Trending
-
Pensions in AP : ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త
Pensions in AP : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందడానికి దూరప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు ఇబ్బందులు పడకుండా సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
Date : 07-02-2025 - 7:52 IST -
RGV : రేపు పోలీసుల విచారణకు హాజరుకానున్న వర్మ..!
అయితే తనకు కుదరదని...ఏడో తేదీన అయితే వస్తానని సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం హాజరు కానున్నారు.
Date : 06-02-2025 - 8:26 IST -
America : భారత వలసదారుల తరలింపు పై అమెరికా స్పందన..
తమ దేశం , ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది.
Date : 06-02-2025 - 8:13 IST -
AP Ministers Ranks : ఏపీ మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు, పవన్, లోకేశ్కు ఎంతంటే..?
ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండగా... మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉన్నారు.
Date : 06-02-2025 - 7:46 IST -
BJP : మా అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్: ఆప్ ఆరోపణలు
ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.
Date : 06-02-2025 - 7:32 IST -
Cool House Tech : ‘ఈపీఎస్ బ్లాక్’ ఇటుకలా మజాకా.. సమ్మర్లోనూ ఇళ్లన్నీ కూల్కూల్
‘ఈపీఎస్’ అంటే ‘ఎక్స్ప్యాన్డెడ్ పాలీస్టైరీన్’. ఇదొక రకం ప్లాస్టిక్. ఈపీఎస్ బ్లాక్లు(Cool House Tech) తేలిగ్గా ఉంటాయి.
Date : 06-02-2025 - 7:15 IST -
PM Modi : కాంగ్రెస్ నుంచి “సబ్కా సాథ్ సబ్కా వికాస్” ఆశించడం తప్పిదమే: ప్రధాని
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి ప్రధాని కౌంటర్ ఇచ్చారు.
Date : 06-02-2025 - 6:44 IST -
Amaravati : రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఆర్డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు.
Date : 06-02-2025 - 5:00 IST -
Indian immigrants : అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తేమీ కాదు..!
తమ పౌరులు విదేశాలలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే.. వారిని తిరిగి తీసుకోవడం మన బాధ్యత. అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతోంది.
Date : 06-02-2025 - 4:37 IST -
PECET : తెలంగాణ పీఈ సెట్ షెడ్యూల్ విడుదల
మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
Date : 06-02-2025 - 4:02 IST -
Nara Bhuvaneshwari: సీఎం అయినా టికెట్ కొంటేనే మ్యూజికల్ నైట్ షోకు ఎంట్రీ : నారా భువనేశ్వరి
తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహిస్తున్నామని నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తెలిపారు.
Date : 06-02-2025 - 3:38 IST -
Delhi : నితిన్ గడ్కరీతో కేటీఆర్ భేటీ.. రోడ్ల అభివృద్ధి కోసం విజ్ఞప్తి !
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు.
Date : 06-02-2025 - 2:53 IST -
Awards : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
రాజకీయ నేతల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ అని అన్నారు.
Date : 06-02-2025 - 2:20 IST -
Defection MLAs : సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం.. ఎందుకు ?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు(Defection MLAs) తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు నోటీసులు జారీ చేశారు.
Date : 06-02-2025 - 1:50 IST -
ChatGPT : ప్రపంచవ్యాప్తంగా చాట్జీపీటీ సేవల్లో అంతరాయం..
ఇది అమెరికా, భారతదేశం, అనేక ఇతర దేశాల వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. నివేదించబడిన వినియోగదారులలో, 92 శాతం మంది వినియోగదారులు ChatGPT అంతరాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.
Date : 06-02-2025 - 1:40 IST -
AP Cabinet Decisions : నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ : ఏపీ కేబినెట్
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ..నిర్ణయం తీసుకుంది.
Date : 06-02-2025 - 1:13 IST -
NEET For MBBS: ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా?.. నీట్లో ఎన్ని మార్కులు రావాలంటే?
దేశంలోని మొత్తం 799 మెడికల్ కాలేజీల్లో 389 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా విద్యార్థులు నీట్కు అర్హత సాధిస్తారు.
Date : 06-02-2025 - 12:33 IST -
Gayatri Vasudeva Yadav: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎంవోగా మహిళ.. ఎవరీ గాయత్రీ వాసుదేవ యాదవ్?
గాయత్రి వాసుదేవ యాదవ్పై ఇషా వ్యక్తం చేసిన నమ్మకానికి కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయత్రి రికార్డు అద్భుతంగా ఉంది.
Date : 06-02-2025 - 12:20 IST -
Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?
నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది.
Date : 06-02-2025 - 11:55 IST -
Bhakta Prahlada : ‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు.. రూ.18వేల బడ్జెట్తో తీసిన మూవీ విశేషాలివీ
‘భక్త ప్రహ్లాద’(Bhakta Prahlada) సినిమాను కేవలం 18 వేల రూపాయలతో, 18 రోజుల్లో నిర్మించారు.
Date : 06-02-2025 - 9:43 IST