Telangana
-
Data Engineer: 90 రోజుల్లో డేటా ఇంజినీర్ అవ్వండి.. పట్టభద్రులకు ఉచిత శిక్షణ!
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్ మెంట్స్ కల్పిస్తారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
Published Date - 04:07 PM, Fri - 21 February 25 -
Women Federation : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్లలో మహిళలను ప్రోత్సహిస్తాం.
Published Date - 03:54 PM, Fri - 21 February 25 -
KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!
కేసీఆర్(KCR Vs Chandrababu) పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీయే అనే సంగతి తెలిసిందే.
Published Date - 02:05 PM, Fri - 21 February 25 -
Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం
రాత్రికి రాత్రి హైదరాబాద్ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు హెచ్చరించింది.
Published Date - 12:54 PM, Fri - 21 February 25 -
KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
Published Date - 12:25 PM, Fri - 21 February 25 -
Warangal Bloodshed : ఓరుగల్లులో కత్తుల కల్చర్.. రాజలింగ మూర్తి హత్య తర్వాత వరుస రక్తపాతాలు
ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే వరంగల్(Warangal Bloodshed) నగరంలో మరో మూడు ఘటనలు జరిగాయి.
Published Date - 11:54 AM, Fri - 21 February 25 -
Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన మెటా..!
Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన రెచ్చగొట్టే పోస్టులు అయినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఈ చర్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
Published Date - 11:11 AM, Fri - 21 February 25 -
Indiramma Houses : ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన .. అప్లికేషన్ స్టేటస్ ఇలా తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Houses)లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేసింది.
Published Date - 10:30 AM, Fri - 21 February 25 -
KCR : కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Published Date - 09:22 AM, Fri - 21 February 25 -
Taj Banjara Hotel: ‘తాజ్ బంజారా’ హోటల్ సీజ్.. కారణం ఇదే..
జీహెచ్ఎంసీకి తాజ్ బంజారా హోటల్(Taj Banjara Hotel) రూ.1.43 కోట్ల పన్ను బకాయి ఉందని అధికారులు వెల్లడించారు.
Published Date - 09:06 AM, Fri - 21 February 25 -
Gold Price Today : మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగి సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం రేటు రూ.88 వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఆల్ టైమ్ హైస్థాయికి చేరింది.
Published Date - 08:58 AM, Fri - 21 February 25 -
Kaleshwaram project : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 07:40 PM, Thu - 20 February 25 -
BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
‘‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారు. బీఆర్ఎస్(BRS Vs BJP) రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది’’ అని గతంలో సీఎం రేవంత్ విమర్శించారు.
Published Date - 05:18 PM, Thu - 20 February 25 -
Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం
తన భర్త హత్యకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని రాజలింగ మూర్తి(Rajalinga Murthy) భార్య సరళ ఆరోపిస్తోంది.
Published Date - 03:23 PM, Thu - 20 February 25 -
Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్
త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.
Published Date - 02:13 PM, Thu - 20 February 25 -
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ
Published Date - 01:56 PM, Thu - 20 February 25 -
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Published Date - 01:19 PM, Thu - 20 February 25 -
TPCC : ఈనెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..!
కార్పొరేషన్ ఛైర్మన్లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
Published Date - 12:57 PM, Thu - 20 February 25 -
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Published Date - 12:16 PM, Thu - 20 February 25 -
KCR : ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే..?
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిని సందర్శించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ తన ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక ఇంటికి చేరుకోనున్నారు.
Published Date - 11:51 AM, Thu - 20 February 25