Andhra Pradesh
-
CI Ashok : సీఐ కొంప ముంచిన ప్రసంగం.. వీఆర్కు పంపుతూ ఆదేశాలు
CI Ashok : ప్రస్తుతం ఏమైనా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక పోలీస్ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉన్నతాధికారులు అతడిని వీఆర్కు పంపించారు.
Published Date - 11:09 AM, Sat - 23 November 24 -
CM Chandrababu: పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో, టీడీపీ ఎంపీలకు వ్యూహాత్మక సూచనలు అందించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
Published Date - 10:30 AM, Sat - 23 November 24 -
Pawan Kalyan : తనకు అందుతున్న ఫిర్యాదులపై పవన్ ట్వీట్
Pawan Kalyan : తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు
Published Date - 10:17 AM, Sat - 23 November 24 -
Tirupati laddu row : తిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ దర్యాప్తు ప్రారంభం
నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు పరిశీలించనున్నారు.
Published Date - 07:31 PM, Fri - 22 November 24 -
AP Assembly : ఏపీ శాసనసభ, శాసన మండలి నిరవధిక వాయిదా
ఈ సభల్లో 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పదిరోజులపాటు కొనసాగాయి.
Published Date - 05:32 PM, Fri - 22 November 24 -
AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ ఎన్నికలు ముగిశాయి. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఈ ఎన్నికల్లో పీఏసీ ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
Published Date - 05:12 PM, Fri - 22 November 24 -
Container Hospitals: ఏపీలో కంటైనర్ ఆసుపత్రులు… తొలుత అక్కడే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి చెప్పే విధంగా కీలక చర్యలు తీసుకుంటోంది. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు భాగంగా, పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభమైంది.
Published Date - 04:13 PM, Fri - 22 November 24 -
YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభాస్తో సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద జగన్ మరియు ఆదానీ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:10 PM, Fri - 22 November 24 -
AP Assembly : వైసీపీ హయాంలో రూ.13వేల కోట్లు దారి మళ్లింపు..చర్యలు తప్పవు: పవన్ వార్నింగ్
. ఎన్ఆర్ఈజీఎస్లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.
Published Date - 01:29 PM, Fri - 22 November 24 -
AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది… పవన్ను ఆలింగనం చేసుకున్న బొత్స..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
Published Date - 12:56 PM, Fri - 22 November 24 -
PAC members Polling : పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్..?
ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.
Published Date - 12:32 PM, Fri - 22 November 24 -
Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..
పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకొని, ఇకనుంచి జీవితంలో రాజకీయాలు గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Published Date - 12:30 PM, Fri - 22 November 24 -
TTD : టీటీడీలో అన్యమతస్థులు ఇంతమంది..!
TTD : టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అధికారికంగా గుర్తించిన 31 మంది అన్యమత ఉద్యోగులు, టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Published Date - 12:12 PM, Fri - 22 November 24 -
AP Pensioners: ఏపీలో పెన్షన్ దారులకు ఒక గుడ్ న్యూస్? ఒక బ్యాడ్ న్యూస్?
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల పై ఒక గుడ్న్యూస్, ఒక బ్యాడ్న్యూస్ ప్రకటించింది.
Published Date - 12:00 PM, Fri - 22 November 24 -
Bhogapuram Airport: చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పేరు ఫిక్స్..
భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది.
Published Date - 11:29 AM, Fri - 22 November 24 -
Canal Road : ఉమ్మడి తూర్పుగోదావరి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
Canal Road : ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కీలకమైన కెనాల్ రోడ్డుకు మెరుగుదల లేకపోవడం ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారింది. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం జరిగితే మరో ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుందని, రాకపోకలు సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Published Date - 11:17 AM, Fri - 22 November 24 -
Adani Group : గత వైసీపీ ప్రభుత్వం తో 200 మిలియన్ డాలర్లతో అదానీ ఒప్పందం..?
Adani Group : 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటే, ఒడిశా 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నది.
Published Date - 07:43 PM, Thu - 21 November 24 -
AB Venkateswara Rao Fire: జగన్కు ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే. తన ఉద్యోగం కోసం ఆయన న్యాయస్థానాలకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన ఘటనలు ఏర్పడ్డాయి.
Published Date - 05:01 PM, Thu - 21 November 24 -
AP Assembly : చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెల్లించారని ఆరోపించారు.
Published Date - 04:23 PM, Thu - 21 November 24 -
TTD : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. శ్రీవాణి టికెట్లు పెంపు
శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రెట్టింపు చేశారు. ఎయిర్పోర్టులో దర్శన టికెట్ల సంఖ్యను 100 నుంచి 200 కు పెంచారు. విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Published Date - 03:15 PM, Thu - 21 November 24