Andhra Pradesh
-
YCP: కూటమిలో చిచ్చు పెడుతున్న వైసీపీ!
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులను ఇష్టానుసారం తిట్టిన నేతలను ఇప్పుడు బీజేపీ, జనసేన పార్టీలు చేర్చుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Date : 02-01-2025 - 12:45 IST -
YCP Comments : ‘కక్షే’ ఉంటె జగన్ ఇంతసేపా..? – చంద్రబాబు
YCP Comments : జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కక్ష సాధింపు రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ
Date : 02-01-2025 - 12:42 IST -
Ration Rice Scam Case : పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ
అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు.
Date : 01-01-2025 - 4:19 IST -
Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Date : 01-01-2025 - 10:14 IST -
Chandrababu Gift: మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు న్యూఇయర్ గిఫ్ట్
ఏపీలోని మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు కమీషన్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మద్యం విధానంపై అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలిపారు.
Date : 01-01-2025 - 6:30 IST -
NTR Bharosa Pensions : లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Date : 31-12-2024 - 2:51 IST -
Ration Rice Case : మాజీమంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్నినాని చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Date : 31-12-2024 - 12:53 IST -
South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Date : 31-12-2024 - 11:30 IST -
NTR Bharosa Pensions : రాష్ట్రంలో జోరుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు విడుదల..
Date : 31-12-2024 - 11:11 IST -
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Date : 31-12-2024 - 10:43 IST -
ISRO : పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ISRO : ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమై, సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
Date : 31-12-2024 - 9:38 IST -
CM Chandrababu : దేశంలో రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు
CM Chandrababu : అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు.
Date : 31-12-2024 - 9:26 IST -
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు కొద్ది రోజులుగా పెద్దగా పెరగట్లేదు తగ్గట్లేదన్న సంగతి తెలిసిందే. ఒడుదొడుకుల్లో ట్రేడవుతూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మాత్రం పెరగడం గమనార్హం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
Date : 31-12-2024 - 9:03 IST -
Land Registration Charges : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు – మంత్రి అనగాని
AP Land Registration : గ్రోత్ సెంటర్ల ఆధారంగా సగటున 15% నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు
Date : 30-12-2024 - 9:09 IST -
AP Liquor : ఏపీ ప్రభుత్వ ఖజానా నింపుతున్న మందుబాబులు
Liquor Sales : అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి
Date : 30-12-2024 - 9:02 IST -
AP Govt : 9 కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
AP Govt : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహించిన SIBP (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు
Date : 30-12-2024 - 8:34 IST -
Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!
అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
Date : 30-12-2024 - 7:31 IST -
Free Bus Travel : ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Date : 30-12-2024 - 6:50 IST -
TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త
ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
Date : 30-12-2024 - 5:22 IST -
Chandrababu : చంద్రన్న మాట ఇచ్చాడంటే దేవుడు తథాస్తు అన్నట్లే..!!
Chandrababu : మాట ఇవ్వడమే ఆలస్యం..చక్కటి డాబా ఇల్లు నిర్మించాల్సిందిగా అధికారులను ఆదేశించారు
Date : 30-12-2024 - 3:51 IST