Telangana
-
Telangana IT: ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం..ఫాక్స్కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు.
Published Date - 04:03 PM, Tue - 26 December 23 -
Osmania Hospital : ఉస్మానియా లో కరోనా తో ఇద్దరు మృతి
దేశ వ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి బుసలుకొడుతుంది. పోయిందాలే అని అనుకున్నామో..లేదో మళ్లీ నేనున్నాను అంటూ చెప్పకంటే చెపుతుంది. చేప కింద నీరులా కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతుంది. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా (India) కొత్తగా 628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ జేఎన్1 భయపడుతోంది. ఇప్పటికే కేంద్రం కరోనా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. We’re now on WhatsApp. Click to Join. ఇక తెలంగ
Published Date - 03:49 PM, Tue - 26 December 23 -
ABP- C Voter Survey : లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం అంటున్న ఏబీపీ-సీ ఓటర్ సర్వే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయ డంఖా మోగించిందో..లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కూడా అదే రిపీట్ కాబోతుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే (ABP- C Voter Survey) వెల్లడించింది. తెలంగాణ లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలు జరుగగా..రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ కు జై కొట్టారు. రెండుసార్లు బిఆర్ఎస్ పాలనా చూసిన ప్రజలు..ఒక్కసారి కాంగ్రెస్ పనితీరు చూద్దామని
Published Date - 02:17 PM, Tue - 26 December 23 -
Nallamala: నల్లమలను కమ్మేసిన పొగమంచు, శ్రీశైలం రహదారిపై జరభద్రం!
Nallamala: రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాలమూరు వ్యాప్తంగా విపరీతమైన పొగమంచు ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు దృష్టి మసకబారుతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున 12 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. చలికాలం గరిష్టంగా ఉండటంతో నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీశైలం హైవే వెంబడి ఉన్న అచ్చంపేట, నల్లమల్ల అటవీ ప్రాంతాలు, తెల్లవారుజా
Published Date - 01:31 PM, Tue - 26 December 23 -
Revanth-Modi: మోడీతో రేవంత్ తొలి భేటీ, కీలక అంశాలపై చర్చలు!
Revanth-Modi: తెలంగాణకు రావాల్సిన బకాయిలు మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల వరకు అనేక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన అధికారిక హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలవనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి కలవనున్నారు. అప్పటి సిఎం కె. చంద్రశేఖర్ సెప్టెంబరు 4, 2021న చివరిసారిగా ఆయనను కలిశారు. ఆ తర్వా
Published Date - 11:43 AM, Tue - 26 December 23 -
Electric Scooters Scheme: స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్..!
రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు (Electric Scooters Scheme) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 11:07 AM, Tue - 26 December 23 -
Ayodhya – Hyderabad : మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామమందిరం తలుపుల తయారీ ఇక్కడే
Ayodhya - Hyderabad : అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నీచర్, సామగ్రిని సేకరించారు.
Published Date - 10:04 AM, Tue - 26 December 23 -
Chiru-Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి, ఫొటో వైరల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు.
Published Date - 10:04 PM, Mon - 25 December 23 -
Belt Shops Close : తన పదవి పోయినా మంచిదే బెల్టు షాప్స్ మూయిస్తా – ఎమ్మెల్యే రాజగోపాల్
గత ప్రభుత్వం ప్రోత్సహం తో అడుగడుగునా బెల్టు షాప్స్ (Belt Shops) పుట్టుకొచ్చాయని..దీంతో యువత మద్యానికి బానిసై..అనేక నేరాలకు , ఘోరాలకు పాల్పడుతున్నారని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిందని..బెల్ట్ షాప్స్ ఫై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని , తన పదవి పోయినా మంచిదే బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajag
Published Date - 06:31 PM, Mon - 25 December 23 -
MLA Paidi Rakesh Reddy : రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది – ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి అహంకారం తలకెక్కిందంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) హాట్ కామెంట్స్ చేసారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాకేష్..మీడియా తో మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఇద్దరం సమానమే, ఇద్దరికీ సమ
Published Date - 06:16 PM, Mon - 25 December 23 -
KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి : కేటీఆర్
KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రానున్న పార్లమెoట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ మీద బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయ
Published Date - 04:57 PM, Mon - 25 December 23 -
CM Revanth : సీఎం రేవంత్కు స్వల్ప జ్వరం.. కరోనా టెస్టు చేసిన డాక్టర్లు
CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప జ్వరం బారినపడ్డారు.
Published Date - 02:20 PM, Mon - 25 December 23 -
Singareni Elections : సింగరేణి కార్మికులకు 20 లక్షల వడ్డీలేని రుణం – పొంగులేటి
సింగరేణి (Singareni )లో జంగ్ సైరన్ మోగడంతో తెలంగాణ మంత్రులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ త
Published Date - 01:54 PM, Mon - 25 December 23 -
January 1 : 2024లో ఫస్ట్ డే.. తెలంగాణలో సెలవు.. ఏపీలో రూ.3వేల పెన్షన్
January 1 : తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ప్రకటించింది. ఆ రోజున జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది.
Published Date - 01:49 PM, Mon - 25 December 23 -
KA Paul Meet With CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన KA పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిశారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ […]
Published Date - 01:46 PM, Mon - 25 December 23 -
Road Accidents in Telangana : ప్రాణాలు తీస్తున్న పొగమంచు ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ (Telangana) లో చలి విపరీతంగా పెరిగింది..ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలామంది నిద్రలోనే కన్నుమూస్తున్నారు. ఈరోజు సోమవారం పొగమంచు కారణంగా జరిగిన పలు ప్రమాదాల్లో (Accidents) ఆరుగురు మృతి (Dies) చెందారు. వికారాబాద్ జిల్లాలో పొగ మంచు కారణంగా శివారెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుక
Published Date - 12:11 PM, Mon - 25 December 23 -
Kavitha Vs Rahul Gandhi : రాహుల్.. హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి : కవిత
Kavitha Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.
Published Date - 11:59 AM, Mon - 25 December 23 -
Bandla Ganesh: పవర్ లేనివారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు? కేటీఆర్ పై బండ్ల ఫైర్
Bandla Ganesh: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీ పై మరోసారి విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంపై ఆయన ఘాటుగా స్పందించారు. అధికారం లేని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఏం చేశారో, ఎంత దోచుకున్నారో, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి వచ్చారో చెప్పగలరా అం
Published Date - 11:58 AM, Mon - 25 December 23 -
Sunburn : ‘సన్ బర్న్’ ఫై చర్యలు – సీపీ అవినాష్ మహంతి
డిసెంబర్ 31 వేడుకలకు హైదరాబాద్ (Hyderabad) నగరం సిద్దమవుతుంది. ఇప్పటీకే పలు రెస్టారెంట్స్ , హోటల్స్ , క్లబ్స్ ఇలా అన్ని కూడా న్యూ ఇయర్ (New Year Celebrations ) వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇతర రాష్ట్రాల వారు సైతం హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సంబధించి […]
Published Date - 11:34 AM, Mon - 25 December 23 -
Medigadda Project : ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్, శ్రీధర్బాబు
ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ కు బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని ఈ మేరకు సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశార
Published Date - 11:19 AM, Mon - 25 December 23