Andhra Pradesh
-
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతికి వెళ్తున్నారా..? అయితే.. ఈ సమాచారం మీ కోసమే..!
Vaikuntha Ekadashi : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. వైకుండ ద్వార దర్శనం కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేయబడ్డాయి. ఉచిత దర్శనం కోసం వివిధ కౌంటర్లలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనాన్ని కూడా రద్దు చేశారు.
Date : 05-01-2025 - 10:28 IST -
SP Balasubrahmanyam : నిరుపయోగంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇల్లు.. వెల్లువెత్తుతున్న విమర్శలు
SP Balasubrahmanyam : నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న తన గృహాన్ని కన్ఛీ పీఠానికి దానంగా ఇచ్చారు. ఆ గృహాన్ని వేద విద్యా పాఠశాలగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ఆయన, పీఠం అభ్యర్థన మేరకు అక్కడి సౌకర్యాల నిర్వహణ కోసం అదనంగా ₹10 లక్షలు కూడా విరాళంగా ఇచ్చారు.
Date : 05-01-2025 - 10:14 IST -
Nara Lokesh : గంటలోనే సమస్యను తీర్చిన నారా లోకేష్..దటీజ్ లోకేష్
Nara Lokesh : వేదిక ఏదైనా సరే అన్న మాకు ఈ కష్టం ఉంది అని చెప్పిన వెంటనే ఆ కష్టం నుండి వారిని బయటపడేస్తుంటారు
Date : 05-01-2025 - 9:50 IST -
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-01-2025 - 9:45 IST -
Nagababu : 100 రోజుల తర్వాతే.. నాగబాబుకు మంత్రి పదవి ?
వాస్తవానికి నాగబాబు(Nagababu)కు మంత్రి పదవిని కేటాయించే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు గతంలోనే పచ్చజెండా ఊపారు.
Date : 05-01-2025 - 8:15 IST -
Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం
Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.
Date : 04-01-2025 - 7:03 IST -
Polavaram victims : పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక
Polavaram victims : కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు 786 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పోలవరం ముంపు బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది
Date : 04-01-2025 - 6:21 IST -
Anagani Satya Prasad : ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది..
Anagani Satya Prasad : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చేసిన చర్యలు అభినందనీయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 04-01-2025 - 6:17 IST -
Kakani Govardhan Reddy : కూటమి పాలనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు
Kakani Govardhan Reddy : రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
Date : 04-01-2025 - 5:56 IST -
Shyamala : సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు
Shyamala : వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తన తాజా మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
Date : 04-01-2025 - 5:04 IST -
Chandrababu Good News: పోలవరం నిర్వాసితులకు సంక్రాంతి పండుగ ముందే
Chandrababu Good News : చాలా సంవత్సరాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది
Date : 04-01-2025 - 2:14 IST -
Seshachalam Forest : విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారింది
Seshachalam Forest : ఈత కొట్టేందుకు వాటర్ఫాల్స్లోకి దిగిన సమయంలో సాయిదత్త అనే విద్యార్థి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు
Date : 04-01-2025 - 1:32 IST -
Dokka Seethamma Mid Day Meal : “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్
Dokka Seethamma Mid Day Meal : "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" (Dokka Seethamma Mid Day Meal) పథకాన్ని ప్రారంభించారు
Date : 04-01-2025 - 1:12 IST -
New Airports : ఏపీలో ఏడు కొత్త ఎయిర్పోర్టులు ఇవే..
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో 1,379 ఎకరాల్లో ఎయిర్ పోర్టును(New Airports) నిర్మించాలని గత టీడీపీ హయాంలోనే నిర్ణయించారు.
Date : 04-01-2025 - 11:42 IST -
Huge Land Scam : ఇబ్రహీంపట్నంలో భారీ భూ కుంభకోణం..భారతి బినామీఫై ఆరోపణలు..?
Huge Land Scam : ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు ఆరోపణలు బయటకు వచ్చాయి
Date : 04-01-2025 - 11:27 IST -
AP Govt : ఇక తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు
AP Govt : ఈ నిర్ణయం తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలతో ప్రభుత్వానికి సమీప సంబంధాన్ని పెంచేందుకు తీసుకున్నదిగా అధికారులు పేర్కొన్నారు
Date : 03-01-2025 - 7:47 IST -
JC Vs Madhavi Latha : వయసైపోయిన మనిషి అంటూ జేసీ పై మాధవీలత ఫైర్
JC Vs Madhavi Latha : "ఆ వయసైపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నవారికి సంతాపం"
Date : 03-01-2025 - 7:39 IST -
Chandrababu : చంద్రబాబు ఒక కర్మయోగి – సచ్చిదానందస్వామి
Chandrababu : విజయవాడలో స్వామీజీ చేపట్టిన "ఆంధ్రప్రదేశ్ 42 ఊర్ల దత్తక్షేత్ర నాద యాత్ర-2025"ను ముఖ్యమంత్రి ప్రారంభించారు
Date : 03-01-2025 - 5:15 IST -
Reliance Bioenergy : ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు..ఆ జిల్లా రూపు రేఖలు మారినట్లే…!!
Reliance Industries Biogas : ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతుండడంతో ఇక ఈ జిల్లా రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు
Date : 03-01-2025 - 3:23 IST -
AP Metro Rail: ఏపీకి డబల్ డెక్కర్ మెట్రో రైల్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మరియు విజయవాడ లో మెట్రో ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి సిద్ధమైంది. 66 కిలోమీటర్ల విజయవాడ మెట్రో మరియు 76.90 కిలోమీటర్ల విశాఖ మెట్రో ప్రాజెక్టుల కోసం డీపీఆర్లు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
Date : 03-01-2025 - 3:20 IST