Movie Tickets:జేసీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని హైకోర్టు ఆదేశం
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
Bus Accident:పశ్చిమగోదావరి బస్సు ప్రమాదంలో బయటపడిన వ్యక్తి కథ
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం వెళ్తున్న బస్సు జల్లేరు వాగులో కూరుకుపోయింది.
Published Date - 09:49 AM, Thu - 16 December 21 -
AP Bus Accident: ఏపీలో బస్సు బోల్తా.. పదిమంది మృతి..ఎక్స్గ్రేషియా ప్రకటించిన జగన్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Published Date - 06:00 PM, Wed - 15 December 21 -
Bus Mishap: వాగులో పడిన బస్సు.. 9మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటిక�
Published Date - 04:15 PM, Wed - 15 December 21 -
Balakrishna, CBN : పాపం బాబు.! బాలయ్య కన్నీళ్ల కథ!!
వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తొచ్చేలా ప్రత్యర్థులు రాజకీయ ముద్రవేశారు. దాన్ని తుడిచే ప్రయత్నం 'ఆహా' వేదికగా బాలక్రిష్ణ తన షోలో ప్రయత్నం చేశాడు. ఆనాడు జరిగిన పరిణామాలకు చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులం అందరి
Published Date - 02:48 PM, Wed - 15 December 21 -
AP PRC Issue : ‘నిర్మలమ్మ’ సోయ ‘సజ్జల’కు లేకపాయే.!
ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వాన్ని, కార్యనిర్వాహణ వ్యవస్థను శాసించాలని ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 01:20 PM, Wed - 15 December 21 -
AP Govt Pension: పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…!
ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్షన్ ను వచ్చే జనవరి 1 నుంచి రూ.2500కు పెంచింది.
Published Date - 09:58 PM, Tue - 14 December 21 -
Nara Lokesh:వస్తున్నాడు..లోకేష్.! వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో.!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేతికి ఆ పార్టీ కీలక పగ్గాలను అప్పగించడానికి రంగం సిద్ధం అవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించడానికి సరైన సమయాన్ని ఆ పార్టీ అధిష్టానం చూస్తోంది. వచ్చే ఏడాది పదోన్నత
Published Date - 06:00 PM, Tue - 14 December 21 -
TTD : ఆధ్యాత్మిక సంస్థ పై ఆరోపణలు బాధాకరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న వారణాసిలోని కాశి లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే.
Published Date - 05:57 PM, Tue - 14 December 21 -
Amaravathi: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రేపటినుండి రైతుబంధు నిధులను పంపిణి చేస్తున్నట్టు ప్రకటించింది. యధావిధిగా ఎకరాకు 5000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జామకానున్నాయి. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో డబ్బు జమ అయ్యేలా చూడాల
Published Date - 05:49 PM, Tue - 14 December 21 -
Film Ticket Issue: పుష్ప, RRR కు శుభవార్త.. జగన్ కు హైకోర్టు సినిమా!
పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు హైకోర్టు లక్కీ ఛాన్స్ ఇచ్చింది. టిక్కెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం 35ను రద్దు చేసింది. డిస్ట్రిబ్యూటర్లు టిక్కెట్ల ధరలను నిర్దేశించుకోవచ్చని ఆదేశించింది. పాత ధరల విధానాన
Published Date - 04:59 PM, Tue - 14 December 21 -
AP Employees: దేశంలోనే ఏపీ ఉద్యోగులు నెంబర్ 1 భోక్తలు
భారత దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం మొత్తం ఖర్చులో ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండగా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా 36శాతం ఉంది.
Published Date - 12:42 PM, Tue - 14 December 21 -
Corruption Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కి మందస్తు బెయిల్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు హైకోర్టు మందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 09:22 AM, Tue - 14 December 21 -
Tirumala : తిరుమలకు మూడో ఘాట్ రోడ్…
కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కడప వైపు నుండి అన్నమయ్య మార్గంగా పిలువబడే ట్రెక్కింగ్ మార్గాన్ని తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నార
Published Date - 06:02 PM, Mon - 13 December 21 -
Agency : ఏజెన్సీలో ఐటీడీఏ సర్వే..978 డోలీ నివాసాలు గుర్తింపు…!
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాలంటే నరకం చూడాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లాలంటే వారిని కిలోమీటర్ల మేర డోలీ మోసుకుపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు సరికలేకపోవడం వ�
Published Date - 05:55 PM, Mon - 13 December 21 -
Amma Vodi : అక్కరకు రాని అమ్మ ఒడి.. ఇదిగో సాక్ష్యం..
అనంతపురం జిల్లాలోని అనేక గ్రామాల్లో పాఠశాలలకు వేళ్లే పిల్లలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నారు.దీనికి ఆ విద్యార్థుల కుటుంబంలో పేదరికం కారణంగానే జరుగుతుంది. సీజన్ లో మిర్చి కోయడానికి, పత్తి తీయడానికి తమతో పాటు తమ పిల్లల
Published Date - 05:19 PM, Mon - 13 December 21