Trending
-
Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య?
ప్రపంచంలోని అనేక దేశాలు శుక్రవారం భూకంపంతో వణికిపోయాయి. మయన్మార్లో శుక్రవారం వరుసగా ఆరు భూకంపాలు సంభవించాయి.
Date : 29-03-2025 - 12:06 IST -
Pure : కర్నూలులో ప్యూర్ కొత్త షోరూం ప్రారంభం
మంత్రి టి జి భరత్ మాట్లాడుతూ.. "కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూమ్ స్వచ్ఛమైన మరియు హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా వుంది " అని అన్నారు.
Date : 28-03-2025 - 6:29 IST -
Parimauch : పరిమ్యాచ్ పై తిరిగి వచ్చిన విజయాల పండుగ
ఈ సంవత్సరం ఇది గతంలో కంటే మిన్నగా మారింది. భారీ వేడుకలు, ప్రత్యేకమైన ఆఫర్లు , ఉదారమైన బహుమతులతో, ఇవన్నీ ఈ క్రికెట్ సీజన్ను నిజంగా మరపురానివిగా చేస్తాయని హామీ ఇస్తున్నాయి.
Date : 28-03-2025 - 5:14 IST -
Myanmar : భూకంపం తీవ్రతకు కుప్పకూలిన 1,000 పడకల ఆసుపత్రి
మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
Date : 28-03-2025 - 4:38 IST -
Earthquake : థాయిలాండ్ ఎయిర్పోర్టు లాక్డౌన్
Earthquake : భూకంప ప్రభావంతో థాయిలాండ్ ఎయిర్పోర్టును (Thailand airport lockdown)లాక్డౌన్ చేశారు. బ్యాంకాక్(Bangkok)లో మెట్రో, విమాన సర్వీసులు నిలిపివేశారు
Date : 28-03-2025 - 4:20 IST -
DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?
డీఏ పెరగడం వల్ల కోట్లాది మంది కేంద్రీయ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. 2025 జనవరి 1 నుండి బేసిక్ జీతంతో పాటు పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది.
Date : 28-03-2025 - 3:52 IST -
AMC Chairmen: 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం
త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది.
Date : 28-03-2025 - 3:34 IST -
Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం
సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Date : 28-03-2025 - 3:17 IST -
Earthquake : మయన్మార్, బ్యాంకాక్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదు
12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది.
Date : 28-03-2025 - 2:30 IST -
Kejriwal : మాజీ సీఎం కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు
ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
Date : 28-03-2025 - 1:00 IST -
Nitish Kumar Reddy: హెల్మెట్ విసిరేసిన సన్రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH).. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి కోపం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Date : 28-03-2025 - 12:53 IST -
Kashmir : ప్రమాదంలో కాశ్మీర్..అదే జరిగేతే ఎలా…?
Kashmir : జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో భూగర్భ ఉష్ణోగ్రతలు (Temperatures)పెరుగుతున్నాయి. మంచు కరిగిపోవడంతో అక్కడి రహదారులు, భవనాలు, వంతెనలు కుంగిపోయే ప్రమాదం ఉంది
Date : 28-03-2025 - 12:28 IST -
UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు
మీరట్ సూపరింటెండెంట్ పోలీస్ (నగరం) ఆయుష్ విక్రమ్ సింగ్ ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా నియమించబడిన ఈద్గాలలో నిర్వహించాలని మరియు రోడ్లపై ఎవరూ నమాజ్ చేయకూడదని తెలిపారు.
Date : 28-03-2025 - 12:21 IST -
CM Chandrababu : నేడు చెన్నై నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన
నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలిరావాలని చెన్నై టీడీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు మద్రాస్ ఐఐటీ నుంచి విమానాశ్రయం చేరుకుని, విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.
Date : 28-03-2025 - 11:34 IST -
BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్కు బీసీసీఐ బంపరాఫర్.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్రమోషన్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా త్వరలో విడుదల కానుంది. ఈసారి టీం ఇండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు గ్రేడ్ B నుంచి గ్రేడ్ Aకి పదోన్నతి దాదాపు ఖాయమైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 28-03-2025 - 11:00 IST -
US-Canada : ఇక అమెరికాతో పాత సంబంధం ముగిసింది: కెనడా
అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయం అని కార్నీ ధ్వజమెత్తారు. అమెరికా తీరు కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు.
Date : 28-03-2025 - 10:51 IST -
Surya Grahanam 2025 : రేపు సూర్యగ్రహణం
Surya Grahanam 2025 : ఇటువంటి గ్రహణాల సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎటువంటి రక్షణ లేకుండా గ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నించకూడదని, ప్రత్యేకమైన గ్లాసెస్ లేదా టెలిస్కోపుల ద్వారా మాత్రమే వీక్షించాలని సూచించారు
Date : 28-03-2025 - 10:47 IST -
నటి ప్రీతి జింటాకు కోటిన్నర రుణ ఉపశమనం.. అసలు మ్యాటర్ ఇదే!
రూ.122 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ కేసులో సంచలన విషయం బయటపడింది. బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు (Actor Preity Zinta) బ్యాంకు రుణంపై రూ.1.55 కోట్ల తగ్గింపు ఇచ్చినట్లు ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తులో తేలింది.
Date : 28-03-2025 - 10:35 IST -
CA Final Exams: సీఏ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై పరీక్షలు ఏడాదికి మూడుసార్లు!
ఈ సంవత్సరం నుండి సీఏ ఫైనల్ పరీక్షలను (CA Final Exams) సంవత్సరానికి రెండుసార్లు కాకుండా మూడుసార్లు నిర్వహించనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది.
Date : 28-03-2025 - 12:24 IST -
Kaman Bridge Vs Tragedy : లవర్స్ డెడ్బాడీలు.. బార్డర్లో తెరుచుకున్న వంతెన.. ఏమైంది ?
నదీ ప్రవాహం కారణంగా వారిద్దరి మృతదేహాలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ పాలిత కశ్మీర్(Kaman Bridge Vs Tragedy) పరిధిలోకి చేరాయి.
Date : 27-03-2025 - 8:13 IST