Life Style
-
స్పైస్జెట్కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్జెట్ ప్రతినిధి స్పందిస్తూ.. తాము సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
Date : 19-02-2026 - 9:36 IST -
ఇరాన్పై యుద్ధ మేఘాలు!
Donald Trump మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్త
Date : 19-02-2026 - 9:21 IST -
ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్సర్.. నిజమేనా?!
ఈ గ్రంథిలో అసాధారణ కణాలు పెరగడాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. పురుషులలో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఇది ఒకటి. దీనిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది.
Date : 18-02-2026 - 4:54 IST -
గూగుల్ ఈవెంట్.. ముఖ్యమైన తేదీలు ఇవే!
పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 18-02-2026 - 3:55 IST -
పాక్కు భారత్ భారీ షాక్..రావి నది నుంచి నీళ్లు బంద్
Indus Waters Treaty పాకిస్థాన్కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్-జమ్మూ కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్కండి బ్యారేజీ నిర్మాణం తుది దశకు చేరుకుందని, మార్చి 31 నాటికి ఇది పూర్తవుతుందని జమ్మూ కశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ రాణా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రావి నది నుంచి
Date : 18-02-2026 - 9:09 IST -
బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయి నుండి దిగివచ్చాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 5,626 డాలర్ల గరిష్ట స్థాయి నుండి 5,046.30 డాలర్లకు పడిపోయింది.
Date : 17-02-2026 - 9:26 IST -
చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!
New Jersey అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు
Date : 17-02-2026 - 12:20 IST -
ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!
Iran Oil Tankers అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు. స్టెల్లార్ రూబీ,
Date : 17-02-2026 - 9:23 IST -
భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!
మీడియా నివేదికల ప్రకారం.. ఐసీసీ (ICC), పీసీబీ (PCB) మధ్య నడుస్తున్న వివాదంపై మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ ప్రభుత్వానికి కానీ అసిమ్ మునీర్కు కానీ లేదా మరెవరికీ భయపడనని వ్యాఖ్యానించారు.
Date : 16-02-2026 - 8:59 IST -
అమావాస్య రోజు వచ్చే సూర్య గ్రహణం లో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున తొలి సూర్యగ్రహణం 2026 సంభవించనుంది. అయితే ఈ సూర్య గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సూర్య గ్రహణం రోజే అంటే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత శతభిష నక్షత్రంలోకి సంచారం చేస్తాడట. దీని వ
Date : 16-02-2026 - 3:35 IST -
రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్ హామీ..అమెరికా కామెంట్లు
Russian oil రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదంటూ అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ భారత్ నోరు విప్పకపోవడం.. అమెరికా పదే పదే ఈ కామెంట్లు చేయడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. ముఖ్యంగా మ్యూనిక్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయమని తమకు హామీ ఇచ్చిందన్నారు. భారత్-అమె
Date : 16-02-2026 - 11:55 IST -
బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ?!
ఎన్నికల విజయం తర్వాత తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. "మా ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను, శాంతిభద్రతలను ఏర్పాటు చేస్తుంది" అని ప్రకటించారు.
Date : 14-02-2026 - 9:58 IST -
అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్తో దోస్తీకి పుతిన్ వ్యూహం!
Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక
Date : 14-02-2026 - 2:02 IST -
తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?
అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ను భారత్ సంకెళ్లలో బంధిస్తుందని ఖలీదా జియా ఆరోపించారు.
Date : 13-02-2026 - 9:47 IST -
బంగ్లాదేశ్లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?!
కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందని, దీనివల్ల దక్షిణాసియా, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మార్పు వస్తుందని భారత్ ఆశిస్తోంది.
Date : 13-02-2026 - 2:04 IST -
కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
ఇమ్రాన్ ఖాన్ను తన సోదరీమణులు, కుమారులతో మాట్లాడనివ్వడం లేదు. 2025 సంవత్సరంలో ఆయన తన కుమారులతో కేవలం రెండుసార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడారు.
Date : 12-02-2026 - 10:36 IST -
5 లక్షలకు పైగా కార్లు రీకాల్.. కారణమిదే?!
BMW ఇంత భారీ స్థాయిలో కార్లను వెనక్కి పిలిపించడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు 2024లో బ్రేక్ సిస్టమ్ లోపం కారణంగా దాదాపు 15 లక్షల వాహనాలను రికాల్ చేసింది.
Date : 12-02-2026 - 10:20 IST -
గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు
CHINA vs USA ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని
Date : 12-02-2026 - 3:09 IST -
జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం
Jaahnavi Kandula అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు. 2023 జనవరి 23న సియాటెల్లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్
Date : 12-02-2026 - 11:04 IST -
Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!
రష్యా ప్రభుత్వ చర్యలను మెటా సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాలోని వినియోగదారులకు తమ సేవలు అందుబాటులో ఉండేలా చేసేందుకు సాంకేతికంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని
Date : 12-02-2026 - 11:00 IST