Ysrcp
-
#Andhra Pradesh
Vijayasai Reddy Vs Jagan: అవసరమైతే నారా లోకేశ్, చంద్రబాబులను కలుస్తా.. విజయసాయిరెడ్డి ట్వీట్
ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy Vs Jagan) స్పష్టం చేశారు.
Date : 27-05-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Corona cases : ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్.. !
మే 25న సడెన్గా ఆ అడ్వైజరీని ఉపసంహరించడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. "మహానాడు కోసమే కోవిడ్ అడ్వైజరీని రద్దు చేసింది ప్రభుత్వం," అంటూ ఆరోపణలు చేసింది వైసీపీ.
Date : 26-05-2025 - 11:33 IST -
#Andhra Pradesh
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ
మిథున్రెడ్డి(Mithun Reddy) ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు రాజ్ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించారు.
Date : 24-05-2025 - 9:11 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశి(Vallabhaneni Vamsi) పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.
Date : 24-05-2025 - 8:15 IST -
#Andhra Pradesh
YS Jagan : కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్..!
విశాఖలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సంపద సృష్టిస్తామన్న మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దోపిడీ పాలనకు మోసగిస్తున్నాడు అని మండిపడ్డారు.
Date : 22-05-2025 - 12:56 IST -
#Andhra Pradesh
YS Jagan Vs Arrest : వైఎస్ జగన్కు అరెస్టు భయం పట్టుకుందా ? అందుకేనా ఈ ఏర్పాట్లు ?
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను ఇప్పటికే సిట్ అధికారులు(YS Jagan Vs Arrest) అరెస్ట్ చేశారు.
Date : 20-05-2025 - 11:00 IST -
#Andhra Pradesh
Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!
అప్పట్లో ఏపీకి లిక్కర్ సప్లై చేసిన కంపెనీల బ్యాంక్ స్టేట్మెంట్లను సిట్ అధికారులు తనిఖీ చేయగా.. దాదాపు రూ.400 కోట్ల విలువైన బంగారం(Rs 400 Crore Gold Bribes) కొనుగోలు లావాదేవీల వివరాలు దొరికాయి.
Date : 20-05-2025 - 8:53 IST -
#Andhra Pradesh
BJP : వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. "జకియా ఖానం లాంటి అనుభవజ్ఞురాలు, సేవాభావంతో ముందుకు సాగే నాయకురాలు మా పార్టీలో చేరడం హర్షకరం" అన్నారు.
Date : 14-05-2025 - 11:57 IST -
#Andhra Pradesh
YCP : వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ రాజీనామా
తన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్కు ఆమె వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించినట్లు సమాచారం. జకియా ఖానం 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీగా శాసన మండలిలోకి వచ్చారు.
Date : 14-05-2025 - 8:13 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : లిక్కర్ స్కాం కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్.. ఎవరు ?
గోవిందప్ప బాలాజీ వైఎస్ జగన్కు చెందిన భారతీ సిమెంట్స్(AP Liquor Scam)లో పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్నారు.
Date : 13-05-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Alcohol Effect : వైసీపీ ఏలుబడిలో నాణ్యతలేని మద్యం.. 100 శాతం పెరిగిన కాలేయ వ్యాధులు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల వ్యాధుల భారాన్ని విశ్లేషించడానికి సీఎం చంద్రబాబు నాయుడు(Alcohol Effect) సర్కారు ముగ్గురు వైద్యరంగ నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
Date : 11-05-2025 - 1:43 IST -
#Andhra Pradesh
Nara Lokesh Slams YS Jagan : జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ మండిపాటు – “ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో”
కుట్టుమిషన్ల విషయమై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అందులో ప్రభుత్వ ధనం ఏ మాత్రం లేవని, పూర్తిగా తన వ్యక్తిగత నిధులతోనే ఆ పథకాన్ని అమలు చేశానని ఆయన స్పష్టం చేశారు.
Date : 10-05-2025 - 4:11 IST -
#Andhra Pradesh
YCP Plenary: వైసీపీ ప్లీనరీ వాయిదా? అందుకోసమేనా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదైనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్లీనరీ నిర్వహిస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది.
Date : 10-05-2025 - 12:01 IST -
#Andhra Pradesh
YSRCP: వైసీపీలో నయా జోష్.. పార్టీలో పలువురి చేరిక!
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Date : 07-05-2025 - 8:46 IST -
#Andhra Pradesh
YSR Jagananna Colonies : జగనన్న కాలనీల బాగోతం బట్టబయలు.. అసలు నిజం ఇదీ
పేదలకు ఇళ్లను కట్టిస్తామని చెబుతూ వచ్చిన జగన్ సర్కారు(YSR Jagananna Colonies).. చివరకు లబ్ధిదారులే ఆ ఇళ్లను కట్టుకోవాలంటూ కొర్రీ పెట్టింది.
Date : 26-04-2025 - 1:43 IST