Andhra Pradesh
-
Rahul Gandhi: మహిళలను బెదిరించడం పిరికివాళ్ళు చేసే పని
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికివాళ్ళు చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Date : 04-02-2024 - 9:45 IST -
Andhra Pradesh : త్వరలో జనసేనలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షపార్టీల్లో టికెట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. టికెట్ రాని
Date : 04-02-2024 - 8:47 IST -
AP : చంద్రబాబు అండ్ కోపై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో మరోసారి సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడ్డారు. తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..ఒంటరి వాడైనా జగన్ ను ఓడించాలని చూస్తున్నాయి..కానీ వాటికీ తెలియదు జగన్ వెనుక ప్రజా సైన్యం ఉందని..ప్రజా సైన్యం ముందు ఎన్ని తోడేళ్ళు కలిసిన ఏమి చేయలేవని..రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సం
Date : 03-02-2024 - 9:05 IST -
Siddam : ‘సిద్ధం’ సభలో జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి..షాక్ లో నేతలు
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్ (CM Jagan) అభివాదం చేస్తుండగా..ఓ యువకుడు (YCP Fan) సీఎం పైకి దూసుకొచ్చాడు..ఒక్కసారిగా యువకుడు జగన్ వద్దకు రావడంతో సెక్యూర్టీ సిబ్బందితో పాటు నేతలు ఖంగారుకు గురయ్యారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక న
Date : 03-02-2024 - 8:40 IST -
Anakapalle : అధికార పార్టీకి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కరువు
డా. ప్రసాదమూర్తి అధికార పార్టీ (YCP)కి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు అభ్యర్థులను విడతవారీగా ప్రకటిస్తుండడంతో… టికెట్ ఆశించి, భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక, దిక్కు
Date : 03-02-2024 - 5:04 IST -
TDP-JSP: ఏపీలో ‘బీసీ’ పాలిటిక్స్, బీసీ ఓటర్లపై టీడీపీ-జనసేన గురి
TDP-JSP: వచ్చే ఎన్నికల్లో అనేక మంది బీసీలను బరిలోకి దింపాలని అధికార వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నందున, బీసీ ఓట్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా అదే పని చేయాలని భావిస్తోంది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. లోకేష్ గత మూడు రోజులుగా హైదరాబాద్
Date : 03-02-2024 - 4:37 IST -
Andhra Pradesh: అమానుషం : భార్యకు గుండు కొట్టించిన భర్త..
భార్య విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేసిన భర్త ఆమెను కొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండపూడి గ్రామంలో వెలుగు చూసింది.
Date : 03-02-2024 - 4:04 IST -
Perni Nani : జగన్ కోసం డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి
ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..అందుకోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోపక్క ప్రచారం మొదలుపెట్టారు. సిద్ధం (Siddham ) పేరుతో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరికాసేపట్లో దెందులూరులో సభ జరగబోతుంది. ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. అలా
Date : 03-02-2024 - 3:15 IST -
MLA Vasantha Krishna Prasad : జనసేన లోకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..?
వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) అతి త్వరలో వైసీపీ కి గుడ్ బై చెప్
Date : 03-02-2024 - 11:44 IST -
Viral : ఎంపీ బరిలో పవన్ కళ్యాణ్..? బీజేపీ ఆఫర్ కు ఓకే చెప్పాడా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు..ఎలా ఉంటారో..ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో..పక్కనవారికే కాదు ఎవరికీ తెలియదు..అప్పటికప్పుడు సడెన్ నిర్ణయం తీసుకుంటూ అందరికి షాక్ ఇస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి (Politics) అడుగుపెట్టి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఈసారి అడుగుపెట్టడమే కాదు సీఎం (CM) కుర్చీ లో కూడా కూర్చోబోతారని జనసేన శ్రేణులు(Janasena Ranks) ఎంతో
Date : 03-02-2024 - 10:28 IST -
DSC – TET : డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లపై క్లారిటీ.. రెండేళ్లు ‘అప్రెంటిస్షిప్’
DSC - TET : 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడేది ఎప్పుడనే దానిపై క్లారిటీ వచ్చింది.
Date : 03-02-2024 - 8:15 IST -
Tehsildar Murdered : రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. తహసీల్దార్ దారుణ హత్య
Tehsildar Murdered : ల్యాండ్ మాఫియా బరితెగించింది.
Date : 03-02-2024 - 7:34 IST -
YCP 6th List : వైసీపీ ఆరో జాబితా విడుదల..ఎవరెవరికి పదవులు దక్కాయంటే..!!
ఏపీ (AP)లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, (Assembly and Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తన దూకుడు ను కొనసాగిస్తోంది. వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూ..ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటీకే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను (YCP 6th List) రిలీజ్ చేసింది. తొలి ఐదు జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు, 14 ఎంపీ స్థానాలకు ఇంఛార్జుల పేర్
Date : 02-02-2024 - 9:12 IST -
TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం
TTD: జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హిందూయేతర భక్తులకు ఆఫ్లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంప్లె
Date : 02-02-2024 - 6:46 IST -
Vizag : రైల్వే భూమి విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అబద్దం చెప్పాడు – విశాఖ కలెక్టర్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) ప్రకటించారు. కాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కోసం (Vizag Railway […]
Date : 02-02-2024 - 3:56 IST -
Balineni : బాలినేని రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..?
వైసీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) పెద్ద తలనొప్పిగా మారాడని సొంత పార్టీ నేతలు అంటున్నారు. గత కొద్దీ రోజులుగా చీటికిమాటికి అలకపాన్పు ఎక్కుతుండడం తో బాలినేని తీరు మార్చుకోకపోతే ఆయనకే నష్టం అన్నట్లు అధిష్టానం హెచ్చరిస్తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బాలినేని తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాల
Date : 02-02-2024 - 2:11 IST -
Kanigiri MLA : వైసీపీని వీడడం ఫై ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ క్లారిటీ..
వైసీపీ పార్టీ (YCP)లో ఏ నేత ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో..ఎవరు ఏ పార్టీ తో టచ్ లో ఉన్నారు..ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..ఎవరికీ అర్ధం కావడం లేదు. పార్టీ లో మార్పులు , చేర్పులు చేయాలనీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం..ఇప్పుడు పార్టీ కి పెద్ద తలనొప్పిగా మారింది. సర్వేల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిన నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని జగన్ (Jagan) డిసైడ్ అయ్యారు. ఈ మేరకు చాలామంది స
Date : 02-02-2024 - 1:55 IST -
YS Sharmila : ఢిల్లీలో వరుసగా నేతలను కలుస్తున్న షర్మిల..
APCC చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీ (Delhi) లో వరుసగా నేతలను కలుస్తూ బిజీ అయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమీక్షల్లో పాల్గొన్న షర్మిల.. అధికార పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే.. ప్రత్యేక హోదా (AP Special Status), పోలవరం ప్రాజెక్టుల, వ
Date : 02-02-2024 - 1:03 IST -
Vallabhaneni Vamsi : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్..
గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదుకాగా, విచారణకు హాజరు కాకపోవడంతో వంశీకి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) ఇచ్చింది. ఇదిలా ఉంటె ప్రస్తుతం వంశీ రాజకీయ ప్రస్థానం ఆందోళన కరంగా ఉంది. We’re now on WhatsApp. Click to Join. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ (TDP) నుండి విజయం సాధించిన వంశీ..ఆ […]
Date : 02-02-2024 - 12:45 IST -
వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుడ్ బై..?
వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్నారు. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి నాయతకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత కూడా బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు విన్పిస్తున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసం
Date : 02-02-2024 - 11:50 IST