Andhra Pradesh
-
CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..
CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రధానితో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు, పోలవరం ప్రాజెక్ట్ యొక్క తొలిదశ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాక, విభజన హామీలలో భాగంగా ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్
Published Date - 12:36 PM, Tue - 8 October 24 -
Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ లో ర్యాగింగ్ కలకలం
Andhra University : జూనియర్ విద్యార్థినులు అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్కు పాల్పడ్డారు
Published Date - 12:08 PM, Tue - 8 October 24 -
AP Liquor: ఏపీలో మద్యం సిండికేట్ల పంజా!
అమరావతి: మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు, ఒకవేళ వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరింపులు. అధికారులపైనా ఒత్తిడి కొన్నిచోట్ల వాటా కండిషన్తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకూ వచ్చింది. 20 వేలు మాత్రమే నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. “ఈ జిల
Published Date - 11:37 AM, Tue - 8 October 24 -
Accident : అజ్మేర్ లో విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..బాబు సంతాపం
Vijayawada Bar Association : విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహార యాత్రకు వెళ్లారు
Published Date - 11:23 AM, Tue - 8 October 24 -
Pithapuram : పవన్ ఇలాకాలో దారుణం.. బాలికకు మద్యం తాగించి అత్యాచారం
pithapuram : అడ్రస్ అడిగినట్లు చేసి.. మత్తు మందు స్ప్ర్పే చేసి పట్టణ శివారుకు తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు
Published Date - 11:07 AM, Tue - 8 October 24 -
Amaravathi : అమరావతి ప్రాంతంలో భూములున్న వారు ఇక కోటీశ్వరులే..
Amaravathi : అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాల గుండా 189కి.మీటర్లతో ఈ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం కాబోతుంది
Published Date - 10:55 AM, Tue - 8 October 24 -
CM Chandrababu : ప్రధాని మోడీతో గంట పాటు సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu : హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది.
Published Date - 08:44 PM, Mon - 7 October 24 -
Pawan Kalyan: జనం ఏమన్నా పిచ్చోళ్లా పవన్…నీకంటే ఊసరవెల్లే బెటర్..!
ఎవరో స్టార్ డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ని నువ్వెందుకు చదివావ్.? ఎందుకు అభాసు పాలు అయ్యావ్. ? కూటమి మీద కేంద్రానికి ఒక రకమైన నమ్మకం ఉంది అంటే...అది నీవల్ల కాదు. నీ ధ్వంద వైఖరి వల్ల అస్సలే కాదు. కేవలం చంద్రబాబు క్రెడిబిలిటీ వల్లే...ఏపీ పరువు నిలుస్తోంది?
Published Date - 07:40 PM, Mon - 7 October 24 -
KA Paul- Pawan Kalyan: పవన్ కల్యాణ్పై 14 సెక్షన్ల కింద కేఏ పాల్ ఫిర్యాదు
ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Published Date - 06:10 PM, Mon - 7 October 24 -
Nandigam Suresh: మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్
Nandigam Suresh: మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది.
Published Date - 04:35 PM, Mon - 7 October 24 -
Visakha Honey Trap: విశాఖ హనీట్రాప్ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు
విశాఖ హనీట్రాప్ కేసు(Visakha Honey Trap)లో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి . దాంతో ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. భాగ్యనగరం కేంద్రంగా ఓ ముఠా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్త
Published Date - 01:40 PM, Mon - 7 October 24 -
Nara Lokesh: పాదయాత్రలో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తా: మంత్రి నారా లోకేష్
అమరావతి: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయడానికి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ రోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, మారుమూల ప్రాంతాల్లో ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉన్నట
Published Date - 12:29 PM, Mon - 7 October 24 -
AP MLAS : ఏపీలో ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్న ఎమ్మెల్యేలు..?
ap liquor policy : మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం
Published Date - 08:28 AM, Mon - 7 October 24 -
CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ!
సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
Published Date - 07:38 AM, Mon - 7 October 24 -
Telugu Desam Party: టీడీపీలో చీలిక.. బయటపడిన విభేదాలు!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.
Published Date - 06:32 PM, Sun - 6 October 24 -
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Published Date - 05:18 PM, Sun - 6 October 24 -
Pawan Kalyan : RWS ల్యాబ్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
Pawan Kalyan : ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.
Published Date - 05:15 PM, Sun - 6 October 24 -
Punganur : పుంగనూరు..చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
Punganur : చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు.
Published Date - 04:19 PM, Sun - 6 October 24 -
RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా
RK Roja : బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 02:26 PM, Sun - 6 October 24 -
TTD: తిరుమల చుట్టూ వరుస వివాదాలు.. కారకులెవరూ..?
అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని టీటీడీ ప్రకటించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని టీటీడీ పేర్కొంది.
Published Date - 12:22 PM, Sun - 6 October 24