Andhra Pradesh
-
Aatchutapuram Sez Accident: 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు!
అచ్యుతాపురంలోని సెజ్లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Published Date - 09:05 AM, Thu - 22 August 24 -
Atchutapuram SEZ Company Incident : రేపు అచ్యుతాపురానికి చంద్రబాబు
గురువారం ఉదయం అచ్యుతాపురానికి చంద్రబాబు వెళ్లనున్నారు
Published Date - 10:39 PM, Wed - 21 August 24 -
Atchutapuram : రియాక్టర్ పేలుడు.. 6 కు చేరిన మృతుల సంఖ్య
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతున్నాయి
Published Date - 07:12 PM, Wed - 21 August 24 -
Anakapalle Blast: అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు
Published Date - 05:43 PM, Wed - 21 August 24 -
MLC: ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం
అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Published Date - 05:02 PM, Wed - 21 August 24 -
YCP : వైసీపీ కార్యాలయానికి నోటీసులు
2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు
Published Date - 04:49 PM, Wed - 21 August 24 -
AP High Court: ఏపీ హైకోర్టులో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల నియామకం: కేంద్రం నోటిఫికేషన్ జారీ
భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని SC కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇద్దరు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి ప్రతాప, వేణుతురుమల్లి గోపాల కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఏమికయ్యారు
Published Date - 04:11 PM, Wed - 21 August 24 -
Note-For-Vote Case : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట
రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది
Published Date - 03:58 PM, Wed - 21 August 24 -
Note For Vote: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట
రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన బెంచ్ మందలించింది.
Published Date - 03:49 PM, Wed - 21 August 24 -
CBI : జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టుకు మనవి..
Published Date - 03:19 PM, Wed - 21 August 24 -
Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నేతలు ఇచ్చిన బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది.
Published Date - 01:23 PM, Wed - 21 August 24 -
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 12:52 PM, Wed - 21 August 24 -
Heavy Rain : శ్రీశైలంలో భారీ వర్షం…రోడ్ ఫై పడిన కొండచరియలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది
Published Date - 12:06 PM, Wed - 21 August 24 -
Pensions : పెన్షన్ దారులకు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు సర్కార్
ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు.
Published Date - 10:48 AM, Wed - 21 August 24 -
Free Bus Facility : మహిళలకు ఉచిత ప్రయాణం.. అధికారుల నివేదికలో కీలక సిఫారసులు
ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అరకొర బస్సులతోనే పథకాన్ని అమల్లోకి తెస్తే, పథకం లబ్ధిదారులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Published Date - 09:17 AM, Wed - 21 August 24 -
Jagan : విదేశాలకు వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి – CBI కోర్ట్ కు జగన్ వినతి
జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది
Published Date - 09:14 AM, Wed - 21 August 24 -
Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Published Date - 06:24 PM, Tue - 20 August 24 -
CM Chandrababu: డిప్యూటీ సీఎం శాఖపై చంద్రబాబు సమీక్ష, పవన్ వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, సీనియర్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిని పరిశీలించారు.
Published Date - 05:21 PM, Tue - 20 August 24 -
Anna Canteen : చంద్రబాబు పిలుపుతో అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు
రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు
Published Date - 04:07 PM, Tue - 20 August 24 -
Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్
28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో "ప్రజాదర్బార్" లో మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు
Published Date - 03:51 PM, Tue - 20 August 24