Andhra Pradesh
-
Rathasaptami: అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ (Arasavelli Suryanarayana Temple) స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రథసప్తమి (Ratha Saptami Celebrations) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవానికి అంకురార్పణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు, వివిధ హిందూ మత సంస్థల మఠాధిపతులు ఆలయ ఆలయానికి క్షీరాభిషేకంతో ఉత్సవా
Date : 16-02-2024 - 11:14 IST -
Birdflu : ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. అక్కడ 3 నెలలు చికెన్ షాపుల బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం రేపుతోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ్.. ‘కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10కి.మీ పరిధిలో 3రోజులు చికెన్ షాపులు మూసేయాలి. 1 కి.మీ పరిధిలోని షాపులను 3నెలలు తెరవకూడదు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలి. ఫామ్స్, చికెన్ షాపుల్లో పన
Date : 16-02-2024 - 11:00 IST -
AP BJP: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి: పురంధేశ్వరి
AP BJP: రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రభుత్వం పై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించిందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పర
Date : 16-02-2024 - 12:30 IST -
Gudivada Amarnath : వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్ – మంత్రి అమర్నాథ్
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు. సీఎం జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు. సీఎం సమీక్షలు నిర్వహించే గదిలో కూర్చున్నా. జగన్ తలచుకుంటే ఎవ్వరినైనా ఎ
Date : 15-02-2024 - 11:54 IST -
Chandrababu : చంద్రబాబు నోటి వెంట మహేష్ బాబు డైలాగ్..బాబు ‘మడత’మజాకా..!!
ఎన్నికలు సమీపిస్తుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జోరు పెంచారు. తన వయసును సైతం పక్కన పెట్టి యువ నేతగా పరుగులుపెడుతున్నాడు. ఓ పక్క పొత్తుల అంశం , అభ్యర్థుల ఎంపిక మరోపక్క అధికార పార్టీ ఫై విమర్శలు , ప్రజలకు మేలు కలిగించే హామీలు ఇలా అన్ని తానై చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా గురువారం విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తక
Date : 15-02-2024 - 11:45 IST -
AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడ
Date : 15-02-2024 - 8:21 IST -
Janasena : జనసేన టికెట్లు వీరికే ఇవ్వాలంటూ హరిరామజోగయ్య లేఖ..
ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తుండడం తో పార్టీల నేతల్లోనే కాదు ప్రజల్లో సైతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..వచ్చిన వారు గెలుస్తారో లేదో..టికెట్ రాని నేతలు ఆ పార్టీ లోనే కొనసాగుతారో…లేక మరో పార్టీ లో చేరతారో ..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP) వరుసపెట్టి నేతల తాలూకా జాబితాలను విడుదల చేస్త
Date : 15-02-2024 - 5:33 IST -
SV Zoological Park : తిరుపతి జూలో వ్యక్తిని చంపేసిన సింహం
తిరుపతి ఎస్వీ జూ (SV Zoological Park)లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జూ సందర్శనకు వచ్చిన రాజస్థాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జార్ సెల్ఫీ కోసం లయన్ ఎన్ క్లోజర్లోకి దూకాడు. అక్కడ సింహాన్ని చూసి తొడగొట్టడం..దానిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేసాడు. దీంతో ఆగ్రహం తో సింహం ఒక్కసారిగా అతడిపైకి దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు అతడు చెట్టెక్కేందుకు ప్రయత్నించాడు. We’re now on WhatsApp. Click to Join.
