Yuvagalam Padayatra
-
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నేటికి యువగళానికి రెండేళ్లు.. అలుపెరగని యోధుడు నారా లోకేష్
Yuva Galam Padayatra : నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ పునాదులను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని లేకుండా, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగింది టీడీపీనే అని ప్రజలు నమ్మినప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆకర్షణీయ ప్రచార నినాదాలతో ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు.
Date : 27-01-2025 - 2:08 IST -
#Andhra Pradesh
Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం
Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ(tdp) యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర రేపటి(మంగళవారం) నుండి పున:ప్రారంభంకానుంది. పాదయాత్రకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు లోకేష్ యాత్ర రేపు ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు మీదుగా జరిగే యాత్ర మే 6న ఏలూరులో ముగుస్తుంది. ఈ సందర్భంగానే ఈరోజు సాయంత్రం 4:00 నుంచి 6:00 వరకు యువతతో లోకేష్ ముచ్చటిస్తారని […]
Date : 29-04-2024 - 2:25 IST -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేష్ కు ఘనస్వాగతం
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈనెల 11 నుంచి ‘‘శంఖారావం’’ పేరిట యువనేత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం […]
Date : 10-02-2024 - 9:04 IST -
#Andhra Pradesh
Nara Lokesh : యువగళం పాదయాత్ర వాయిదా
లోకేష్ పాదయాత్రతో బిజీ గా ఉంటె..లాయర్లతో సంప్రదింపులు , తదితర విషయాలు మాట్లాడడం కుదరదు. అందుకే టీడీపీ నేతలు లోకేష్ ను పాదయాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు
Date : 28-09-2023 - 5:11 IST -
#Andhra Pradesh
YuvaGalam Padayatra : లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు.. భీమవరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ..
తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
Date : 05-09-2023 - 9:30 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వైసీపీ నాయకుల ఫిర్యాదుతో.. నారా లోకేష్ పై కేసు నమోదు..
నిన్న జరిగిన పాదయాత్రలో సీఎం జగన్ ఫ్లెక్సీని దగ్గరుండి నారా లోకేశ్ చింపించారని ఘటనా స్థలంలో ఆందోళన చేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 02-09-2023 - 6:56 IST -
#Andhra Pradesh
Yuvagalam : కొడాలి నాని ని కట్ డ్రాయర్ తో ఊరేగిస్తా అంటూ లోకేష్ సవాల్
గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో ఊరేగించే బాధ్యత తాను తీసుకుంటానని శపథం
Date : 22-08-2023 - 11:57 IST -
#Andhra Pradesh
Yuvagalam : జనసంద్రమైన బెజవాడ.. లోకేష్కి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లోకి ప్రవేశించింది. ఉండవల్లిలోని
Date : 19-08-2023 - 9:30 IST -
#Andhra Pradesh
Vellampalli Srinivasa Rao : లోకేష్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. విజయవాడలో యాత్ర చేసేటప్పుడు జాగ్రత్త.. వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు..
ప్రెస్ మీట్ లో వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ని హెచ్చరించారు కూడా.
Date : 19-08-2023 - 8:30 IST -
#Andhra Pradesh
Andhra Politics: నన్ను బలిపశువుని చేసిన పార్టీ ఏదో అందరికీ తెలుసు
సీఎం జగన్ నిన్న శుక్రవారం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అవినాష్ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడారు.
Date : 19-08-2023 - 7:25 IST -
#Andhra Pradesh
Yuvagalam Padayatra: అక్కడ ఓటరు దేవుళ్ళు నాపై కనికరించలేదు
నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో సాగుతుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాజకీయాల్లో జయాపజయాలు సహజమని అన్నారు
Date : 16-08-2023 - 7:36 IST -
#Andhra Pradesh
Yuvagalam Padayatra: మంగళగిరిలో 50 కార్లతో టీడీపీ ర్యాలీ..లోకేష్ కు ఘనస్వాగతం
పోవాలి జగన్ రావాలి బాబు నినాదంతో లోకేష్ యువగలం పాదయాత్ర సాగుతుంది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
Date : 14-08-2023 - 1:07 IST -
#Andhra Pradesh
Yuvagalam : యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
Date : 01-08-2023 - 8:46 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: బీసీలపై టీడీపీ చిత్తశుద్ధి: జయహో బీసీ సదస్సు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒంగోలులో జయహో బీసీ సదస్సు నిర్వహించారు.
Date : 28-07-2023 - 8:43 IST -
#Andhra Pradesh
Yuvagalam : లోకేష్ పాదయాత్ర సగం పూర్తి, టీడీపీ క్యాడర్ వేడుక
ఉద్విగ్న క్షణాల నడుమ ఈ ఏడాది జనవరి 27న లోకేష్ ప్రారంభించిన యువగళం (Yuvagalam)పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది.
Date : 11-07-2023 - 4:26 IST