Telangana
-
KCR & Yashwant Sinha: బీజేపీ జాతీయ సమావేశాలకు `సిన్హా` రూపంలో చెక్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి పోటీ టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు.
Date : 01-07-2022 - 2:09 IST -
KTR Target Modi: ఇట్స్ టైమ్ టు ‘‘బై-బై మోడీ’’
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్న విషయం తెలిసిందే.
Date : 01-07-2022 - 12:26 IST -
PM Modi Hyderabad Shedule: మోడీ టూర్ షెడ్యూల్ ఇదే!
బీజేపీ జాతీయ సమావేశాలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు.
Date : 01-07-2022 - 11:35 IST -
Siddipet: పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా టాప్!
SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాల్లో సిద్దిపేట జిల్లా అత్యధికంగా 97.85% ఉత్తీర్ణత సాధించగా,
Date : 01-07-2022 - 11:03 IST -
TRS : మోడీ టూర్కు ముందు బీజేపీకి బిగ్షాక్.. టీఆర్ఎస్లో చేరిన..!
హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందు బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.
Date : 30-06-2022 - 7:39 IST -
TS Health: పిల్లలు లేని వాళ్లకు శుభవార్త
పిల్లలు లేని వాళ్లను సరోగసీ పేరుతో దోచుకునే ఆస్పత్పులకు కళ్లెం వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.
Date : 30-06-2022 - 6:30 IST -
Konda Vishweshwar Reddy: బీజేపీ చేరికపై కొండా క్లారిటీ!
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది.
Date : 30-06-2022 - 5:32 IST -
Etala Rajendra Land: బీజేపీ జాతీయ సమావేశాల వేళ దోషిగా `ఈటెల`
బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం వేళ ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అక్రమించిన భూముల వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది.
Date : 30-06-2022 - 4:30 IST -
CBI : లంచం కేసులో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ పీఆర్ సురేష్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఒక కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేసి, తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసింది. ఉప్పల్-జమ్మికుంట రైల్వే మధ్య రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్ట్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. నాచారంలోని అతని నివాసంలో లంచం తీసుకుంటుండా వలపన్ని సీబీఐ అధికారులు పట్టుకున్నారు.అతని
Date : 30-06-2022 - 4:20 IST -
Modi@Novotel:నోవాటెల్ హోటల్ లో `మోడీ` బస
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.
Date : 30-06-2022 - 4:15 IST -
Ganja In Hyderabad : హైదరాబాద్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాచారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్కు చెందిన కె సుబుధి జాన్సన్ (30), బోరబండకు చెందిన మహ్మద్ సోహైబ్ (21)లు వైజాగ్కు చెందిన సుధీర్ సాహూ వద్ద గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు సిద్ధమైయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వీ
Date : 30-06-2022 - 3:50 IST -
TS Tenth Results : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన బాలికలు
హైదరాబాద్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షాఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,03,579 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో బాలుర కంటే బాలికలు మరోసారి సత్తా చాటారు. పరీక్షకు హాజరైన 2,48,146 మంది బాలికల్లో 92.45 శాతం మంది ఉత
Date : 30-06-2022 - 3:38 IST -
PM Modi Visit:హైదరాబాద్ లో `ఎగిరే వస్తువుల` నిషేధం
రిమోట్ ఆపరేషన్స్ ద్వారా ఎగిరే వస్తువులను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 30-06-2022 - 3:30 IST -
BJP MLA Raja Singh : యూట్యూబ్ ఛానెల్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఒక యూట్యూబ్ ఛానెల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పరువు నష్టం కలిగించే ప్రయత్నం ఆ యూట్యూబ్ చానెల్ చేస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సచ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను ప్రచురించిందని, అందులో ఇటీవలి జూదం కేసులో నిందితుల్లో ఒకరు తన కుమారుడు ఉన్నారని వార్తలు రాశారని రాజాసింగ్ త
Date : 30-06-2022 - 3:28 IST -
Revanth Reddy: బల్మూరు వెంకట్ కు రేవంత్ పరామర్శ
సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Date : 30-06-2022 - 2:59 IST -
Golconda Fort: బోనాల ఉత్సవాలు షురూ!
తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
Date : 30-06-2022 - 2:49 IST -
Chef Yadamma: యాదమ్మ.. నీ వంటకాలు అదుర్స్ అమ్మా!
ఆమె.. నిరుపేద సామాన్యురాలు. అయితేనేం దేశ ప్రధాని మోడీకి తన చేతి వంటను రుచి చూపించబోతోంది.
Date : 30-06-2022 - 2:00 IST -
Yashwant Sinha : జూలై 2న హైదరాబాద్కు రానున్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి
ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన ప్రచారంలో భాగంగా జూలై 2న హైదరాబాద్కు రానున్నారు.
Date : 30-06-2022 - 8:59 IST -
Hyderabad : మోడీ, అమిత్షాలకు పాతబస్తీ యువకుడు బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమైయ్యారు
Date : 30-06-2022 - 8:48 IST -
4th Wave: తెలంగాణ లో మాస్క్ వేసుకోకుంటే రూ.1000 ఫైన్.. ముంచుకొస్తున్న నాలుగో వేవ్ ?
కరోనా కేసులు మళ్ళీ దడ పుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 14,506 కొత్త కేసులు నమోదయ్యాయి. 30 మంది కొవిడ్ తో చనిపోయారు.
Date : 30-06-2022 - 7:15 IST