Andhra Pradesh
-
TCS : ఏపీకి రాబోతున్న టీసీఎస్..నారా లోకేష్ ప్రకటన
TCS : విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది
Date : 09-10-2024 - 10:22 IST -
Chandrababu : ఏ ఒక్కర్ని వదిలిపెట్టను – చంద్రబాబు హెచ్చరిక
CBN : గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. ఆ బాధలన్నీ తనకు తెలుసన్నారు. తప్పుచేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు
Date : 09-10-2024 - 9:43 IST -
Councilors Shock To TDP: టీడీపీకి తొలి షాక్.. వైసీపీ గూటికి చేరిన కౌన్సిలర్లు
మంగళగిరి వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 09-10-2024 - 7:46 IST -
AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ సమావేశం…చర్చించే అంశాలు ఇవేనా..?
AP Cabinet : సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
Date : 09-10-2024 - 6:57 IST -
Nagababu: డెసిషన్ ఫైనల్.. రాజ్యసభకు మెగా బ్రదర్.!
ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి.
Date : 09-10-2024 - 5:37 IST -
YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్ను నియమించండి : వైఎస్ షర్మిల
YS Sharmila : మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదన్నారు షర్మిల. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవని.. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు.
Date : 09-10-2024 - 5:28 IST -
YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా
Date : 09-10-2024 - 5:25 IST -
CM Chandrababu: సతి సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం, సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు ఆమెను దర్శించుకోవడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపార
Date : 09-10-2024 - 4:44 IST -
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది..
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ తొలి వారంలో విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను నవంబర్ 3న ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షల ఫలితాలను నవంబర్ 2న ప్రకటించనున్నట్లు తెలిసింది. టెట్ ఫలితాలు ప్రకటించిన తరువాతి రోజే మెగా డిఎ
Date : 09-10-2024 - 3:57 IST -
CBN Delhi Tour: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించి, ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో విడివిడిగా చ
Date : 09-10-2024 - 1:12 IST -
Pawan Kalyan : పర్యావరణ పరిరక్షణకు నిపుణుల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగం..
Pawan Kalyan : వర్క్షాప్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పర్యావరణ నిపుణులు , స్వచ్ఛంద సంస్థల నుండి అంతర్దృష్టి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, సమాజానికి వారి సహకారాన్ని అమూల్యమైనదిగా పేర్కొన్నారు. "ఈ వర్క్షాప్ ద్వారా, పారిశ్రామిక సెటప్లను పర్యావరణ భద్రతలతో సమలేఖనం చేయడానికి అవసరమైన చర్యలను స్పష్టం చేయడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ఆయన పేర్కొన్నారు, ప్రస్తుత ఐదేళ్
Date : 09-10-2024 - 1:03 IST -
AP Government: ఏపీ ప్రభుత్వం FSSAI ల్యాబ్ తో కీలక ఒప్పందం
తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(AP Government) ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమలతో పాటు కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీలో రూ.88 కోట్ల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్
Date : 09-10-2024 - 11:50 IST -
Dasara Celebrations : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం
Dasara Celebrations : నేడు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భం కావడంతో, భక్తులు ఈ ప్రత్యేక ఆలంకారాన్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించేందుకు కంపార్ట్మెంట్లలో ఉంచి, క్యూలో పంపిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరి
Date : 09-10-2024 - 11:39 IST -
Pawan Kalyan : కుమార్తెతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan : నేడు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పవన్ రాక సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
Date : 09-10-2024 - 11:08 IST -
Sayaji Shinde: పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన సినీ నటుడు షాయాజీ షిండే
ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే(Sayaji Shinde) వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్ కళ్యాణ్ తో పంచుకుంటూనే ఒక టీవీ(Bigg Boss) కార్యక్రమంలో చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిం
Date : 09-10-2024 - 11:02 IST -
New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!
New Ration Cards : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమ
Date : 09-10-2024 - 10:29 IST -
CM Chandrababu : నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రకీలాద్రి చేరుకొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కనకదుర్గమ్మకు చంద్రబాబు కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎంతో పాటు ఎన్ఎస్జీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఉంటుంది.
Date : 09-10-2024 - 9:41 IST -
AP Liquor Tender : ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విఙప్తులు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు
Date : 09-10-2024 - 9:37 IST -
Jagan : సీనియర్లను జగన్ దూరంగా పెట్టారా..?
Jagan : జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు చూసి కూడా జగన్ ఆలోచన తీరు మారిందని అంటున్నారు. అధికారం కోల్పోయాక బీజేపీకి దూరంగా ఉండాలని జగన్ ఆలోచన చేశారట
Date : 09-10-2024 - 9:24 IST -
FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్ల ఏర్పాటు..
FSSAI : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
Date : 08-10-2024 - 8:08 IST