ రోడ్ మ్యాప్ ను పరోక్షంగా ఇచ్చేసింది.
Published Date - 02:21 PM, Thu - 24 March 22 -
Nara Lokesh: కల్తీ సారాపై ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్.. దాని వెనుక అసలు కథ ఇది!
ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో బ్రాండ్ వార్ జరుగుతోంది. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం దారుణమని.. నిజానిజాలను నిగ్గు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
Published Date - 11:48 AM, Thu - 24 March 22 -
TDP vs YSRCP: అసెంబ్లీలో రచ్చ.. వైసీపీ నేతలపై అచ్చెన్న ఫైర్..!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో టీడీపీ నేతలు ప్రతిరోజు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా సంగతి తెలిసిందే.
Published Date - 11:40 AM, Thu - 24 March 22 -
AP Special Status: వైసీపీకి బిగ్ షాక్.. ప్రత్యేకహోదా పై తేల్చేసిన కేంద్రం..!
ఆంద్రప్రదేశ్ ప్రత్యేకహోదా పై కేంద్ర ప్రభుత్వం తేల్చిపడేసింది. తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్సభలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లోక్సబలో ఏపీకి ప్రత్యేకహోదా సంగతి ఏంటని ప్రశ్నించగా, అందుకు స్పందించిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చి చెప్
Published Date - 03:30 PM, Wed - 23 March 22 -
J Brands in AP : ఏపీలో ‘జే బ్రాండ్’ బాజా
ఏపీ ప్రభుత్వం విక్రయిస్తోన్న మద్యం బ్రాండ్లపై కేంద్రం ఆరా తీస్తోంది. జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల తరువాత ఏపీ మద్యంపై కేంద్రం దృష్టి పడింది.
Published Date - 03:09 PM, Wed - 23 March 22