Trending
-
Parliament : ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోడీ
పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
Date : 31-01-2025 - 11:47 IST -
Telangana Assembly : ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం..!
ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Date : 30-01-2025 - 8:26 IST -
Bill Gates : అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి అది స్మోక్ చేశా : బిల్గేట్స్
‘‘పాల్ అలెన్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతడు, నేను కలిసి 1975లో మైక్రోసాఫ్ట్(Bill Gates) ఏర్పాటు చేశాం.
Date : 30-01-2025 - 7:34 IST -
Mlc Candidates : అధిష్టానానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా : మహేష్ కుమార్ గౌడ్
క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు.
Date : 30-01-2025 - 5:58 IST -
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Date : 30-01-2025 - 5:15 IST -
Congress MP : అత్యాచారం కేసు..కాంగ్రెస్ ఎంపీ అరెస్టు
తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
Date : 30-01-2025 - 4:22 IST -
Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?
నూతన ట్యాక్స్ విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్నును మినహాయించే(Income Tax Exemption) అవకాశం ఉంటుంది.
Date : 30-01-2025 - 4:01 IST -
BJP : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
రెండు ఓట్ల తేడాతో బబ్లా విజయాన్ని నమోదు చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లోని అసెంబ్లీ హాల్లో ఈరోజు ఉదయం 11.20 గంటలకు మొదలైన మేయర్ ఎన్నిక 12.19 గంటలకు ముగిసింది.
Date : 30-01-2025 - 3:14 IST -
Elon Musk : నోబెల్ శాంతి పురస్కారానికి ఎలాన్ మస్క్ నామినేట్..!
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్ను సమర్పించినట్లు వెల్లడించారు.
Date : 30-01-2025 - 2:52 IST -
Whatsapp Governance : వాట్సప్ సేవలను ప్రారంభించిన మంత్రి లోకేశ్..నెంబర్ ఇదే..
తొలి విడతగా 161సేవలను అందించనున్నారు. పౌరులకు అవసరమైన అన్ని సేవలను వాట్సప్ ద్వారా సేవలను పొందవచ్చు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.
Date : 30-01-2025 - 2:06 IST -
All Party Meeting : బడ్జెట్ వేళ.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
Date : 30-01-2025 - 1:40 IST -
Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు
ఈ నలుగురు బ్యాంకు ఉద్యోగులు నేపాల్, చైనాల్లోని సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) అకౌంట్లకు రూ.23కోట్లు అక్రమంగా పంపించారు.
Date : 30-01-2025 - 11:02 IST -
Income Tax Exemption: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారా? నిపుణుల అభిప్రాయం ఇదే!
పాత పన్ను స్కీమ్ మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంపై ఆర్థిక మంత్రి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని గార్గ్ అన్నారు.
Date : 30-01-2025 - 10:38 IST -
Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది.
Date : 30-01-2025 - 9:07 IST -
Siricilla Railway Bridge : సిరిసిల్ల సమీపంలో రూ.332 కోట్లతో భారీ రైలు వంతెన.. విశేషాలివీ
మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు అనేది కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో(Siricilla Railway Bridge) నేరుగా అనుసంధానిస్తుంది.
Date : 30-01-2025 - 8:36 IST -
Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే
ఎలాగైనా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకోవాలని సీఎం రేవంత్(Telangana MLC Polls) భావిస్తున్నారు.
Date : 30-01-2025 - 7:52 IST -
Virat Kohli Ranji Fees: రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజు ఎంత? లక్షల్లో నష్టం?
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్లు ఆడాడు. 20 నుంచి 40 రంజీ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ.50 వేలు పొందుతున్నారు. దీని ప్రకారం రైల్వేస్తో రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి రూ.2 లక్షలు అందుతాయి.
Date : 30-01-2025 - 7:34 IST -
Meat Shops : రేపు మాంసం దుకాణాలు బంద్.. ఎందుకో తెలుసా?
గాంధీ అహింసా మార్గాన్ని అందరూ పాటించాలని కోరారు. హింసాత్మక చర్యలు చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని అనుసరించమని సందేశాన్ని వ్యాప్తి చేశారు.
Date : 29-01-2025 - 8:28 IST -
Peddireddy : భూ ఆక్రమణలపై స్పందించిన పెద్దిరెడ్డి
గతంలో పలుమార్లు ఈ భూములపై విచారణ జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విచారణ కూడా చేశారని కానీ ఎలాంటి అవకతవకలు గుర్తించలేదన్నారు. ఈ భూములు అటవీ భూములు కాదని గతంలో అధికారులు కూడా నిర్ధారించారని కూడా తెలిపారు.
Date : 29-01-2025 - 8:14 IST -
Congress guarantees : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..
దీంతో అయిన రేవంత్ సర్కార్ కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు, ఆ పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలకు దిగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Date : 29-01-2025 - 7:55 IST