Andhra Pradesh
-
Chandrababu : చంద్రబాబు ఒక కర్మయోగి – సచ్చిదానందస్వామి
Chandrababu : విజయవాడలో స్వామీజీ చేపట్టిన "ఆంధ్రప్రదేశ్ 42 ఊర్ల దత్తక్షేత్ర నాద యాత్ర-2025"ను ముఖ్యమంత్రి ప్రారంభించారు
Date : 03-01-2025 - 5:15 IST -
Reliance Bioenergy : ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు..ఆ జిల్లా రూపు రేఖలు మారినట్లే…!!
Reliance Industries Biogas : ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతుండడంతో ఇక ఈ జిల్లా రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు
Date : 03-01-2025 - 3:23 IST -
AP Metro Rail: ఏపీకి డబల్ డెక్కర్ మెట్రో రైల్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మరియు విజయవాడ లో మెట్రో ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి సిద్ధమైంది. 66 కిలోమీటర్ల విజయవాడ మెట్రో మరియు 76.90 కిలోమీటర్ల విశాఖ మెట్రో ప్రాజెక్టుల కోసం డీపీఆర్లు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
Date : 03-01-2025 - 3:20 IST -
JC vs Madhavi Latha : జేసీ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం
JC vs Madhavi Latha : ఆమె ఒక "వేస్ట్ క్యాండిడేట్" అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి
Date : 03-01-2025 - 2:55 IST -
AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
Date : 03-01-2025 - 2:30 IST -
Pawan Kalyan : సజ్జల ఆక్రమణలపై పవన్ సీరియస్.. చర్యలకు ఆదేశాలు
Pawan Kalyan : సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నట్లు ఉన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సీరియస్గా స్పందించారు. ఈ వ్యవహారం గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్కల్యాణ్ కడప కలెక్టర్తో పాటు ఆ జిల్లా అటవీ అధికారులను ఆదేశించారు.
Date : 03-01-2025 - 12:12 IST -
Rivers Interlinking Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘తెలుగు తల్లికి జలహారతి’!
రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.80 వేల కోట్ల వ్యయంతో అమలు చేయనున్నామని పేర్కొన్నారు.
Date : 03-01-2025 - 12:07 IST -
Railway Zone : విశాఖలో రైల్వేజోన్ కు ప్రధాని శంకుస్థాపన.. ఎప్పుడంటే..!
Railway Zone : ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాక, దేశానికి కూడా కీలకంగా ఉండనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు
Date : 03-01-2025 - 11:18 IST -
JC Prabhakar Reddy : మాధవీలత ప్రాస్టిట్యూట్.. జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy :మాధవీ లతను జెసి ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ (వేశ్య) అని ఆరోపిస్తూ ఆమెను వేస్ట్ క్యాండిడేట్ అని అభివర్ణించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఆమెను పార్టీలో చేర్చుకోవాలన్న బీజేపీ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
Date : 03-01-2025 - 10:56 IST -
Railway Station : రైలొచ్చింది… కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అక్కడివారి ఆనందం..
Railway Station : ప్రకాశం జిల్లాలో కొత్త రైల్వే స్టేషన్ను ఏర్పాటుచేసి, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. అదేవిధంగా, దర్శి ప్రాంతంలో కూడా కొత్తగా రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని పై ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, , రైల్వే అధికారులు, సిబ్బంది ఈ సందర్భంగా దర్శి స్టేషన్కు చేరుకున్నారు.
Date : 03-01-2025 - 10:39 IST -
New Railway Line : ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. డీపీఆర్ సిద్ధం..
New Railway Line : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపిస్తోందన్నారు శ్రీనివాసవర్మ.
Date : 03-01-2025 - 9:49 IST -
Pawan Kalyan: ఆ విషయంలో నాకు కక్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవాలని సూచించారు.
Date : 02-01-2025 - 11:51 IST -
Pawan Kalyan : నాకు పుస్తకాలు ప్రాణం… జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి
Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
Date : 02-01-2025 - 9:37 IST -
Nara Lokesh : కోటిమంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా.. నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయం
Nara Lokesh : కోటిమంది పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, సార్వత్రికంగా ఈ సేవలను అందించే ప్రక్రియను ప్రారంభించారు.
Date : 02-01-2025 - 9:06 IST -
AP Cabinet Meeting : సంక్రాంతి తర్వాత మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ
AP Cabinet : సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Date : 02-01-2025 - 7:44 IST -
Tragic Incident : ఆ ఇంట విషాదాన్ని నింపిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్..
Tragic Incident : పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువకులు, దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
Date : 02-01-2025 - 6:32 IST -
Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!
Viral News : కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్స్టేషన్ వరకు చేరింది..
Date : 02-01-2025 - 5:10 IST -
Andhra Tourist Killed : గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
Andhra Tourist Killed : గోవాలోని ఒక రెస్టారెంట్లో డిసెంబర్ 29న అర్ధరాత్రి దిగారు. 31వ తేదీన ఆరుగురు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ పడడంతో, రెస్టారెంట్ నిర్వాహకులు వారిపై దాడికి పాల్పడ్డారు
Date : 02-01-2025 - 4:00 IST -
Earthquake : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూకంపం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది.
Date : 02-01-2025 - 3:58 IST -
Talliki Vandanam Scheme : రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ – కేబినెట్ నిర్ణయం
Thalliki Vandanam Scheme 2025 : వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు
Date : 02-01-2025 - 3:45 IST