Telangana
-
TS Police : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్.. మోడీ పర్యటనకు భారీ భద్రత
జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్షా హాజరుకానున్నారు.
Date : 29-06-2022 - 10:08 IST -
Hyderabad : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో హైదరాబాద్కు స్థానం
హైదరాబాద్: వాతావరణ మార్పులు సమాజానికి ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో నగరాలు మరింత సుస్థిరంగా మారడం అత్యవసరం. ఇక ఈ విషయంలో హైదరాబాద్ పనితీరు, మెరుగులు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో స్థానం పొందింది. భారతీయ నగరాల్లో మూడవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా
Date : 29-06-2022 - 9:57 IST -
Siddipet : ఫుడ్పాయిజన్ ఘటనలో హాస్టల్ వార్డెన్, వంటమనిషిపై వేటు
సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ లో పుడ్పాయిజన్ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల డిప్యూటీ హాస్టల్ వార్డెన్ రజియా సుల్తానా, ఇద్దరు కుక్లు దుర్గ, నాగరాణిలు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై వేటు వేశారు. . ప్రిన్సిపాల్ శ్రీలతను కూడా సొసైటీ సెక్రటరీ విధుల నుంచి సస్పెండ్ చేశ
Date : 29-06-2022 - 9:47 IST -
Traffic Advisory : హైదరాబాద్లో బోనాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఈ మార్గాల్లో…!
హైదరాబాద్: రేపటి (జూన్ 30) నుంచి జూలై 28 2022 మధ్య జరగనున్న బోనాల వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీ మార్గంలో వాహనదారులు ప్రత్యామ్నయం చూసుకోవాలని ముందస్తుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాందేవ్గూడ నుండి గోల్కొండ కోటకు మక్కై దర్వాజా మీదుగా, లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే రహదారులతో సహా గోల్కొండ కోట వైపు వెళ్లే మార
Date : 29-06-2022 - 9:32 IST -
BJP : అనధికార ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరఢా.. బీజేపీ నేతలకు జరిమానా
హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనధికార బ్యానర్లు,హోర్డింగ్లను ఏర్పాటు చేసిన బీజేపీకి కార్యకర్తలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కూడిన బీజేపీకి చెందిన భారీ బ్యానర్లు, పోస్టర్లు నగరమంతటా వెలిశాయి. వీటిని నగర ప్రజలు ట్విట్టర్ ద్వారా GHMC ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ
Date : 29-06-2022 - 9:14 IST -
Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తు పట్టుబడ్డ విదేశీయులు
హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు విదేశీయులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల మెథాంఫిటమైన్, 20 గ్రాముల కొకైన్, 5 సెల్ఫోన్లు, మొత్తం రూ.13 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లు, ఒక టాంజానియా, యెమెన్ దేశస్థులను అరెస్టు చేశామని, కొకైన్, మెథాంఫెటమైన్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెల
Date : 29-06-2022 - 9:05 IST -
Konda Vishweshwar Reddy: కొండా చూపు.. కమలం వైపు!
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.
Date : 29-06-2022 - 5:04 IST -
ByeByeModi: ‘సాలు మోదీ.. సంపకు మోదీ` పోస్టర్ల హల్ చల్
జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాదుకు వస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి నుంచే నిరసనలతో హోర్డింగ్ లు వెలుస్తున్నాయి.
Date : 29-06-2022 - 3:28 IST -
Veena & Vani: వీణా-వాణిలకు అభినందనల వెల్లువ!
అవిభక్త కవలలు వీణా-వాణిలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అభినందించారు.
Date : 29-06-2022 - 2:57 IST -
Menu For Modi: మోడీకి ‘తెలంగాణ’ రుచులు!
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
Date : 29-06-2022 - 2:13 IST -
MLC Kavitha: ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు.
Date : 29-06-2022 - 12:56 IST -
KTR Tweet: ‘ఉదయ్ పూర్’ దోషులను కఠినంగా శిక్షించాలి!
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ని పట్టపగలు దారుణంగా హత్య చేసిన ఘటనను కేటీఆర్ బుధవారం ఖండించారు.
Date : 29-06-2022 - 11:24 IST -
BJP MLA Raja Singh : గోవధను అరికట్టండి.. సీఎం కేసీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..
హైదరాబాద్: బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం కోసం పశువులను విక్రయించకుండా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. పశువులను వధకు అమ్మకుండా గ్రామాలను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ను రాజాసింగ్ కోరారు. గోవులను గోమాతగా ఆరాధించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా బక్రీద్ పండుగ
Date : 29-06-2022 - 10:39 IST -
Agastya Jaiswal : ఇంటర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిసిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో శ్రీ చంద్ర కళాశాల నుండి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రకటించింది. అగస్
Date : 29-06-2022 - 8:52 IST -
CM KCR : త్రిశంకు స్వర్గంలో కేసీఆర్ `జాతీయ పార్టీ`!
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు, బీజేపీ జాతీయ వర్గ సమావేశాలు హైదరాబాద్ లో పెట్టడం కేసీఆర్ జాతీయ పార్టీ మీద పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా `రెడ్డి` సామాజికవర్గం పోలరైజేషన్ జరుగుతోందని తెలంగాణ భవన్ వర్గాల్లో జరుగుతోంది.
Date : 29-06-2022 - 8:00 IST -
T Hub: టీ హబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దేశానికే రోల్ మోడల్ అని వ్యాఖ్య
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జి హబ్ లో ప్రారంభించారు. ప్రపంచానికి యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలనే సంకల్పంతో టీ హబ్ ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. టీ హబ
Date : 28-06-2022 - 10:22 IST -
Inter Students Sucide : తెలంగాణలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
హైదరాబాద్: తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో నగరానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖైరతాబాద్లోని చింతల్ బస్తీలో గౌతమ్ అనే 18 ఏళ్ల యువకుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ మార్కులు వచ్చాయని ని
Date : 28-06-2022 - 9:57 IST -
Alert : అత్యవసరమైతేనే బయటకు రండి…హైదరాబాదీలకు GHMC హెచ్చరిక..!!
హైదరాబాద్ నగర్ వాసులకు జీహెచ్ఎంసీ మంగవారం సాయంత్రం ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
Date : 28-06-2022 - 9:43 IST -
Hyderabad : రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్ శివార్లులో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇనాంగూడ గ్రామంలోని అతిథి గృహంలో రేవ్ పార్టీని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఛేదించి 12 మంది పురుషులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌస్లో హుక్కా తాగేందుకు వినియోగించే పరికరాలు, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ బర్త్డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ
Date : 28-06-2022 - 9:34 IST -
Telangana: అమ్మకానికి హైదరాబాద్!
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) విభాగం వేలం వేటలో ఉంది.
Date : 28-06-2022 - 7:00 IST