Date : 15-02-2024 - 5:19 IST -
Mangalagiri Kandru Kamala : మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా కాండ్రు కమల..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) గందరగోళానికి గురి అవుతుందా..? ఎలాగైనా గెలవాలనే ఆశతో అందర్నీ దూరం చేసుకుంటుందా..? సలహాలు ఇచ్చేవారు ఎక్కువ అవుతుండం జగన్ (Jagan) అయోమయానికి గురి అవుతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి గెలుపు కాస్త అటు ఇటుగానే ఉండేలా ఉందని సంకేతాలు అందుతుండడం తో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున
Date : 15-02-2024 - 4:44 IST -
Chiranjeevi : చిరంజీవిని గెలిపించే బాధ్యత మాదే అంటున్న చింతామోహన్
చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి (Chiranjeevi)..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం (Prajarajyam) పేరుతో పార్టీ పెట్టి..ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి..ఇక రాజకీయాలు వద్దురా బాబు అని..మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాల ప్రస్తావన వస్తే అది బురద అంటూ చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు కా
Date : 15-02-2024 - 2:21 IST -
Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్
రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ (YCP) చూస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ప్రస్తుతం లోకేష్ ‘శంఖారావం’ పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా రాజాం (Nara Lokesh Public Meeting At Rajam)లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ
Date : 15-02-2024 - 2:09 IST -
YS Sharmila : మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? – వైస్ షర్మిల
మొన్నటి వరకు మూడు రాజధానులంటూ ముచ్చట చెప్పిన..వైసీపీ (YCP) ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయానికి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తీసుకరావడం ఫై ప్రతిపక్ష పార్టీలు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు వైసీపీ నేతలపై మండిపడగా..తాజాగా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల(YS Sharmila ) తనదైన శైలి లో విమర్శలు చేసింది. మరో రెండేళ్లు ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు
Date : 15-02-2024 - 1:59 IST -
YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారుః షర్మిల
YS Sharmil: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్(jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని(capital)హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే… విభజన హామీల్లో ఒక్కటంటే ఒ
Date : 15-02-2024 - 12:24 IST -
Chandrababu : చంద్రబాబు ఇంటి వద్ద భారీ అగ్నిప్రమాదం
మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి వద్ద అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంటి సమీపంలోని తాటి చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి
Date : 15-02-2024 - 12:08 IST -
Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా
ap capital issue : వైసీపీ(ysrcp) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీకి రాజధాని(capital) ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్(hyderabad) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ(tdp) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
Date : 15-02-2024 - 11:05 IST -
Shirisha joins Jai Bharat: వంద మంది మహిళలతో జేడీ సమక్షంలో జైభారత్లో చేరిన శిరీషా
తెలంగాణా బర్రెలక్క శిరీషలా, పామర్రులో మరో శిరీషా (Shirisha joins Jai Bharat) ఎన్నికల బరిలో దిగుతున్నారు.
Date : 15-02-2024 - 8:06 IST -
AP News: తెలంగాణ మాజీ మంత్రిపై ఏపీ మంత్రి బొత్స ఫైర్, కారణమిదే
AP News: ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరై
Date : 15-02-2024 - 12:01 IST -
Hyper Aadi : పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే..ఎన్నికల్లో పోటీ చేస్తా – హైపర్ ఆది ఫుల్ క్లారిటీ
జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది (Hyper Aadi) కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సభ ఏదైనా , వేదిక ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. ఆ అభిమానమే..మెగా అభిమానుల్లో హైపర్ ఆది కి ప్రత్యేక స్థానం ఏర్పడేలా చేసింది. అంతే కాదు జనసేన కోసం అది ప్రచారం కూడా చేస్తుంటారు. తాజాగా తన రాజకీయ ఆరంగేట్రం (Political Entry) ఆది […]
Date : 14-02-2024 - 8:50 IST -
Harirama Jogaiah : హరిరామ జోగయ్య డిమాండ్.. టీడీపీకి కష్టమే..?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని ప్రకటించిన రెండు పార్టీల మధ్య చిచ్చు రాజుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు అత్యధిక స్థానాలు కేటాయించాలని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరిలో కాపు ఓట్
Date : 14-02-2024 - 7:05 IST -
Botsa Satyanarayana : మాపై విమర్శలు తప్ప ప్రతిపక్షాలు చేసేదేం లేదు
ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలు చేసేదేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రతిధ్వనించారు, వారు మంచి పనితీరు కనబరిచినట్లయితే మరొక అవకాశం అడగడంలో సమస్య ఏమిటని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తమ పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సమర్థించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వక్రీకరణ వ్
Date : 14-02-2024 - 6:57 IST