Andhra Pradesh
-
Kapil Dev: సీఎం చంద్రబాబుతో కపిల్దేవ్ భేటీ.. దానిపైనే ప్రధాన చర్చ?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమావేశమయ్యారు. మంగళవారం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహాయంతో చంద్రబాబును కలసి, కపిల్ దేవ్ పలు అంశాలపై చర్చించారు, ముఖ్యంగా ఏపీలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై చర్చించారు.
Published Date - 05:20 PM, Tue - 29 October 24 -
Godavari Pushkaralu : 2027 గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుతాం – మంత్రి కందుల
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర వేడుక, ఇందులో భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ పుష్కరాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి నది తీరంలోని క్షేత్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు
Published Date - 04:13 PM, Tue - 29 October 24 -
Drone Services : మంగళగిరిలో డ్రోన్ ద్వారా రక్త నమూనా సేకరణ
Drone services : మంగళగిరి ఎయిమ్స్ (Mangalagiri AIIMS) నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) డ్రోన్ ద్వారా రక్త నమూనా సేకరణ కోసం ప్రయోగించారు
Published Date - 04:06 PM, Tue - 29 October 24 -
Deepavali Village : ‘దీపావళి’ అనే ఊరు ఉందని మీకు తెలుసా..?
Deepavali Village : శ్రీకాకుళం (D) గార (M)లో దీపావళి అనే గ్రామముంది. అక్కడ ప్రజలు 5 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు
Published Date - 03:47 PM, Tue - 29 October 24 -
TDP : టీడీపీలో చేరిన నటుడు బాబు మోహన్
TDP : బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.
Published Date - 03:26 PM, Tue - 29 October 24 -
Chintalapudi Lift Irrigation Project: రెండు ఫేజ్ లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం!
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగంగా అమలుచేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. అటవీ భూముల సేకరణలో సవాళ్ల కారణంగా జల్లేరు వాగు జలాశయం నిర్మాణం ఆలస్యమవుతోంది. అందుకుగాను, ప్రస్తుతం ఆ పనులను నిలిపి మిగతా పనులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.
Published Date - 03:04 PM, Tue - 29 October 24 -
AP Liquor: ఏపీలో మద్యం నిర్వాహుకులకి ప్రభుత్వం షాక్!
ఏపీ రాష్ట్రంలో MRP మించిన మద్యం విక్రయాలను కఠినంగా నియంత్రించడానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటిసారి ఉల్లంఘించినట్లయితే రూ.5 లక్షల జరిమానా విధించి, రెండోసారి ఉల్లంఘించినట్లయితే లైసెన్స్ను రద్దు చేయాలని హెచ్చరించారు. బెల్టు షాపులు మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Published Date - 02:31 PM, Tue - 29 October 24 -
Gas Booking Service : ఏపీలో ఈరోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం
Gas Booking Service : ఈ పథకం ప్రకారం..అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, 2015 ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు మరొకటి, జూలై 1 నుంచి నవంబర్ వరకు దశల వారీగా మొత్తం మూడో సిలిండర్ ఉచితంగా అందించబడుతుంది. వినియోగదారులు నేడు గ్యాస్ బుకింగ్ చేస్తే, దీపావళి రోజున వారి సిలిండర్ డెలివరీ అందుబాటులో ఉంటుంది.
Published Date - 01:48 PM, Tue - 29 October 24 -
Kapil Dev: అమరావతిలో నేడు సీఎం చంద్రబాబును కలవనున్న టీం ఇండియా మాజీ సారధి కపిల్ దేవ్
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరారు. ఆయనకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
Published Date - 12:31 PM, Tue - 29 October 24 -
Adani Group Invest In AP: ఆంధ్రప్రదేశ్ లో అదానీ గ్రూప్ పెట్టుబడులు
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రోడ్మ్యాప్ను రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రతినిధి బృందం సమావేశం; వివిధ రంగాల్లో ప్రాజెక్టుల ప్రతిపాదనలు చర్చించబడినాయి.
Published Date - 12:01 PM, Tue - 29 October 24 -
Jagan Mohan Reddy: మరో లేఖను విడుదల చేసిన జగన్.. షర్మిల ఇకపై ఏం మాట్లాడదలచుకోలేదు!
నీ వ్యక్తిగత ప్రయోజనాలు, అత్యాశకు అమ్మను ఉపయోగించుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చేందుకే నేను దాఖలు చేసిన కేసుల గురించి వ్యాఖ్యలు చేశావు. మన అమ్మకు నువ్వు తప్పుడు, అసత్య వాంగ్మూలం అంటగట్టావు.
Published Date - 11:39 PM, Mon - 28 October 24 -
Vidadala Rajini : జనసేనలోకి విడదల రజిని..?
Vidadala Rajini : జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది
Published Date - 09:33 PM, Mon - 28 October 24 -
Chandrababu : నాలుగు నెలల్లో కూటమి సర్కార్ రూ. 47 వేల కోట్ల అప్పు – పేర్ని నాని
Chandrababu : చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు
Published Date - 07:10 PM, Mon - 28 October 24 -
Vizianagaram : మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
Vizianagaram : అనకాపల్లి (Anakapalli)కి చెందిన దంపతులు తమ మూడున్నరేళ్ల కూతురితో కలిసి గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి ఫంక్షన్ కోసం వెళ్లగా
Published Date - 06:46 PM, Mon - 28 October 24 -
Krishnapatnam Port : సెక్యూరిటీ గార్డులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం
Krishnapatnam Port : టెర్మినల్ నిలిచిపోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన 10,000 మంది ఉద్యోగుల కోసం పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం పార్టీల నేతలు పోర్టును సందర్శించారు
Published Date - 05:32 PM, Mon - 28 October 24 -
Kadambari Jethwani Case: కుక్కల విద్యాసాగర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం!
సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో, విజయవాడ కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయం
Published Date - 04:08 PM, Mon - 28 October 24 -
Balineni Srinivas Reddy: జగన్, షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్నారు
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడుతున్న దృశ్యం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 40 సంవత్సరాల రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని, కానీ ఇప్పుడు షర్మిల మరియు జగన్ ఆయనను బజారుకు కీడుస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి మరియు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిల మధ్య ఆస్తుల
Published Date - 02:44 PM, Mon - 28 October 24 -
Nara Lokesh : RTC డ్రైవర్ కు నారా లోకేష్ భరోసా..
Tuni RTC Driver Lost His Job : తుని ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా చేస్తున్న రాజు..ఇటీవల నడిరోడ్డు పై బస్సు రిపేర్ కు రావడం తో బస్సు ముందు దేవర సాంగ్ కు స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు
Published Date - 02:27 PM, Mon - 28 October 24 -
Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు
వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు.
Published Date - 02:11 PM, Mon - 28 October 24 -
AP High Court : ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
AP High Court ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి. పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యు
Published Date - 01:48 PM, Mon - 28 October 24