Andhra Pradesh
-
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Date : 21-01-2024 - 11:19 IST -
YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది.
Date : 21-01-2024 - 9:57 IST -
CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?
ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైసీ
Date : 21-01-2024 - 8:17 IST -
YS Sharmila : వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను – వైస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం షర్మిల..ఏపీలో అడుగుపెట్టింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో కడప కు చేరుకున్న షర్మిల..నేరుగా ఇడుపులపాయ కు చేరుకొని వైస్సార్ ఘాట్ కు నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు స్పష్టం చేసారు. We’re now on WhatsApp. Click to Join. రేపు ఉదయం విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు స్వీకరించబోతున్
Date : 20-01-2024 - 11:09 IST -
Chandrababu : అరకు ‘రా కదలిరా’ సభలో కీలక హామీ ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సభలతో ప్రజలను కలుస్తున్నారు. ‘రా కదలిరా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తూ..కీలక హామీలను కురిపిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సీఎం అయినా బాబు..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. జగన్ పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచుకొని అధికార
Date : 20-01-2024 - 10:57 IST -
TDP : వంగవీటి రాధా టార్గెట్గా వాట్సప్లో పోస్టులు.. సెంట్రల్ టీడీపీలో వేడెక్కిన రాజకీయం
బెజవాడ సెంట్రల్ టీడీపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ నేత వంగవీటి రాధా టార్గెట్గా టీడీపీలో ప్రత్యర్థులు దృష్పచారం
Date : 20-01-2024 - 6:56 IST -
Chandrababu Helicopter : దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే ?
Chandrababu Helicopter : అరకు నియోజకవర్గంలో జరిగే ‘రా కదలిరా’ బహిరంగసభకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి బయలుదేరిన చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పింది.
Date : 20-01-2024 - 2:42 IST -
AP : అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైసీపీ కార్యక్రమంగా మారింది – సీపీఐ రామకృష్ణ
విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకు ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్
Date : 20-01-2024 - 1:56 IST -
YS Sharmila : షర్మిల ఫస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడతారో..?
వైస్ షర్మిల (YS Sharmila) రేపు ఏపీ APCC అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం మాట్లాడబోతారు..? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. షర్మిల రీసెంట్ గా తన పార్టీ YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసి..ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. షర్మిల ఎంట్రీ తో ఇక ఏపీలో రాజకీయ సమీకరణలు పూ
Date : 20-01-2024 - 11:51 IST -
AP : టీడీపీని విమర్శించలేదనే టికెట్ ఇవ్వలేదు కావొచ్చు – వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి
వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇవ్వకపోవడం..నియోజకవర్గాలను మార్చడం వంటివి చేయడం…అలాగే పలు స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇస్తుండడం తో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. రీసెంట్ గా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి (Tiruvuru MLA Rakshana Nidhi ) సైతం (Re
Date : 19-01-2024 - 8:23 IST -
Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహం అందరికీ స్పూర్తి – సీఎం జగన్
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ఆవిష్కరించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో జగన్ మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్
Date : 19-01-2024 - 8:10 IST -
CBN : జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది.. పులివెందుల్లో కూడా టీడీపీనే – చంద్రబాబు
ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.“ ‘రా…కదలిరా’ అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్విందని.. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోందని తెలిపారు. కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న
Date : 19-01-2024 - 8:07 IST -
Shivaji : పొలిటికల్ ఎంట్రీ ఫై శివాజీ క్లారిటీ..ఒకవేళ అదే జరిగితే అందరి దూల తీర్చేస్తాను
పొలిటికల్ ఎంట్రీ ఫై నటుడు శివాజీ (Shivaji) క్లారిటీ ఇచ్చారు..నాకు రాజకీయాల కన్నా యాక్టింగ్ కెరియర్ అంటేనే ఇంట్రెస్ట్ అని, ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపు పొద్దున వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజా సమస్యల కోసం వారికి ఒక గొంతుకలా ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళతా, అందరి దూల తీర్చేస్తాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చార
Date : 19-01-2024 - 7:52 IST -
YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?
డా. ప్రసాదమూర్తి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియ
Date : 19-01-2024 - 7:11 IST -
Ambedkar Statue Inauguration : అంబేద్కర్ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్న
Date : 19-01-2024 - 6:24 IST -
YS Jagan Vs YS Saubhagyamma : వైఎస్ జగన్పై వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ ?
YS Jagan Vs YS Saubhagyamma : పకడ్బందీ వ్యూహంతోనే వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలను కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టారని తెలుస్తోంది.
Date : 19-01-2024 - 2:54 IST -
TTD: అయోధ్య రాములోరికి తిరుమల శ్రీవారి లడ్డూలు
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష శ్రీవారి లడ్డూలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో రెండు లడ్డూలను ప్యాకింగ్ చేసే పనిలో 350 మంది కార్మికులు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. 350 బాక్సుల్లో ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని,
Date : 19-01-2024 - 2:41 IST -
AP : షర్మిల.. పవన్ కు ఇచ్చిన గౌరవం కూడా జగన్ కు ఇవ్వలేదా..?
వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న జగన్ (Jagan) ఫై ఎంత కోపం గా ఉందో..తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం (YS Sharmila Son Engagement) వేడుకలో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్లో షర్మిల కుమారుడు రాజా రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేడుకలు తన అన్న వైపు చూడడం కానీ , కనీసం పెద్దగా మాట్లాడినట్
Date : 19-01-2024 - 11:53 IST -
AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జ
Date : 19-01-2024 - 11:30 IST -
AP Congress : ఓ వైపు షర్మిల.. మరోవైపు పల్లం రాజు.. ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ రెడీ
AP Congress : కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది.
Date : 19-01-2024 - 8:35 IST