Ysrcp
-
#Andhra Pradesh
Lokesh : అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉంది: లోకేశ్
రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది.
Published Date - 03:05 PM, Thu - 18 July 24 -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ ట్వీట్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు.
Published Date - 11:36 AM, Thu - 18 July 24 -
#Andhra Pradesh
CM Chandrababu: దోచేశారు.. సహజవనరుల దోపిడీపై చంద్రబాబు గరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందని, సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారన్నారు.
Published Date - 05:30 PM, Mon - 15 July 24 -
#India
BJP : రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం
దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి.
Published Date - 05:03 PM, Mon - 15 July 24 -
#Speed News
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ఛానెల్ పెడితే.. సాక్షికి దెబ్బ తప్పదా..?
ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగినితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Published Date - 04:32 PM, Mon - 15 July 24 -
#Andhra Pradesh
YCP vs TDP : టీడీపీ ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్..!
ఒంగోలు కార్పొరేషన్ పాలకవర్గం వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 06:55 PM, Sun - 14 July 24 -
#Andhra Pradesh
Perni : కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనం..పిల్లలందరికి పంగనామాలు..!: పేర్ని నాని
కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వ్యాఖ్యానించారు.
Published Date - 04:37 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
Kodali Nani : కొడాలి నాని ఎక్కడ..?
కాలమే పరిస్థితులను నిర్ణయిస్తుందనే దానికి ఏపీలోని గత ప్రభుత్వ నేతల స్థితే నిదర్శనం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ప్రజల తరుఫున ఎవరు మాట్లాడిన వారిపై కేసులు , దాడులకు పాల్పడ్డారు. అయితే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు.
Published Date - 12:43 PM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై కేసు?
గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పథకం పన్నారని ఆరోపించారు.
Published Date - 11:29 AM, Thu - 11 July 24 -
#Speed News
Nagarjuna Yadav : సీఎం రేవంత్పై వైసీపీ నేత అనుచిత వ్యాఖ్యలు
వైసీపీ మద్దతుదారులు ఎన్నికల తర్వాత కూడా ఏదో ఒక కారణంతో రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మద్దతుదారులు నైరాశ్యంలో ఉన్నారని అర్థమవుతోంది.
Published Date - 06:33 PM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా అందరి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఉంది. అయితే.. ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలనను కొనసాగిస్తోంది.
Published Date - 05:21 PM, Wed - 10 July 24 -
#Telangana
KTR : మారని బీఆర్ఎస్ తీరు.. జగన్ జపం చేస్తున్న కేటీఆర్..!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అటు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పారు. ప్రజాస్వామ్యంలో నియంత పాలనకు చోటు లేదంటూ వారి సమాధానాన్ని నిక్కచ్చిగా చెప్పారు.
Published Date - 11:50 AM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
Ramacharyulu : ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా
Ramacharyulu Resigned: ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి తన పంపారు. శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై అభియోగాలు ఉన్నాయి. ఇటీవల ఏపి అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించే సమయంలో అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ చానళ్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైలు సిద్ధం చేయడంలోనూ రామాచార్యులు వ్యవహరించి తీరు చర్చనీయాంశం అయింది. అయ్యన్న […]
Published Date - 07:51 PM, Tue - 9 July 24 -
#Andhra Pradesh
Chandrababu : విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
White Paper On The Power Sector : ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగం(Electricity sector)పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం(white paper) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని […]
Published Date - 04:32 PM, Tue - 9 July 24 -
#Andhra Pradesh
Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్
వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా(Sonia Gandhi) కొనియాడారు.
Published Date - 05:05 PM, Sun - 7 July 24