Andhra Pradesh
-
CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు
CM Chandrababu: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజల హక్కులను రక్షించేందుకు కీలకమైన ఆస్తి అని దుర్వినియోగం జరిగితే ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పగలిగే సమాజంలో మెలిగినందుకు భావించారు.
Date : 26-11-2024 - 1:30 IST -
YS Jagan : రాజ్యాంగ దినోత్సవం రోజున ఈవీఎంలపై ధ్వజమెత్తిన జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు మరోసారి నొక్కి చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను మంగళవారం 'X'లో పోస్ట్ చేశారు.
Date : 26-11-2024 - 1:02 IST -
RGV : ఇంకా దొరకని ఆర్జీవీ ఆచూకీ.. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్న ఏపీ పోలీసులు..
RGV : డిజిటల్ విచారణకు హాజరయ్యేలా ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ను పోలీసులు తోసిపుచ్చారు, ఎందుకంటే రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అందుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులను ధిక్కరించడం కారణంగా అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందని వారు తెలిపారు.
Date : 26-11-2024 - 12:30 IST -
Ram Gopal Varma : ఆర్జీవీకి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
అయితే అప్పటికే హైకోర్టులో మరోసారి ఆర్జీవీ(Ram Gopal Varma) బెయిల్ పిటిషన్ వేశారు.
Date : 26-11-2024 - 12:24 IST -
Pawan Kalyan : గజేంద్ర సింగ్ షెఖావత్తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
Pawan Kalyan : సోమవారం ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ నేడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, గజేంద్ర సింగ్ షెఖావత్కు తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు.
Date : 26-11-2024 - 12:17 IST -
Pawan Kalyan : ఢిల్లీలో ఏపీడిప్యూటీ సీఎం బిజీ బిజీ
Pawan Kalyan : మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో.. సాయంత్రం 3:15 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో.. 4:30కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)తో... 5:15కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ (Lalan Singh)తో
Date : 26-11-2024 - 11:59 IST -
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 26-11-2024 - 11:52 IST -
CM Chandrababu : అర్బన్ ప్లానింగ్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు అనుమతి..
CM Chandrababu : పట్టణ ప్రణాళికా రంగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగురి నారాయణ మీడియాతో వివరాలు పంచుకున్నారు.
Date : 26-11-2024 - 11:29 IST -
Amaravati : రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్లు
Amaravati : రాజధాని నిర్మాణానికి మరో 16 వేల కోట్ల రుణం అందనుంది. ఈ మేరకు హడ్కో, జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ ముందుకొచ్చాయి.
Date : 26-11-2024 - 11:11 IST -
TTD : శ్రీవారి భక్తులకు గమనిక.. ఈ దర్శనాలు 10 రోజులు రద్దు
TTD : జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ సిబ్బంది, ఎన్ఆర్ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Date : 26-11-2024 - 10:58 IST -
AP Government : రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Farm Fund Scheme-2024 : ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్-2024 అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఉద్యాన పంటల పండించే రైతుల కోసం దీనిని ప్రారంభించడం జరిగింది
Date : 25-11-2024 - 10:36 IST -
TDP Membership Registration : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న టీడీపీ సభ్యత్వాలు..లోకేశా..మజాకా..!!
TDP Membership : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 100 కోట్లకు పైనే వెచ్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్లైన్ చేయడం ద్వారా వేగం, పారదర్శకత జోడించారు
Date : 25-11-2024 - 9:59 IST -
Balineni Vs Chevireddy : అదానీ అంశం.. చెవిరెడ్డి, బాలినేని వాగ్వాదం
తాను సంతకం చేయటానికి నిరాకరించానన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారని బాలినేని పేర్కొన్నారు.
Date : 25-11-2024 - 9:26 IST -
Chaganti Koteswara Rao: సీఎం చంద్రబాబుతో చాగంటి కోటేశ్వరరావు భేటి
విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు తన వంతు సలహాలు, సహకారం అందిస్తానని ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.
Date : 25-11-2024 - 7:22 IST -
YS Sharmila : సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..జగన్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చెయ్యండి
YS Sharmila Open Letter To CM Chandrababu : అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని లేఖ లో పేర్కొన్నారు
Date : 25-11-2024 - 7:06 IST -
PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.
Date : 25-11-2024 - 5:37 IST -
R&B Roads : ఏపీలో ప్రభుత్వ రోడ్ల నిర్వహణలో కొత్త విధానం.. పీపీపీ ప్రణాళిక
R&B Roads : పీపీపీ విధానంలో గుత్తేదార్లకు రోడ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం - తొలుత 18 రోడ్లు, తర్వాత 68 రోడ్లలో అమలుకు యోచన చేస్తోంది.
Date : 25-11-2024 - 4:35 IST -
Rajahmundry Bridge : 50 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమండ్రి ‘రోడ్ కం రైల్ బ్రిడ్జి’
Rajahmundry Bridge : ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండో రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జ్ పొడవు రైలు మార్గం 2.8 కి.మీ, రోడ్ మార్గం 4.1 కి.మీ. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు
Date : 25-11-2024 - 4:35 IST -
Pushpa 2 : పుష్ప 2 ను వైసీపీ వాడుకోబోతుందా..?
Ambati Rambabu : గత కొంతకాలంగా అల్లు అర్జున్ vs పవన్ కళ్యాణ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం మరింత వైరాన్ని పెంచింది
Date : 25-11-2024 - 3:40 IST -
AP Pensioners: అవ్వా తాతలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల పెన్షన్ ఒక రోజు ముందే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెల పింఛన్ పంపిణీకి చిన్న మార్పు చేసింది. డిసెంబర్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో, పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ చేయనున్నారు.
Date : 25-11-2024 - 12:54 IST