Telangana
-
Groundnut farmers : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించదు: కవిత
రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వాన్ని క్షమించదు అని మండిపడ్డారు. వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
Published Date - 01:12 PM, Wed - 29 January 25 -
BHEL : బీహెచ్ఈఎల్లో భారీ రిక్రూట్మెంట్.. జీతం రూ.50,000
BHEL : బీహెచ్ఈఎల్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థ, 400 ఇంజనీరింగ్ ట్రైనీ , సూపర్వైజర్ ట్రైనీ పీఏటీల నియామకాలు చేపట్టడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకాలు ఒప్పంద బేసిస్లో నిర్వహించబడతాయి. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత గల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1 నుండి 2025 ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
Published Date - 11:51 AM, Wed - 29 January 25 -
Telangana Land Prices : తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. ఎంత ?
రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్(Telangana Land Prices) ధర సగటున రూ.3200 ఉంది. దీన్ని 60 శాతం వరకు పెంచుతారట. అంటే చదరపు అడుగు ధర రూ.5120 వరకు అవుతుంది.
Published Date - 11:00 AM, Wed - 29 January 25 -
Gold Price Today : రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట దక్కుతోంది. ఇటీవల భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు స్వల్పంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు రేట్లు పడిపోయాయి. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజు తగ్గినప్పటికీ.. ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Published Date - 09:38 AM, Wed - 29 January 25 -
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లూ ట్యాప్
ఆనాడు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)లో పాల్గొన్న ప్రత్యేక ఇంటెలీజెన్స్ టీమ్లోని ఒక వ్యక్తి(నిందితుడు) సెల్ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ఇటీవలే విశ్లేషించగా జడ్జీల ప్రొఫైల్స్ చిట్టా బయటపడింది.
Published Date - 08:48 AM, Wed - 29 January 25 -
Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి కీలక చర్యలు – భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యా రంగానికి రూ. 21,000 కోట్లు కేటాయించి, స్కిల్ యూనివర్సిటీ స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని సంకల్పించామని తెలిపారు
Published Date - 08:24 PM, Tue - 28 January 25 -
Meerpet Murder Case : మృతదేహంపై అమానుష చర్యలు.. సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ
Meerpet Murder Case : ఈ దారుణ ఘటనపై సీపీ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు మాధవి, గురుమూర్తి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ కారణంగా మాధవిని చంపాలనే ఆలోచనతో గురుమూర్తి ముందుగా ఆమెను కొట్టాడు.
Published Date - 05:41 PM, Tue - 28 January 25 -
NMDC Vendor Meet: విజన్ 2030 కోసం ఎన్ఎండీసీ వెండర్ మీట్
వ్యాపారం చేయడంలో సౌలభ్యం, భాగస్వాముల నుండి అత్యధిక ఆర్డర్ వేగం, నాణ్యతను అభ్యర్థించినట్లు కంపెనీ వాగ్దానం చేసింది.
Published Date - 04:17 PM, Tue - 28 January 25 -
Experium Eco Park Open : రేవంత్ పిలిస్తే చిరు వెళ్లకుండా ఉంటారా..?
Experium Eco Park Open : మొన్నటి వరకు చిత్రసీమకు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య కనిపించని వార్ కొనసాగిన సంగతి తెలిసిందే
Published Date - 04:16 PM, Tue - 28 January 25 -
Raithu Maha Dharna : ఆరోగ్య శ్రీ అంటే వైఎస్సార్.. రైతు బంధు అంటే కేసీఆర్ – కేటీఆర్
Raithu Maha Dharna : ఆరోగ్య శ్రీ అంటే వైస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. కేసీఆర్ గుర్తులు లేకుండా ఉండేందుకు రైతుబంధును ఖతం చేయాలని ఈ సర్కారు భావిస్తోంది
Published Date - 03:21 PM, Tue - 28 January 25 -
Eco Friendly Experience Park : ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించామన్న ఆయన పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
Published Date - 03:14 PM, Tue - 28 January 25 -
Deputy Cm Bhatti: ‘నాగోబా జాతర’ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం.
Published Date - 12:21 PM, Tue - 28 January 25 -
KTR Thanks AP CM : ఏపీ సీఎం చంద్రబాబుకు KTR థ్యాంక్స్ ..ఎందుకంటే..!!
KTR Thanks AP CM : చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు
Published Date - 12:01 PM, Tue - 28 January 25 -
Nagoba Jatara : ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా నాగోబా..
Nagoba Jatara : ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.
Published Date - 11:07 AM, Tue - 28 January 25 -
Telangana Railway Projects: 9 జిల్లా కేంద్రాలకు రైల్వే రూట్లు దక్కేనా ? మేడారం, రామప్పలకు రైలు చేరేదెప్పుడు ?
తెలంగాణలోని 9 జిల్లా కేంద్రాలకు ఇప్పటివరకు రైలు మార్గాలు అనుసంధానం కాలేదు.
Published Date - 09:48 AM, Tue - 28 January 25 -
Case Against CM Revanth: సీఎం రేవంత్పై కేసు నమోదు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్!
ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు మద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని బీఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనుంది.
Published Date - 09:19 AM, Tue - 28 January 25 -
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్. వరుసగా భారీగా పెరుగుకుంటూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా స్వల్పంగా పడిపోగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదే విధంగా దేశీయంగా పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Published Date - 09:14 AM, Tue - 28 January 25 -
TGSRTC : ఆర్టీసీలో సమ్మె సైరన్..డిమాండ్స్ ఇవే..!!
TGSRTC : ఆర్టీసీ ఎండీతో సమావేశమైన ఉద్యోగులు 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చారు
Published Date - 07:33 PM, Mon - 27 January 25 -
Rythu Bharosa : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్
Rythu Bharosa : మొత్తం 4,41,911 మంది రైతుల ఖాతాలలో రూ. 569 కోట్లు జమ చేయడం జరిగింది
Published Date - 07:15 PM, Mon - 27 January 25 -
Rythu Bharosa : ఈరోజు ఒక్క రోజే రూ.530 కోట్లు జమ – మంత్రి తుమ్మల
Rythu Bharosa : ఈరోజు ఒక్క రోజే మొత్తం 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు
Published Date - 07:02 PM, Mon - 27 January 25