Andhra Pradesh
-
Buddha Venkanna : మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?
Buddha Venkanna : ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Date : 15-12-2024 - 6:27 IST -
Pemmasani Chandrasekhar : “ఒకే దేశం, ఒకే ఎన్నిక” విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది
Pemmasani Chandrasekhar : "ఒకే దేశం, ఒకే ఎన్నిక" విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చించడానికి ముందు బిల్లులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కేంద్రం ప్రొగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తోందని, సీఎం చంద్రబాబు కూడా దృఢమైన అభివృద్ధి దిశలో ఆలోచనలు చేస్తారని ఆయన తెలిపారు.
Date : 15-12-2024 - 6:00 IST -
CM Chandrababu : తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు
CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం - కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ - పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 15-12-2024 - 4:29 IST -
Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
Date : 15-12-2024 - 11:07 IST -
Nimmala Ramanaidu : జగన్ పాలనలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారు
Nimmala Ramanaidu : గత ప్రభుత్వ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Date : 15-12-2024 - 10:43 IST -
Gold Price Today : మగువలకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు దిగివస్తుండడంతో దేశీయంగానూ రేట్లు తగ్గుతున్నాయి. వెండి రేటు రెండ్రోజుల్లో ఏకంగా రూ.4000 తగ్గింది. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేటు రెండ్రోజుల్లో ఎంత తగ్గిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 15-12-2024 - 9:28 IST -
Fact Check : రూ.2వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ట్యాక్స్ ? నిజం ఇదీ
ఒక X వినియోగదారుడు సోషల్ మీడియాలో.. “ఏప్రిల్ 1 నుంచి.. మీరు రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని Google Pay(Fact Check), ఫోన్ పే లేదా ఏదైనా ఇతర UPI ద్వారా బదిలీ చేస్తే 1.1 శాతం పన్ను విధిస్తారు.
Date : 15-12-2024 - 9:22 IST -
Big Shock For YCP: జగన్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి గ్రంధి?
తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది.
Date : 14-12-2024 - 11:43 IST -
SAEL Investment In AP: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ…
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ స్థాపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, రాష్ట్రంలో 1200 మెగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది.
Date : 14-12-2024 - 5:39 IST -
TDP : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: సీఎం చంద్రబాబు
నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు.
Date : 14-12-2024 - 4:09 IST -
Minister Nadendla Manohar : వైసీపీ నిరసనలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సెటైర్లు
Nadendla Manohar : వైసీపీ నాయకులు కలెక్టరేట్ల వద్ద ధాన్యం బస్తాలతో ఫోటోషూట్లు చేయడం అప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు. గత సీజన్లో ధాన్యం సేకరణలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్ఘాటిస్తూ, రైతుల సమస్యలను విస్మరించారని నాదెండ్ల మండిపడ్డారు
Date : 14-12-2024 - 1:46 IST -
Perni Nani Family Missing : అజ్ఞాతంలో పేర్ని నాని ఫ్యామిలీ..?
Perni Nani Family Missing : సివిల్ సప్లై గూడెంలో బియ్యం అవకతవకల కేసు నేపథ్యంతో పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ, పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.
Date : 14-12-2024 - 1:33 IST -
CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
Date : 14-12-2024 - 12:28 IST -
AP Irrigation Election: నేడు ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఎన్నికలను బహిష్కరించిన వైకాపా పార్టీ?
నేడు ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
Date : 14-12-2024 - 11:59 IST -
YS Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టు చేతికి కీలక నివేదిక..
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వివరాలతో కూడిన నివేదికను సీబీఐ, ఈడీ సుప్రీంకోర్టుకు అందజేశాయి. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వాల్సి ఉన్నట్లు కోర్టు తెలిపింది. అలాగే, అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.
Date : 14-12-2024 - 11:22 IST -
YS Sharmila Tweet: ఏపీకి అన్యాయం చేసింది ఈ ముగ్గురే.. షర్మిల సంచలన ట్వీట్!
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు.
Date : 14-12-2024 - 10:44 IST -
Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ
ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.
Date : 14-12-2024 - 9:31 IST -
Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
పేదరికం లేని, సమృద్ధిగా కూడిన అవకాశాలు, అద్భుతమైన ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలపై ఆధారపడిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను, ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన పది సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయి.
Date : 13-12-2024 - 2:36 IST -
YS Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ !
టీడీపీ కార్యకర్తలు రైతులను వేముల మండలంలో తాసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా అడ్డుకుంటున్నారని అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
Date : 13-12-2024 - 12:36 IST -
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST