Trending
-
CBG plant : రిలయన్స్ సీబీజీ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
Date : 02-04-2025 - 11:22 IST -
Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ
సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes) ఫోన్ కాల్స్ చేస్తారు.
Date : 02-04-2025 - 10:32 IST -
Nithyananda Assets : నిత్యానంద వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?
Nithyananda Assets : నిత్యానందకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, సముద్ర ద్వీపమైన ‘కైలాస’ అనే ప్రదేశం, అలాగే భారతదేశంలోని తిరువణ్ణామలై
Date : 02-04-2025 - 10:22 IST -
Rishabh Pant: 2024లో కేఎల్ రాహుల్.. ఇప్పుడు రిషబ్ పంత్!
ఐపీఎల్ 2025లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సీజన్-18లో వరుసగా రెండో విజయం సాధించింది.
Date : 02-04-2025 - 10:17 IST -
Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?
విజయసాయిరెడ్డి చేరికతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ(Vijayasai Reddy) పెద్దలు భావిస్తున్నారట.
Date : 02-04-2025 - 10:04 IST -
Waqf Bill : వక్స్ చట్ట సవరణతో రాబోయే మార్పులు ఇవే..!
Waqf Bill : ప్రధానంగా ఈ బిల్లు చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డుల సభ్యులుగా నియమించుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది
Date : 02-04-2025 - 9:16 IST -
Renu Desai: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం.. స్పందించిన రేణూ దేశాయ్!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వివాదంపై సినీ నటి రేణూ దేశాయ్ స్పందించారు.
Date : 02-04-2025 - 9:10 IST -
Trump Tariff: నేటి నుంచి అమల్లోకి రానున్న ట్రంప్ టారిఫ్.. ప్రభావితమయ్యే దేశాల్లో భారత్?
ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను అన్యాయమైన ప్రపంచ పోటీ నుంచి కాపాడి, దాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం.
Date : 02-04-2025 - 8:15 IST -
Jana Reddy : మంత్రి పదవుల రేసులోకి జానారెడ్డి.. ఎవరి కోసం ?
మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జానారెడ్డి(Jana Reddy) లేఖ రాశారు.
Date : 01-04-2025 - 7:47 IST -
Ratan Tatas Will: రతన్ టాటా రూ.10వేల కోట్ల ఆస్తి.. ఎవరికి ఎంత ?
రతన్ టాటా ఆస్తుల్లో దాదాపు రూ.3800 కోట్లను రతన్ టాటా(Ratan Tatas Will) ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్ట్కు కేటాయించారు.
Date : 01-04-2025 - 6:58 IST -
Kiren Rijiju : రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ముస్లిం సమాజం హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, ఈ బిల్లును అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది.
Date : 01-04-2025 - 5:38 IST -
Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా.. దానిపై నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది.
Date : 01-04-2025 - 4:48 IST -
Supreme Court : బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా ?: యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
ప్రయాగ్రాజ్లో చట్టప్రక్రియను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని గతంలోనూ సుప్రీం తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని అసహనం వ్యక్తంచేసింది. బాధితులకు ఆరువారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి అని ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది.
Date : 01-04-2025 - 4:46 IST -
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి నిజంగా తప్పు చేస్తున్నాడా..?
CM Revanth : ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, అక్కడ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి
Date : 01-04-2025 - 4:09 IST -
BJP: గచ్చిబౌలి భూముల వ్యవహారం..కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి
ఇదే అంశంపై లోక్సభ జీరో అవర్లోనూ తెలంగాణ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులంతా మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కలిసి ఈ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Date : 01-04-2025 - 3:59 IST -
CM Chandrababu : ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు
గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.
Date : 01-04-2025 - 3:16 IST -
PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి(PM Modi 75) 75 ఏళ్లు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగుపెడతారు.
Date : 01-04-2025 - 2:36 IST -
Naxalism : 12 నుంచి ఆరుకు చేరిన నక్సల్స్ ప్రభావిత జిల్లాలు : అమిత్షా
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని ఇందులో భాగంగా సురక్షిత భారత్ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.
Date : 01-04-2025 - 2:30 IST -
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్కు సుప్రీంకోర్టు నోటీసులు
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
Date : 01-04-2025 - 1:32 IST -
Sunita Williams : భారత్కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?
అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది ? అని మీడియా అడిగిన ప్రశ్నకు సునితా విలియమ్స్(Sunita Williams) బదులిచ్చారు.
Date : 01-04-2025 - 1:03 IST