Andhra Pradesh
-
YCP Leaders Response: తిరుపతి లడ్డూపై సుప్రీం కోర్టు తీర్పు.. వైసీపీ నాయకుల స్పందన ఇదే!
టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Date : 04-10-2024 - 3:00 IST -
CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
Date : 04-10-2024 - 2:57 IST -
Supreme Court : తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court : కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు.
Date : 04-10-2024 - 12:30 IST -
RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన రోజా.. చంద్రబాబే తొందరుపడ్డారు..!
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు.
Date : 04-10-2024 - 12:23 IST -
Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
Date : 04-10-2024 - 8:57 IST -
CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 04-10-2024 - 8:25 IST -
Tirupati Laddu: మొదట కిలో నెయ్యి రూ. 428కి ఇవ్వలేనన్న డెయిరీ..తర్వాత రూ. 320కి ఎలా ఇచ్చింది?: ఆనం
తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. అంతేకాకుండా వైసీపీకి, జగన్కి పలు ప్రశ్నలు సంధించారు. 2023లో రూ.496 ఉన్న కేజీ నెయ్యి రేటు.. 2024లో రూ.320 ఎలా అయ్యింది?
Date : 03-10-2024 - 2:34 IST -
TDP MLA: టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వటానికి సిద్ధమైన చంద్రబాబు..?
తిరువూరులో సర్పంచ్ను తిట్టడంతో అతని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయటం, జర్నలిస్టులపై అనుచితంగా మాట్లాడటం, ప్రత్యర్థులపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలతో ఇటు అధిష్టానానికి మింగుడుపడలేకుండా ఉంది.
Date : 03-10-2024 - 1:16 IST -
Ratnachal Express : 30వ వసంతంలోకి ‘రత్నాచల్’.. ఘనంగా వార్షికోత్సవాలు
ట్రైన్ నంబరు 17246/17245గా మొదలైన రత్నాచల్ ఎక్స్ప్రెస్(Ratnachal Express) విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే ముఖ్యమైన రైలుగా పేరుగాంచింది.
Date : 03-10-2024 - 12:55 IST -
Varahi Sabha : రేపటి వారాహి సభపై ఉత్కంఠ..!!
Varahi Sabha : మరి వారాహి డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ ఏం రాశారు ? పవన్ కల్యాణ్ సభలో ఏం చెప్పనున్నారు ? సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ కదిలాడా ? గత ప్రభుత్వ తప్పులను పరిష్కరించడమే ఆయన ఎజెండానా ? అసలు కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి ?
Date : 02-10-2024 - 11:51 IST -
YS Jagan : నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది: జగన్
YS Jagan : అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారు. అబద్దాలను నమ్మి ఓటేశామనీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యతిరేకత మొదలైందని చెప్పారు. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయని జగన్ అన్నారు.
Date : 02-10-2024 - 9:11 IST -
AP Cabinet : ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ..పలు అంశాలపై చర్చ..!
AP Cabinet : జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది..అమరావతి రాజధాని పున: నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Date : 02-10-2024 - 5:41 IST -
Pawan Interview: ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఆ వార్తలకు చెక్ పెట్టిన పవన్..?
ఈ సమయంలోనే ఒక తమిళ యూట్యూబ్ చానెల్ పవన్ కల్యాణ్తో సుమారు రెండు గంటలపాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తమిళ్ మాట్లాడటంతో యాంకర్ సైతం ఆశ్చర్యపోయారు.
Date : 02-10-2024 - 4:25 IST -
Varahi Declaration Book: తిరుమలలో పవన్ కళ్యాణ్ చేతిలో ఎర్ర బుక్, ఆ పుస్తకంలో ఏముంది?
Varahi Declaration Book: గురువారం జరిగే వారాహి సభలో పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం తెలియజేయనున్నట్లు సమాచారం. పవన్ చేతిలో ఉన్న రెడ్ కలర్లో ఉన్న ఆ బుక్ ప్రస్తుతం చర్చేంయాంశంగా మారింది.
Date : 02-10-2024 - 3:05 IST -
Janasena To HindutvaSena : జనసేన…హిందూత్వసేనగా మారిందా?
ఇన్నాళ్లూ….విప్లవభావాలు అందరిమీదా రుద్దిన వ్యక్తి..ఇవాళ ఒక్కసారిగా హిందూ ఇజం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మార్కిస్ట్ భావాలున్న వ్యక్తులు మారడం అంత సులువని ఎవరూ అనుకోరు.
Date : 02-10-2024 - 2:43 IST -
Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan : తన కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కల్యాణ్. అనంతరం గొల్లమండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.
Date : 02-10-2024 - 1:53 IST -
Flood Relief Funds: వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతంటే..?
వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ప్రస్తుతం మొత్తం 14 రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయని గణంకాలు చెబుతున్నాయి.
Date : 02-10-2024 - 11:13 IST -
CM Chandrababu : వర్క్ఫ్రమ్ హోమ్కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన: సీఎం చంద్రబాబు
CM Chandrababu : గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసే వారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాం. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు.
Date : 01-10-2024 - 5:16 IST -
Tirumala Laddu Issue : చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు – పురందీశ్వరి
Tirumala Laddu Issue : 'రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు'
Date : 01-10-2024 - 5:14 IST -
Tirumala Laddu Issue : సుప్రీం వ్యాఖ్యలపై పవన్ కామెంట్స్
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం (Tirumala Laddu Issue) ఫై సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం లడ్డు కల్తీ ఫై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ
Date : 01-10-2024 - 4:39 IST