Andhra Pradesh
-
High Court Bench : రాయలసీమకు గుడ్ న్యూస్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ !
ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు((High Court Bench) ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
Date : 21-11-2024 - 9:24 IST -
Volunteers : ఏపీలో వాలంటీర్లు ఇక లేనట్లే..!
Volunteers : మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు లేదన్నారు. ‘‘అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. గత ప్రభుత్వాల చర్యల వల్లే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. వలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించాం. కానీ, లేని ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలి? ఈ వ్యవస్థ అమల్లో ఉంటే మేం కొనసాగి
Date : 20-11-2024 - 6:55 IST -
YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్ జగన్.. గంటసేపు అక్కడే?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంటపాటు స్వామిజితో చర్చలు జరిపారు.
Date : 20-11-2024 - 5:14 IST -
AP Budget : మీ బడ్జెట్ లెక్కలను మీరే మార్చి చెప్తున్నారా?: వైఎస్ జగన్
సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే బొంకుతున్నారని.. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
Date : 20-11-2024 - 4:50 IST -
Non Hindu Employees : తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు.. ఏపీ సర్కారు ఏం చేయబోతోంది ?
ఎందుకంటే.. హిందూయేతరులను(Non Hindu Employees) తిరుమలకు సంబంధించిన ఉద్యోగులలో నియమించకూడదని 2007లో ఉత్తర్వులు వచ్చాయి.
Date : 20-11-2024 - 4:27 IST -
Jagan : అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి అవసరమా..? – వైస్ షర్మిల
Jagan : ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్... ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు
Date : 20-11-2024 - 4:09 IST -
CBN : ఐదేళ్లు కాదు..దశాబ్దం పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలి – పవన్ కళ్యాణ్
Chandrababu : 'సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నా, మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలి.. సీఎం చంద్రబాబు విజన్కు తగ్గట్టు పనిచేస్తాం.. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం.. ఐదేళ్లు కాదు మరో దశాబ్దం చంద్రబాబు సీఎంగా ఉండాలి.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.
Date : 20-11-2024 - 3:55 IST -
Upasana : అయ్యప్ప మాలలో కడప దర్గాకు రామ్చరణ్.. విమర్శలపై ఉపాసన రియాక్షన్
రామ్చరణ్(Upasana) తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తారని ఉపాసన వెల్లడించారు.
Date : 20-11-2024 - 3:17 IST -
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?
వల్లభనేని వంశీపై మట్టి తవ్వకాల సంబంధించి విజిలెన్స్ దర్యాప్తుతో పాటు కామెంట్స్పై లోకేశ్ స్పందించనున్నట్లు టీడీపీ నేతలు చెప్పినట్లుగా, వంశీపై చర్యలు చర్చలో ఉన్నాయి.
Date : 20-11-2024 - 3:15 IST -
Jagan Assembly Membership: వైఎస్ జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాబోతుందా?
ఏపీలో వైసీపీ తప్ప కూటమికి మిగిలిన ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా లేదని అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పకుండా సభకు వెళ్తానని హామీ ఇచ్చారు.
Date : 20-11-2024 - 3:08 IST -
RGV : వర్మకే ‘వణుకు’ పుట్టిస్తున్న బాబు..
RGV : తనకు తానే గొప్ప అని , తన ముందు అంత తక్కువే అని మెంటాల్టీ ఉన్న వ్యక్తి. ఒక్కప్పుడు చిత్రసీమలో వర్మ అంటే ఈ గౌరవమే వేరే లెవల్లో ఉండే..కానీ ఇప్పుడు వర్మ అంటే వాడో వెదవ అనే పేరు తెచ్చుకున్నాడు
Date : 20-11-2024 - 3:08 IST -
AP New Roads Policy: ఇకపై రాష్ట్ర రహదారుల్లో కూడా మోగనున్న టోల్ చార్జీలు…
ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు వినూత్న విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్ల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచన ఉందన్నారు. అలాగే రాష్ట్ర రహదారుల్లో భారీ వాహనాలకు టోల్ వసూలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
Date : 20-11-2024 - 2:12 IST -
AP Woman : ‘‘యజమాని చంపేసేలా ఉన్నాడు కాపాడండి..’’ కువైట్ నుంచి ఏపీ మహిళ సెల్ఫీ వీడియో
కాకినాడ జిల్లా యల్లమిల్లికి చెందిన కుమారికి(AP Woman) 19 ఏళ్ల క్రితం పెళ్లయింది.
Date : 20-11-2024 - 1:31 IST -
AP Investments: రీస్టార్ట్ ఏపీ లో భాగంగా పలు కీలక పెట్టుబడులకు ఆమోదం…
కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేసింది, రీస్టార్ట్ ఏపీలో భాగంగా రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 10 భారీ పరిశ్రమల ఏర్పాటుతో 33,966 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
Date : 20-11-2024 - 1:01 IST -
Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ఫిక్స్..
చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆయన హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా, ఏపీ నుంచి ముగ్గురు అధికారులు ముందుగా దావోస్ చేరి, ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జనవరిలో, చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు మరియు అధికారులు ఈ సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లనున్నారు.
Date : 20-11-2024 - 11:45 IST -
AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్.. నెలాఖరులో మరో తుఫాను..!
AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
Date : 20-11-2024 - 11:25 IST -
YSRCP : వైఎస్సార్సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Date : 20-11-2024 - 10:35 IST -
CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Date : 19-11-2024 - 5:15 IST -
AP Assembly : నదుల అనుసంధానం జరిగితే నీటి సమస్య ఉండదు: సీఎం చంద్రబాబు
తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేశామని తెలిపారు. ఒకే రోజు 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించామని తెలిపారు.
Date : 19-11-2024 - 4:25 IST -
YS Vivekananda Reddy: వివేకా హత్యా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి నోటీసులు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.
Date : 19-11-2024 - 3:57 IST