Ys Sharmila
-
#Andhra Pradesh
YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి
YS Sunitha Reddy : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు.
Published Date - 03:43 PM, Fri - 15 March 24 -
#Andhra Pradesh
Poonam Kaur : ఈ విషయంపై వైఎస్ షర్మిల స్పందిస్తారనుకున్నా..కానీ..!
సామాన్య గృహిణి గీతాంజలి ఆత్మహత్య (Geethanjali Suicide) ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. ఆమె ఈ అడుగు వేయడానికి సోషల్ మీడియా వేధింపులే పెద్ద పాత్ర పోషించాయని అంటున్నారు. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా దీనిపై స్పందిస్తూ దీని వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆమె ఆందోళన […]
Published Date - 05:10 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..!
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బర్రెలక్క పోటీ చేశారు. ఆమె కేవలం 15,000 ఓట్లను మాత్రమే సాధించగలిగింది, కానీ ఆమె నిరుద్యోగ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. అంతేకాకుండా.. బీఆర్ఎస్ (BRS) పార్టీ నష్టానికి దోహదపడింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బర్రెలక్క లాంటి వారు నలుగురు ఉన్నారు. వీరంతా జగన్ మోహన్ రెడ్డి బాధితులు, తమకు జరిగిన అన్యాయాన్ని […]
Published Date - 11:29 AM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింది. అయితే.. సిద్ధం సభ ఏర్పాట్ల ఖర్చులపై నెట్టింట చర్చల మొదలైంది. ఈ […]
Published Date - 07:06 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 08:28 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: ఆయన మాట వల్లే ఏపీ రాజకీయాల్లోకి వచ్చాః షర్మిల
YS Sharmila: మంగళగిరి(Mangalagiri)లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC chief YS Sharmila) ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా(Special status) ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్(jagan) వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్(ys) వారసుడు అవుతాడా? అని […]
Published Date - 04:15 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
YS Sharmila : సీఎం జగన్పై వైఎస్ షర్మిల సెటైరికల్ కామెంట్..!
ఎపిపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దౌర్జన్యాలు, నిరంకుశత్వంపై గళం విప్పారు. సీఎం జగన్ మొన్న వైజాగ్లో పర్యటించి తన ప్లాన్ “విజన్ విశాఖ”ను వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో సమానంగా వైజాగ్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తమ ప్రభుత్వం వచ్చే పదేళ్లలో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. తన నివాసాన్ని వైజాగ్కు మారుస్తానని చెప్పి […]
Published Date - 09:32 PM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
CM Jagan : జగన్కు సిస్టర్స్ స్ర్టోక్ తప్పదా..?
ఏపీలో ప్రస్తుత సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్షాలు ఏకమవుతున్న తరుణంలో తాజాగా అక్కచెల్లెళ్ల రూపంలో ఆయనకు తలనొప్పి వచ్చింది. ఒకరు ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) కాగా, రెండోవారు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanda Reddy) కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy). దేశ రాజధాని ఢిల్లీలో […]
Published Date - 08:50 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
YS Sharmila : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల
తిరుపతి (Tirupati)లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ (Declaration on Special Status) విడుదల చేసారు ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila). తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ప్రకటించారు. ”ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి అని షర్మిల పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో ఉంది. అందుకే […]
Published Date - 09:50 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Andhraratna Bhavan : మళ్లీల బిజీబిజీగా మారిన ఆంధ్రరత్న భవన్..!
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సర్వేలు, ట్రాక్ రికార్డ్, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ, టీడీపీలు ఖరారు చేయడంతో కాంగ్రెస్ కూడా ఈ ప్రక్రియపై దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు పార్టీ సీనియర్లు సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కలిసేందుకు పలువురు ఆశావహులు సిద్ధమవుతుండటంతో విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం […]
Published Date - 09:23 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Published Date - 11:50 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ ఇటీవల రాజస్థాన్లోని జోధ్పూర్లో జరగగా.. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్లోని ఓ హోటల్లో రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది.
Published Date - 08:06 AM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
Roja: చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావుః రోజా
Roja: మంత్రి రోజా(roja) టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila)పై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి… 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ […]
Published Date - 01:49 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
AP Congres: విజయవాడలో ఉద్రిక్తత..వైఎస్ షర్మిల నిర్బంధం
Chalo-Secreteriat : మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్(chalo-secreteriat) విజయవాడ(vijayawada)లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల.. పార్టీ ఆఫీసు ముందే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ […]
Published Date - 01:52 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
YS Sharmila: పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్న షర్మిల
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసి వచ్చింది. గృహనిర్బంధం చేయనున్న క్రమంలో ఆమె తన పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్నారు
Published Date - 10:18 AM, Thu - 22 February 24